Home Search
స్టాలిన్ - search results
If you're not happy with the results, please do another search
అయోధ్య స్వామీజీ, అమిత్ మాల్వీయపై తమిళనాడులో ఎఫ్ఐఆర్
చెన్నై: సనాతన దర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తలను నరికివేస్తే రూ. 10 కోట్ల బహుమానం ఇస్తానని ప్రకటించిన అయోధ్య స్వామీజీపై తమిళనాడు పోలీసులు బుధవారం(సెప్టెంబర్ 6)...
బిఆర్ఎస్తో పొత్తు అసాధ్యం : బండి సంజయ్
హైదరాబాద్ : రాబోయే ఎన్నికల్లోనే కాదు.. ఆ తరువాత కూడా బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ స్పష్టం చేశారు....
ఎవరు పడితే వారు, ఏది పడితే అది మాట్లాడొద్దు
న్యూఢిల్లీ : డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్ సనాతనధర్మ సంబంధిత వ్యాఖ్యలు, ఇప్పుడు నెలకొన్న ఇండియా / భారత్ వివాదంపై మంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ హితవుతో కూడిన సూచనలు వెలువరించారు. సనాతన...
ఉదయనిధి, ప్రియాంక్ ఖర్గేలపై కేసు నమోదు
లఖ్నవూ : సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్న తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై తాజాగా ఉత్తరప్రదేశ్ లో మరో కేసు నమోదైంది. ఉదయనిధితోపాటు ఆయనకు మద్దతు...
ఇండియా కాదు..భారత్
న్యూఢిల్లీ: మన దేశం పేరును ఆంగ్లంలోనూ‘ ఇండియా’నుంచి ‘ మార్చబోతున్నారా? ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించి తీర్మానం చేయనున్నారా? ప్రస్తుతం చోటు చేసుకొంటున్న రాజకీయ పరిణామాలతో ఈ ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. అసలు ఈ...
ఉదయనిధిని అరెస్టు చేయాలి : విహెచ్పి
మనతెలంగాణ/ హైదరాబాద్ : హిందూ ధర్మాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చిన తమిళనాడు మంత్రి డిఎంకె యువజన విభాగం అధినేత ఉదయనిధి స్టాలిన్ను వెంటనే అరెస్టు చేయాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఓ...
విపక్ష కూటమి పేరు ‘భారత్’గా మార్చుకుంటే.. అప్పుడు దేశం పేరును బిజెపిగా మారుస్తారా?
న్యూఢిల్లీ: ఇండియా పేరును భారత్గా మారుస్తారన్న వార్తలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.ఈ అంశంపై ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు సైతం స్పందించారు. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ...
నేనూ సనాతన ధర్మానికి చెందిన వాడినే: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ‘సనాతన ధర్మం’ పై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆప్ జాతీయ కన్వీనర్ , ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ...
ఉదయనిధి వ్యాఖ్యల వివాదం.. సీజేఐకి 262 మంది ప్రముఖుల లేఖ
న్యూఢిల్లీ: ‘సనాతన ధర్మం’ పై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే దీనిపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ 262 మంది...
ఇండియా కూటమి పేరు భారత్గా మారిస్తే అప్పుడేం చేస్తారు?: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జి20 విందుకు పంపిన ఆహ్వానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ తరఫున అని పేర్కొనడంపై వివాదం ఏర్పడిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రతిపక్ష ఇండియా...
అవసరమైతే ఉదయనిధి తల నేనే నరుకుతా: పరమహంస ఆచార్య
అయోధ్య: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కుమారుడు, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ను తానే తలనరికి చంపుతానంటూ అయోధ్య మఠాధిపతి పమరహంస ఆచార్య మంఠవారం తాజాగా...
ముంబై ఇండియా సదస్సు మతాలపై దాడికేనా
న్యూఢిల్లీ : దేశంలోని జనబాహుళ్యపు మత మనోభావాలను దెబ్బతీసేందుకు, మతాలను కించపరిచేందుకే ప్రతిపక్షాలు ముంబైలో ఇండియా కూటమి భేటీ ఏర్పాటు చేసుకున్నాయా? అని బిజెపి విమర్శించింది. కేంద్ర మాజీ మంత్రి, బిజెపి అధికార...
సనాతనధర్మంపై సంచలన వ్యాఖ్యలు
డెంగ్యూ, మలేరియా మహమ్మారులకన్నా ప్రమాదకరమన్న తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్
సమూలంగా నిర్మూలించాలని పిలుపు
ఉదయనిధి వ్యాఖ్యలపై భగ్గుమన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ఇండియా కూటమి హిందూ ద్వేషపు జట్టని ఆరోపణ
చెన్నై :...
సనాతన ధర్మంతో అసమానతల అంటువ్యాధి..
చెన్నై : సనాతన ధర్మం దేశానికి పట్టిన పీడ, చీడ చివరికి వదలని కొవిడ్ వంటిదని తమిళనాడు సిఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఆయన ఓ వార్తా సంస్థకు ఇంటర్వూ ఇస్తూ...
తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్మరించుకుందాం : సిపిఐ
మన తెలంగాణ / హైదరాబాద్ : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్మరించుకుందాం పేరిట సెప్టెంబర్ 11 నుండి 17 వరకు జరిగే...
లోగో, సిఎంపిపై అంగీకారం ..నేడు సీట్ల సర్దుబాట్లు
ముంబై : ముంబైలో గురువారం ప్రతిపక్షాల కూటమి ఇండియా రెండురోజుల భేటీ ఆరంభం అయింది. వచ్చే లోక్సభ ఎన్నికలలో బిజెపికి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష కూటమిని బలోపేతం చేసే దిశలో ఏర్పాటు అయిన మూడో...
ప్రజ్ఞానందకు రూ.30 లక్షల నజరానా..
చెన్నై: ఇటీవల జరిగిన ఫిడె ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో రన్నరప్గా నిలిచి చరిత్ర సృష్టించి న భారత యువ సంచలనం రమేశ్బాబు ప్రజ్ఞానందకు తమిళనాడు ప్రభుత్వం భారీ నగదు బ హుమతిని ప్రకటించింది....
రైలు బోగీలో సిలిండర్ పేలి 9మంది దుర్మరణం
20మందికి గాయాలు
అక్రమంగా తీసుకెళ్లి టీ కాస్తుండగా మంటలు
తమిళనాడులోని మదురై రైల్వేస్టేషన్లో ఘటన
మదురై: తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మదురై రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న ఓ రైలు బోగీ...
రైలు బోగీలో గ్యాస్ సిలిండర్ పేలి 9 మంది దుర్మరణం
మదురై: తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మదురై రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న ఓరైలు బోగీ( ప్రైవేట్ పార్టీ కోచ్)లో అగ్నిప్రమాదం సంభవించి సంభవించింది. శనివారం తెల్లవారుజామున 5.15గంటల సమయంలో...
తమిళనాడులో స్కూలు పిల్లలకు అల్పాహార పథకం
నాగపట్నం:తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతినుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు మధ్యాహ్న...