Home Search
పార్లమెంట్ - search results
If you're not happy with the results, please do another search
బిసి బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలి: ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్: పార్లమెంట్లో బిసి బిల్లు వెంటనే ప్రవేశపెట్టాలని బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశాడు. మే1న చెన్నైలో జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తామని, బిసిలను కేంద్రం అణచి వేస్తోందన్నారు....
హిందీ పెత్తనం చెల్లదు
దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ హిందీ భాషపై బిజెపి తన మంకుపట్టు వీడటం లేదు. ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దాలన్న ప్రయత్నాన్ని విరమించుకోవడం లేదు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రజలు మాట్లాడుకునేటప్పుడు...
ఉప ఎన్నికల్లో పత్తా లేని బీజేపీ… పుంజుకున్న కాంగ్రెస్
న్యూఢిల్లీ : నాలుగు రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాలు, ఒక లోక్సభ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఒక్క సీటు కూడా గెలవలేక పోయింది. అయితే ఒక్క...
భారత్తో శాంతియుత సంబంధాలను పాకిస్థాన్ కోరుకుంటోంది: షెహబాజ్ షరీఫ్
ఇస్లామాబాద్: పాక్ కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్ మంగళవారం మాట్లాడుతూ తనను అభినందించినందుకు నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. తమ దేశం భారత్తో శాంతియుత, సహకార సంబంధాలను కోరుకుంటోందని అన్నారు. సోమవారం ప్రధానమంత్రిగా...
కశ్మీర్ పరిధిలోనే భారత్తో దోస్తీ
పాక్ కొత్త ప్రధాని షెహబాజ్ మెలిక
త్వరలోనే ఇమ్రాన్ దివాళా బడ్జెట్
విదేశీ కుట్ర వాదన బూటకమే
ఇస్లామాబాద్ : భారత్తో తాము సత్సంబంధాలనే కోరుకుంటున్నాం.అయితే ఎటువంటి శాంతి పరిష్కారం అయినా కశ్మీర్ అంశంతోనే...
ఆ దొంగల సరసన కూర్చోలేను
దేశాన్ని అడుక్కునే స్థాయికి తెచ్చారు
ప్రధాని ఎన్నికను బహిష్కరించిన ఇమ్రాన్
జాతీయ అసెంబ్లీకి రాజీనామా ప్రకటన
పార్లమెంట్కు పిటిఐ టోటల్ బాయ్కాట్
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్) ఇప్పుడు పచ్చి పగటి...
కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కీలక బాధ్యతలు
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా నియామకం
హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్టానం ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ఆయనను నియమించింది. ఈ మేరకు ఎఐసిసి ప్రకటన...
గవర్నర్ రాజకీయ నాయకురాలిగా ఉండకూడదు
బిసిలను కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వదు
సమస్యలపై ఆమె స్పందించాలి ?
కానీ, రాజకీయ కోణంలో పోయి పార్టీలను ఇబ్బంది పెట్టకూడదు
బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు, ఆర్.కృష్ణయ్య
మనతెలంగాణ/హైదరాబాద్: గవర్నర్ తమిళిసై గవర్నర్గానే ఉండాలని రాజకీయ నాయకురాలిగా ఉండకూడదని...
కేంద్రంపై టిఆర్ఎస్ ఎంపీల అలుపెరగని పోరు..
మన తెలంగాణ/హైదరాబాద్: గత 20 రోజుల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రైతుల ధాన్యం సేకరణ అంశంలో కేంద్రంపై టిఆర్ఎస్ ఎంపీలు యుద్ధం చేశారని ఆ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు, ఖమ్మం...
పెట్రో ధరల పెంపుపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోయింది : కాంగ్రెస్
న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలను షెడ్యూల్ కంటే ముందుగానే ముగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ప్రభుత్వ వ్యవహార శైలిపై కూడా కాంగ్రెస్ మండిపడింది. పెరిగిన పెట్రోల్ ధరలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా...
బిజెపి దేశభక్తికి ప్రత్యర్థులు బంధుప్రీతికి అంకితం
బిజెపి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మోడీ వ్యాఖ్య
న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీ దేశభక్తికి అంకితమైతే, ప్రత్యర్ధి పార్టీలు బంధుప్రీతికి మొగ్గు చూపుతున్నాయని, అయితే ప్రజాస్వామ్యానికి వంశపాలన పార్టీలు ప్రధానశత్రువులని క్రమంగా ప్రజలు తెలుసుకున్నారని...
