Home Search
కేంద్ర ఆర్థిక మంత్రి - search results
If you're not happy with the results, please do another search
జనాభా ప్రాతిపదిక కోటా!
బీహార్ ఎన్నికలలో నాయకుల వాగ్దానాలు నిద్రాణంగా ఉన్న అంశాలను సైతం చర్చకు తీసుకు వస్తున్నాయి. కేవలం కులాల ప్రాతిపదికగా ఓటు వేయడానికే అలవాటుపడిపోయిన ఆ రాష్ట్రంలో ఈసారి నిరుద్యోగం, వలస కార్మికుల వ్యథలు,...
రాహుల్, ప్రియాంక ఎందుకు సైలెంట్ గా ఉన్నారు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతరామన్ కాంగ్రెస్ నాయకులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇతర రాష్ట్రాల్లో జరిగే అత్యాచారాలపై స్పందించే కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పంజాబ్లోని...
ప్రతి ఆరు నెల్లకో డిఎ
కేంద్రం నిర్ణయంలో జాప్యం వల్లే రాష్ట్రంలో ఆలస్యం జరుగుతోంది
మంత్రివర్గంలో నిర్ణయించి విధానపరమైన నిర్ణయం త్వరలో అన్ని
సమస్యలపై చర్చిద్దాం : ఉద్యోగ సంఘాల నేతలతో సిఎం కెసిఆర్
రాష్ట్ర సిబ్బందికి 5.25% డిఎ...
మహారాష్ట్ర రైతులకు రూ పదివేల కోట్ల ప్యాకేజీ
ముంబై: ఇటీవలి భారీ వర్షాలతో దెబ్బతిన్న రైతాంగానికి మహారాష్ట్ర ప్రభుత్వం రూ 10,000 కోట్ల పరిహార ప్యాకేజీని ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. కుండపోత వర్షాలతో...
11.58 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్
న్యూఢిల్లీ: 2019-20 ఆర్థిక సంవత్సరానికి రైల్వేలో పనిచేస్తున్న దాదాపు 11.58 లక్షల మంది నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన బోనస్ ప్రకటించినట్లు భారతీయ రైల్వేలు గురువారం తెలిపాయి. రైల్వే ఉద్యోగులకు...
దుబ్బాకలో దూసుకు పోతున్న కారు
బతుకమ్మ, బోనాలతో టిఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు స్వాగతాలు
వానాకాలం ఉసిల్లలాంటివి కాంగ్రెస్, బిజెపిలు
దుబ్బాక తొలి మహిళా ఎంఎల్ఎ సుజాత
ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్రావు
మనతెలంగాణ/హైదరాబాద్: లక్షమెజారిటీ లక్ష్యంగా దుబ్బాకలో టిఆర్ఎస్ కారు జోరుఅందుకుంది. టిఆర్ఎస్లో ట్రబుల్షూటర్గా...
యుద్ధప్రాతిపదికన సహాయం
జిహెచ్ఎంసికి తక్షణం రూ.5కోట్లు విడుదల
మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం
ఇళ్లు కోల్పోయినోళ్లకు కొత్త ఇండ్లు కట్టిస్తం
ముంపు ప్రాంతాల్లో బియ్యం, పప్పుతో పాటు నిత్యావసరాల పంపిణీ
అపార్ట్మెంట్ల సెల్లార్లలో నీళ్లు తొలగించాకే విద్యుత్ పునరుద్ధరణ
కొంత ఇబ్బంది కలిగినా...
జిఎస్టి కౌన్సిల్ నిర్ణయం ఏకపక్షం
జిఎస్టి పరిహారం మొత్తం చెల్లించాల్సిందే
అప్పుగా రాష్ట్రం తీసుకునే ప్రసక్తే లేదు
రూ. 723 కోట్లు తక్షణమే విడుదల చేయండి
42వ జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో ఆర్థికమంత్రి హరీష్రావు డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాలతో ఎలాంటి సంప్రదింపులు...
ఆస్తులపై హక్కులు
దేశవ్యాప్తంగా ప్రాపర్టీ కార్డుల పంపిణీని ప్రారంభించిన ప్రధాని మోడీ
తొలి విడతలో ఆరు రాష్ట్రాల్లోని లక్ష మందికి కార్డులు
న్యూఢిల్లీ : గ్రామీణ పేదలకు సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన సర్వే ఆఫ్ విలేజస్ అండ్...
దళిత, గిరిజనులకు దండిగా అవకాశాలు
పారిశ్రామిక వేత్తలుగా
ఆయా వర్గాల యువకులు
2000 మందికి రూ.100 కోట్ల
సబ్సిడీ చెక్కులు
జిల్లాల్లో అవగాహన మేళాలు
సిఎం కెసిఆర్ ఆలోచన మేరకు
ఎస్సి ఎస్టి కమిషన్ పనితీరు
భేష్ : మంత్రి కెటిఆర్
కమిషన్ వెబ్సైట్, నూతన
సమావేశ...
