Home Search
వీడియో - search results
If you're not happy with the results, please do another search
తన ఇమేజింగ్ మాస్టర్పీస్ను ప్రదర్శించిన నికాన్ ఇండియా
హైదరాబాద్: ఇమేజింగ్ టెక్నాలజీలో అగ్రగామి అయిన నికాన్ కార్పొరేషన్ యొక్క 100% అనుబంధ సంస్థ, నికాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఈరోజు తమ సరికొత్త మిర్రర్లెస్ ఇమేజింగ్ మాస్టర్ పీస్, Nikon Z...
షిండేతో శరద్ పవార్ భేటీ వ్యక్తిగతమే: బిజెపి
ముంబయి: ఎన్సిపి అధ్యక్షుడు శరద్ పవార్ గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశం వెనుక ఉద్దేశం ఏమిటో ఇంకా తెలియనప్పటికీ ఇది రాజకీయ సమావేశం...
దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించండి
వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించిన కలెక్టర్
ఖమ్మం : నేటి నుంచి 21 రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికతో కార్యక్రమాలు నిర్వహించాలని...
హెడ్ కానిస్టేబుల్ హల్చల్… కారుతో ఢీకొట్టి 200 మీటర్లు లాక్కెళ్లాడు…
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ముచ్చింత్లో హెడ్కానిస్టేబుల్ హల్చల్ చేశారు. దంపతులను కారుతో ఢీకొట్టి 200 మీటర్లు కానిస్టేబుల్ ఈడ్చుకెళ్లాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ముచ్చింతల్లో జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఓ పోలీస్...
విప్రహిత.. సకల జనహిత
వేద పండితుల గౌరవభృతి రూ.5వేలకు పెంపు
అర్హత వయస్సు 75 నుంచి 65ఏళ్లకు తగ్గింపు
ధూపదీప నైవేద్యం మొత్తాన్ని రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంపు
మరో 2,796 దేవాలయాలకు పథకం వర్తింపు
ప్రతిష్ఠాత్మక సంస్థల్లో...
దశాబ్ది ఉత్సవాలు పండగ వాతావరణంలో నిర్వహించాలి
మెదక్ కలెక్టర్ రాజర్షి షా
మెదక్: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పది కాలాల పాటు గుర్తుండేలా పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. జూన్ 2...
దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి నుంచే ఓటు !
హైదరాబాద్ : కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో మాదిరిగానే రాష్ట్రంలో దివ్యాంగులు, వయోవృద్ధులు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. కరోనా నేపథ్యంలో...
‘గుంటూరు కారం’ ఘాటు చూపిస్తున్న మహేష్-త్రివిక్రమ్
'అతడు', 'ఖలేజా' వంటి క్లాసిక్ సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా రూపొందుతోన్న...
వరంగల్ కాంగ్రెస్లో రసాభాస
వరంగల్: వరంగల్ కాంగ్రెస్ సమావేశంలో రసాభాస నెలకొంది. వరంగల్ కాంగ్రెస్లో కార్యకర్తలు కొట్టుకున్నారు. ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణస్వీకారంలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఇరువర్గాల కార్యకర్తల చెప్పులతో కొట్టుకున్నారు....
షరతులతో అవినాష్కు బెయిల్
హైదరాబాద్: మాజీ ఎంపి వైఎస్ వివేకా మర్డర్ కేసులో ఎంపి అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. అవినాష్ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్...
గిరిజన సంక్షేమ సంబురాలను విజయవంతం చేయాలి
శతాబ్ధి కాలంలో జరగని అభివృద్ధి సిఎం కెసిఆర్ పాలనలో దశాబ్ద కాలం
గిరిజన సంక్షేమ శాఖ వీడియో డాక్యుమెంటరీలో ప్రతి స్కీం ఉండాలి
మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి :...
మహిళలు ఆర్థికంగా ఎదగాలి: ఎర్రబెల్లి
మహిళలు ఆర్థికంగా ఎదగాలి : ఎర్రబెల్లి
ఎస్హెచ్జిలకు రూ.15037.40 కోట్లతో సెర్ప్ వార్షిక కార్యాచరణ ప్రణాళిక
మహిళలకు ఇచ్చే రుణాల నిబంధనలను సడలించండి
సర్వీసు ఛార్జీలు లేకుండా.. అన్ని బ్యాంకుల్లో వడ్డీ రేటు అమలు చేయాలి
హైదరాబాద్: మహిళలు...
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచండి
హైదరాబాద్: నగర ప్రజలకు, పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందిస్తూ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతున్న ట్యాంక్బండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడటం మనందరి బాధ్యత అని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్...
మొదట్లో ప్రజలు మాటలతో కుంగదీశారు: నటుడు మనోజ్ బాజ్పేయి
ముంబై: విలక్షణ నటుడు మనోజ్ బాజ్పేయి. ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ అనే సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ నటుడు తన తాజా ఇంటర్వూలో...
బిఆర్ఎస్ ఎమ్మెల్యేపై మహిళ ఫిర్యాదు
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఓ మహిళ జాతీయ మహిళా కమిషన్లో ఫిర్యాదు చేసింది. సెజల్గా గుర్తించబడిన మహిళ ఆరిజిన్ డెయిరీ...
జూబ్లీహిల్స్ నైట్ క్లబ్బులో విదేశీ జంతువులు?
పోలీసులు, అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్లో ఉన్న ‘జోరా’ నైట్ క్లబ్లో ఇటీవల విదేశీ జంతువులను ప్రాంగణంలో ప్రదర్శించడం కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. సోషల్...
దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించాలి
కలెక్టర్ కె.శశాంక
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి : దశాబ్ది వేడుకలు పండుగ వాతావరణం తలపించేలా ఘనంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కె.శశాంక తెలిపారు. అసవరం ఐడిఓసిలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ ప్రభుత్వం...
దశాబ్ది ఉత్సవాలు భావితరాలు గుర్తించుకునేలా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ రాజర్షి షా
మెదక్ : జిల్లాలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను భావితరాలు గుర్తించుకునేలా పండుగ వాతావరణంలో బ్రహ్మాండంగా నిర్వహించుటలో ప్రజాప్రతినిధులతో పాటు గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు భాగస్వాములై...
ప్రియురాలిని చంపి… ఆమె భర్తకు ఫోన్ చేసి…
లక్నో: ప్రియురాలిని చంపి అనంతరం ఆమె భర్తకు ఫోన్ చేసి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... హిమాంశు(22) తన ప్రియురాలు...
మంత్రాల నేపంతో హత్య
భువనేశ్వర్: మంత్రగాడు అనే నేపంతో ఓ వ్యక్తిని నలుగురు చంపిన సంఘటన ఒడిశా రాష్ట్రం కంధామాల్ జిల్లాలో బాలిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గిరెన్ గాకియా...