Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
క్రిస్మస్ కానుకల అందజేత……
మనతెలంగాణ/మాదాపూర్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలను సమదృష్టితో ముఖ్యమంత్రి కెసిఆర్ చూస్తున్నారని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్ అన్నారు. శుక్రవారం హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో క్రిస్టమస్ పండుగను పురస్కరించుకొని...
ప్రజలకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు: హరీష్ రావు
హైదరాబాద్: సిద్దిపేట ప్రజలకు, క్రిస్టియన్ సోదర సోదరీమణులకు మంత్రి హరీష్ రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏసు ప్రభు ఆశీస్సులు మన అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ...
ఒమిక్రాన్@350
ఢిల్లీ: భారత్లో ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు 350 దాటాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 88 కేసులు, ఢిల్లీలో 67 కేసులు, తెలంగాణలో...
రైతులను మోడీ ప్రభుత్వం మోసం చేస్తోంది: ఎర్రబెల్లి
హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సిందేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైతులను కేంద్రం మోసం చేస్తోందని దుయ్యబట్టారు....
సిద్దిపేట దశ, దిశ మారింది: హరీష్ రావు
సిద్దిపేట: తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రంగా ఏర్పడడం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బాధ్యతలు స్వీకరించడంతో సిద్దిపేట దశ, దిశ మారిందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు....
గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సాయి చంద్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా సాయి చంద్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు సాయి చంద్ కి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కె...
రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది: కెటిఆర్
హైదరాబాద్ : జాతీయ రైతుల దినోత్సవ సందర్భంగా అన్నదాతలకు మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్వితీయ ప్రగతి సాధించిందని తెలిపారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో...
యువతకు రోల్ మోడల్.. జాతి గర్వించదగ్గ వ్యక్తి పివి : గవర్నర్
జాతి గర్వించదగ్గ వ్యక్తి పివి : గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: యువతకు రోల్ మోడల్.. జాతి గర్వించదగ్గ వ్యక్తి పివి నరసింహరావు అని గవర్నర్ తమిళిసై కొనియాడారు. గురువారం పివి 17వ వర్థంతి సందర్భంగా...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన ‘బిగ్ బాస్’ విన్నర్ సన్నీ..
మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా జర్నలిస్ట్ కాలనీలో జిహెచ్ఎంసి పార్క్లో బిగ్ బాస్ 5 విన్నర్ విజే సన్నీ మిత్రులతో కలిసి...
మేడారం జాతరకు ప్రత్యేకంగా 3,845 బస్సులు..
మనతెలంగాణ/హైదరాబాద్: మేడారం జాతర కొరకు ప్రత్యేకంగా 3,845 బస్సులను నడపనున్నట్టు టిఎస్ ఆర్టీసి అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతుండగా, ఫిబ్రవరి 16 నుంచి...
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 236 కు చేరిక
న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. ఈ వేరియంట్ బాధితుల సంఖ్య ఇప్పటివరకు 236 కు చేరిందని గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే...
పివి ఆలోచనలను కెసిఆర్ అమలు చేస్తున్నారు: కెకె
మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ ప్రధాన మంత్రి పివి నరసింహారావు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి...అజాత శత్రువు.. సంస్కరణల ఆరాధ్యుడని టిఆర్ఎస్ పార్టీమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు అన్నారు. ప్రధానంగా దేశంలోని పలు కీలక...
పీవీ వల్లే నేను రాజకీయాల్లో ఇంతగా ఎదిగాను: ఎర్రబెల్లి
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధానమంత్రి పీవీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని అంబేద్కర్ హాలులో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పీవీ చిత్ర పటానికి...
వ్యవసాయ, ఉద్యానవన యూనివర్సిటీలు రైతులను ప్రోత్సహించాలి..
హైదరాబాద్: కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం 7వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా...
గాంధీలో ఓమిక్రాన్ జీనోమ్ సీక్వెన్సింగ్..
హైదరాబాద్: ప్రస్తుతం దశంలో ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన కలిగస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ దేశంలోని అన్ని రాష్ట్రాలకు మెల్ల మెల్లగా వ్యాపిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తెలంగాణలోనూ ఒమిక్రాన్ విస్తరిస్తుంది....
జాతి రత్నం పివి: వాణి దేవి
హైదరాబాద్: జాతి రత్నంగా పివిని పిలుస్తున్నామని ఎమ్మెల్సీ వాణి దేవి తెలిపారు. పివి వర్ధంతి సందర్భంగా పివి జ్ఞాన భూమి వద్ద ఆయన విగ్రహానికి వాణి దేవి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె...
పివి బహు భాషా కోవిదుడు: తలసాని
హైదరాబాద్: మాజీ ప్రధాని పివి నరసింహా రావు దేశంలో ఆర్థికంగా ఎన్నో సంస్కరణలు చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసించారు. పివి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయనకు నివాళులర్పిస్తున్నామని...
బొగ్గు గనుల ప్రైవేటీకరణకు టిఆర్ఎస్ వ్యతిరేకం: కవిత
హైదరాబాద్: స్వరాష్ట్రంలో సిఎం కెసిఆర్ నాయకత్వంలో సింగరేణి ప్రగతి పథంలో పయనిస్తూ, దక్షిణ భారతానికి వెలుగులు పంచుతోందని ఎంఎల్ సి కవిత ప్రశంసించారు. తెలంగాణ మకుటం, సిరులవేణి సింగరేణి శత వసంతాలు పూర్తి...
నగరంలో నేరాలు తగ్గాయి
21శాతం తగ్గిన క్రైం రేట్
మహిళల ప్రాధాన్యత పెరిగింది
అత్యాచారం 95శాతం కేసులు పెరిగాయి
228 కేసుల్లో బాలికలు బాధితులు
205మందిపై పిడి యాక్ట్ నమోదు
మన తెలంగాణ/సిటిబ్యూరో: నగరంలో ఈ ఏడాది 21శాతం నేరాలు తగ్గాయని హైదరాబాద్ పోలీస్...
నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లు ఉన్నా తీరని నగరవాసుల కష్టాలు
అధిక ధరతో అనాసక్తి
నేరవేరని ప్రభుత్వ లక్ష్యం
మన తెలంగాణ/సిటీబ్యూరో : స్వచ్ఛ హైదరాబాద్ లక్షంగా ప్రభుత్వం నిర్మాణ వ్యర్థాలను సమగ్ర నిర్వహణలో భాగంగా నగరంలో రెండు(సి అండ్ డి) రీసైక్లింగ్ ప్లాంటకు శ్రీకారం చుట్టింది....