Home Search
సౌదీ అరేబియా - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రానికి ఆఫ్రికన్ మెడికల్ టూరిస్టులే అధికం..!
ఢిల్లీ, ముంబై కంటే హైదరాబాద్లో 25 శాతం తక్కువతో వైద్యం
ప్రతి సంవత్సరం సగటున 24 వేల మందికి హెల్త్ స్టాంపింగ్
నేషనల్ మెడికల్ అండ్ వెల్నెస్ రిపోర్టులో వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణకు...
ప్రేమ.. అనంతం
ప్రేమ అనంతం.. అపురూపం... ఒకరి మనస్సు ఒకరు మెప్పు కోసం చేసే నిత్య తపస్సు... దీనికి ఆస్తులు, అంతస్థులు, కుల, మత అనే తారమత్యం ఎరుగదు.. ప్రేమను వ్యక్తం చేయడానికి భావాలు తప్ప...
విదేశాలలో కరోనా కాటు.. 2072 మంది భారతీయులు మృతి
న్యూఢిల్లీ : కరోనాతో విదేశాలలో 2072మంది భారతీయులు మృతి చెందారు. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్రం తెలిపింది. ఓ ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్ ఈ వివరాలు...
భారత్కు బ్రెజిల్ అధ్యక్షుడి వినూత్న కృతజ్ఞత
కొవిడ్ వ్యాక్సిన్లను ‘హనుమంతుడు తెచ్చిన సంజీవని’గా
అభివర్ణించే చిత్రాన్ని ట్విట్టర్లో పోస్టు చేసిన బోల్స్నారో
రియో డీ జనిరో: భారత్ పంపిన కొవిషీల్డ్ టీకాలు శనివారం బ్రెజిల్కు చేరుకున్నాయి. 20 లక్షల డోసులతో శుక్రవారం ముంబయిలోని...
డాక్టర్ పి.వి. చలపతిరావు కన్నుమూత
బి.సి.రాయ్ జాతీయ అవార్డు గ్రహీత
హైదరాబాద్: ప్రముఖ సర్జన్, డాక్టర్ బి.సి.రాయ్ జాతీయ అవార్డు గ్రహీత, డాక్టర్ పివిసి రావుగా పేరు గాంచిన డాక్టర్ పి.వి.చలపతిరావు(92) ఆదివారం కన్నుమూశారు. 1994లో తెలుగు మాట్లాడే...
రష్యాలో కరోనా టీకా స్పుత్నిక్-వి పంపిణీ
మాస్కో: కరోనా కట్టడికి రష్యాలో అభివృద్ధి చేసిన స్పుత్నిక్వి టీకాను తమ పౌరులకు అందుబాటులోకి తెచ్చినట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది. రష్యాలోని అన్ని ప్రాంతాలకు ఈ వ్యాక్సిన్ మొదటి బ్యాచ్ను చేరవేశామని,...
పబ్జీపై దాడిలో నిజాయితీ ఎంత?
కేంద్ర ప్రభుత్వం పబ్జీ మరో 117 చైనా యాప్లను నిషేధించినట్లు ప్రకటించింది. అవి మన దేశ భద్రతకు ముప్పు తెస్తున్నాయని చెప్పింది. గతంలో టిక్టాక్ మరో 58 యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే....
ఇండియాలో 78 వేల మందికి పాజిటివ్… 1045 మంది మృతి
ఢిల్లీ: భారత్లో మంగళవారం ఒక్కరోజే 78,357 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 78 వేల కేసులు నమోదు కావడం భారత్లో ఇది నాలుగో సారి. ఇండియాలో కరోనా బాధితుల...
టాప్ 100లో రిలయన్స్
టాప్ 100లో రిలయన్స్
151వ స్థానంలో ఇండియన్ ఆయిల్
అగ్రస్థానంలో వాల్మార్ట్: ‘ఫార్చ్యూన్ గ్లోబల్ 500’ జాబితా వెల్లడి
న్యూఢిల్లీ: ఆసియాలో అత్యంత సంపన్నుడు, వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఘనతను సాధించింది....
భారత్, చైనాలకు వెళ్లొద్దు: అమెరికా
భారత్, చైనాలకు వెళ్లొద్దు
ప్రయాణ మార్గదర్శకాలు సవరించిన అమెరికా
దాదాపు 50 దేశాలు లెవల్4లోనే
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతికారణంగా పలు దేశాల్లో ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అమెరికా తన పౌరులకు...