పాము ఇంకా చావలేదు!
కరోనా వైరస్ ఇంకా చావలేదు. అది ఇంకా తన పాము పడగ విప్పుతూ పలు దేశాల్లో బుసలు కొడుతూ, కాటు వేస్తూనే వుంది. డిసెంబర్ 2019 చైనాలో పుట్టి జనవరి 30, 2020న...
సంస్కరణలు కొత్తగా వచ్చినవి కాదు
న్యూఢిల్లీ: సంస్కరణలు అనేవి కొత్తగా వచ్చినవి కాదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కార్మిక చట్టంలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నామని సీతారామన్ తెలిపారు. కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తూనే...
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ఖాళీ
ఉన్నకాస్త క్యాడర్ కూడా మంత్రి సమక్షంలో గులాబీ గూటికి
ఐదుగురు కౌన్సిలర్లతో సహా 500 మంది కార్యకర్తలు టిఆర్ఎస్లో చేరిక
అభివృద్ధిలో వెనుకడుగు వేసేది లేదు : మంత్రి హరీష్రావు
మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : తెలంగాణ...
ఓటు భయంతో సాగు సంస్కరణలు గట్టునపెట్టారు
ఓటు భయంతో సాగు సంస్కరణలు గట్టునపెట్టారు
ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఆగ్రహం
ఏడు నెలల తరువాత తొలి బహిరంగ సభ
లేబర్ మార్పులు కూడా మంచికేనని సమర్థన
సోలాంగ్ వ్యాలీ: దేశంలోని గత ప్రభుత్వాలకు...
అటల్ టెన్నెల్ సైనికులకే అంకితం: రాజ్నాథ్
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్లో నిర్మించిన అటల్ సొరంగమార్గం వల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పిర్ పంజల్ పర్వత శ్రేణుల్లో మనాలి నుంచి...
సంక్షోభంలోనూ సంక్షేమాన్ని వదల్లేదు
ఐదు నెలల్లో పేదల కోసం రూ. 34,762 కోట్లు ఖర్చు
సగటున నెలకు రూ.7వేల కోట్లు వినియోగం
ఆసరా, రైతుబంధు, కల్యాణలక్ష్మి సహా వివిధ పథకాల నిధులకు ఢోకా లేకుండా చూసిన రాష్ట్ర ప్రభుత్వం
ఆగస్టు వరకు...
15 నుంచి స్కూళ్లు, సినిమా హాళ్లు
అన్లాక్ 5.0 మార్గదర్శకాలు
50% సీట్ల సామర్థంతో
థియేటర్లు, మల్టీప్లెక్స్లకు అనుమతి
పాఠశాలలపై రాష్ట్రాలదే నిర్ణయం
ఎగ్జిబిషన్, ఎంటర్టైన్మెంట్
పార్కులు తెరుచుకోవచ్చు
క్రీడాకారుల శిక్షణార్థం స్విమ్మింగ్పూల్లకు పర్మిషన్
అక్టోబర్ 31 వరకు అంతర్జాతీయ
విమానాలకు నో పర్మిషన్ n కంటైన్మెంట్
జోన్లలో...
బరిలో నిలిచేదెవరు… గెలిచేదెవరు ?
నోటిఫికేషన్ రాకముందే ఉరుకులాట
ప్రారంభోత్సవాలతో అదరగొడుతున్న టిఆర్ఎస్
అభ్యర్థి వేటలో కాంగ్రెస్
కేడర్ పెంచుకునే దిశలో బిజెపి
మేముకూడా బరిలో అంటూ స్వతంత్రులు
దుబ్బాక ఉప ఎన్నికల నోటిఫికేషన్కు ముందే సిత్రాలు,విచిత్రాలు
మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్ : సిద్దిపేట జిల్లా...
కెసిఆర్ రూ.11 వేల కోట్లు ఇస్తే… మోడీ రూ.210 కోట్లు ఇచ్చారు: హరీష్ రావు
సిద్దిపేట: రైతులకు ఉచిత కరెంట్, ఎరువులు, పంట పెట్టుబడి ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ దుబ్బకా నియోజకవర్గంలోని రాయికల్ మండల...
విత్తనోత్పత్తికి సిద్ధిపేట అనుకూలం: హరీష్ రావు
సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లాను విత్తనోత్పత్తి కేంద్రంగా తీర్చి దిద్దుతామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. విత్తన కంపెనీల ప్రతినిధులతో మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. విత్తనోత్పత్తికి జిల్లా అన్ని విధాలా...