వరి పోరుబాట.. 11న ఛలో ఢిల్లీకి టిఆర్ఎస్ పిలుపు
మన తెలంగాణ/హైదరాబాద్: వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11వ తేదీన న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆందోళన చేయాలని టిఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11న ఛలో ఢిల్లీకి...
శ్రీలంకలో మెజారిటీ కోల్పోయిన అధికార సంకీర్ణం
కొలంబో: శ్రీలంకలో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం తన మెజారిటీని కోల్పోయింది. సంకీర్ణం నుంచి కనీసం 47మంది శాసనసభ్యులు వైదొలిగారు. అనేక రోజులుగా నిరసనలు చెలరేగుతుండడం, ఆర్థిక సంక్షోభం తీవ్రం అవుతుండడంతో పూర్వపు...
పోరు హోరెత్తాలి
రాష్ట్ర రైతుల పట్ల మోడీ ప్రభుత్వ
వైఖరిని ఎండగట్టాలి కలిసివచ్చే
పార్టీలను కలుపుకొని పార్లమెంటులో
కేంద్రాన్ని నిలదీయాలి ఎంతవరకైనా
పోరాటానికి టిఆర్ఎస్ సిద్ధంగా
ఉంటుంది రాష్ట్రంలోని అన్ని మండల
కేంద్రాల్లో నిరసన దీక్షలు
మొదలయ్యాయి జాతీయ...
పీయూష్ గోయల్పై హక్కుల ఉల్లంఘన నోటీసు
ధాన్యం కొనుగోలుపై రాజ్యసభలో సభ్యుల ప్రశ్నలకు తప్పుడు
సమాధానం ఇచ్చినందుకు పార్లమెంటు ఉభయసభల్లోనూ సభా
హక్కుల ఉల్లంఘన తీర్మానానికి నోటీసును ఇచ్చిన టిఆర్ఎస్ ఎంపిలు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెసిఆర్ దిశానిర్దేశం
మేరకు...
అబద్దాల స్మృతి
కేంద్ర మంత్రులు పార్లమెంట్ లో పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు
అడిగేవారికి అవగాహన లేకపోతే...చెప్పేవారికి బాధ్యత లేకుండా పోయింది
అంగన్ వాడీల కోసం కేంద్రం 10 శాతం ఇస్తే...రాష్ట్రం 90 శాతం భరిస్తోంది
దేశంలో ఎక్కడా లేనివిధంగా అంగన్వాడీలకు...
ఇమ్రాన్ గుగ్లీ.. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ రద్దు
ఇమ్రాన్ గుగ్లీ
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ రద్దు
అవిశ్వాస తీర్మానానికి తిరస్కరణ
డిప్యూటీ స్పీకర్ నిర్ణయం
3 నెలల్లో తాజా ఎన్నికలు
ఆదివారం హైడ్రామా ఉత్కంఠ
సుప్రీంకోర్టుకు ప్రతిపక్షాలు
విదేశీ కుట్రసాగదు: పిటిఐ
రాజ్యాంగ...
ధాన్యం.. దండయాత్ర
మనతెలంగాణ/హైదరాబాద్:ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్రంపై దండయాత్ర చేసేందుకు టిఆర్ఎస్ పార్టీ సమాయత్తమైంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఒక యాక్షన్ ప్లాన్ను రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను చేపట్టేందుకు రంగం...
మాటల మంటలు
రైతులను అవమానిస్తే బిజెపిని గద్దె దింపుతాం: మంత్రి హరీశ్రావు
ధాన్య సేకరణపై సిఎం ద్వారా దమ్కీలు ఇస్తున్నారు: పీయూష్ గోయల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇప్పటికే తీవ్రమైన ఘర్షణకు దారితీసిన యాసంగి వరి ధాన్య...
‘ఎస్సి వర్గీకరణపై’ ఎందుకింత జాప్యం?
చిరకాలంగా పెండింగ్లో ఉన్న అంశంపై నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు?
వర్గీకరణపై ఎందుకు ఆమోదముద్ర వేయడం లేదు?
ఎందుకు తొక్కిపెడుతున్నారో
చెప్పాలి : లోక్సభలో నామా
ప్రశ్న మాట్లాడడానికి
అవకాశమివ్వని స్పీకర్ ఈ
అంశంపై ఎంపిల...