కరోనా@32000 మృతులు
ఢిల్లీ: భారత దేశంలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. గత వారం రోజుల నుంచి ప్రతి రోజు దాదాపుగా 50 వేల కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒక్క రోజే 48661 కేసులు నమోదుకాగా...
కరోనా -మరో ప్రచ్ఛన్న యుద్ధ ఛాయలు
విద్యార్థులను మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం అడిగితే ఆస్ట్రియా రాకుమారుడు ఫెర్డినాండ్ హత్య అని చెపుతారు. రెండవ ప్రపంచ యుద్ధానికి కారణం అడిగితే పోలాండ్ పై హిట్లర్ (జర్మనీ) దాడి చేయటం అని...
వచ్చే నెలలోనే రష్యా వ్యాక్సిన్
ఆశలు చిగురిస్తున్నాయ్
కనుచూపు మేరలో కలల వ్యాక్సిన్లు
రష్యా వ్యాక్సిన్...
ఆగస్టు 3 నుంచి మూడోదశ ట్రయల్
సమాంతరంగా అందుబాటులోకి వ్యాక్సిన్
సెచినోవ్వర్శిటీ భగీరథయత్నం
ఆక్స్ఫర్డ్ టీకా...
ఇమ్యూనిటి పెంపుదల, వైరస్ కట్టడి
తొలి మలి దశ పరీక్షలలో నిర్ధారణ
లాన్సెట్ సైన్స్ జర్నల్లో...
కరోనా@ 6లక్షల మృతులు… భారత్@11 లక్షలు
ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. ప్రపంచంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 146.47 లక్షలకు చేరుకోగా 6.08 లక్షల మంది మృత్యువాతపడ్డారు. అమెరికా, ఇండియా, బ్రెజిల్ లో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. భారత్...
దేశాల వారీగా కరోనా వివరాలు….
న్యూఢిల్లీ: కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతునే ఉంది.. కానీ, వ్యాక్సిన్ మాత్రం రావడంలేదు. అమెరికా, బ్రెజిల్, ఇండియా దేశాలను కరోనా కలవరపెడుతోంది. కరోనా ధాటికి ఇండియాలోని...
రాష్ట్రంలో అత్యధికంగా 253 కొత్త కేసులు
ఒకే ఫ్యామిలీలో 19 మందికి
జహీరాబాద్లో మహిళ అంత్యక్రియల్లో పాల్గొన్న వారికి వైరస్
ఎనిమిది మంది మృతి
జిహెచ్ఎంసి పరిధిలోనే 179 మందికి పాజిటివ్
ప్రముఖులకు కొవిడ్ తాకిడి, జనగామ ఎంఎల్ఎతో పాటు ఆయన సతీమణి,
గన్మన్, వంట...
భారత్కు ముందుంది ముప్పు
80 ఏళ్లలో వడగాడ్పులు, పెనువరదలు n సౌదీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి n గ్రీన్హౌజ్ కట్టడి కాకపోతే పెను విషాదాలే!
న్యూఢిల్లీ : వచ్చే 80 సంవత్సరాలలో భారతదేశం విపరీత వాతావరణ సమస్యలు...
కొత్తగా 158 కరోనా కేసులు
ఒక్క రోజే 158 పాజిటివ్లు..నలుగురు మృతి
గురువారం సాయంత్రం 5 గంటల వరకు 66 మంది లోకల్ వ్యక్తులకు వైరస్
2256కు చేరిన మొత్తం బాధితులు
ఇద్దరు వలసకూలీలు, 49 మంది సౌదీలకు కోవిడ్...
దేశాల వారిగా కరోనా వివరాలు….
న్యూయార్క్: అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. కరోనా వైరస్తో ఇప్పటి వరకు అమెరికాలో 1.02 లక్షల మంది చనిపోయారు. న్యూయార్క్లో కరోనాతో చనిపోయిన వారి శవాలు దిబ్బలుగా మారాయి. ఎక్కడ చూసిన...
రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు…..
భారత దేశంలోని మహానగరాలలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. భారత్ లో ఢిల్లీ, ముంబయి, చెన్నై నగరాలలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మహారాష్ట్రలో కరోనా వైరస్...