Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
అరకులో గంజాయి వనాలు
వెయ్యి ఎకరాల్లో సాగు
గంజాయి నుంచి హష్ ఆయిల్ తయారు చేస్తున్న నాగేశ్ అరెస్టు
n వెయ్యి ఎకరాల్లో గంజాయి సాగు
n డ్రగ్స్ కేసులో లక్ష్మీపతి హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న నగేశ్ అరెస్ట్
n...
రూ.1.25 లక్షల కోట్లు దాటిన కెవిబి వ్యాపారం
మన తెలంగాణ/ హైదరాబాద్ : కరూర్ వైశ్యాబ్యాంక్(కెవిబి) రూ.1,25,000 కోట్ల వ్యాపార మార్కును అధిగమించింది. ఈ మొత్తం వ్యాపారంలో డిపాజిట్లు, అడ్వాన్స్లు కూడా భాగంగా ఉన్నాయి. బ్యాంక్ మొత్తం డిపాజిట్లు 2022 మార్చి...
క్రైమ్ అండ్ సస్పెన్స్తో…
ఆదర్శ్, చిత్ర శుక్లా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న నూతన చిత్రం బుధవారం నాడు హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. చేతన్ రాజ్ ఫిలింస్ పతాకంపై చేతన్ మైసూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజమౌళి...
మెట్రో సూపర్ వేవ్ ఆఫర్కు ఆదరణ
సెలవుల్లో పెద్ద సంఖ్యలో నగరవాసులు కొనుగోలు
రూ. 59తో రోజంతా తిరుగుతున్న యువకులు
ఆఫర్ తీసుకరావడంతోపై మెట్రో సిబ్బందిపై హర్షం
హైదరాబాద్: మహానగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో ప్రయాణీకులను ఆకట్టుకుంటూ లాభాలో బాటలో పడేందుకు అధికారులు నూతన...
ఓర్వలేకనే నాపై తప్పుడు ప్రచారం
అది క్షుద్ర పూజ కాదు...గిరిజన పూజ
ప్రత్యంగిరాదేవి అమ్మవారి పూజల్లో పాల్గొన్నాను
జీఎస్సాఆర్ ట్రస్ట్ను ఏర్పాటు
చేసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నా
ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు
రాష్ట్రానికి హెల్త్ డైరెక్టర్గా ఉన్నా..
రాజకీయాలకు రావాల్సిన అవసరం ఏం ఉన్నది
డీహెచ్...
డ్రగ్స్ విక్రేత, కస్టమర్ల అరెస్ట్
తొమ్మిది మంది డ్రగ్స్ వినియోగదారులు
120 గ్రాముల హాష్ ఆయిల్ స్వాధీనం
వివరాలు వెల్లడించిన హెచ్ న్యూ డిసిపి చక్రవర్తి గుమ్మి
హైదరాబాద్: డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులు, తొమ్మిది మంది డ్రగ్స్ బానిసలను హైదరాబాద్ నార్కోటిక్...
సమ్మర్ ఎఫెక్ట్.. బస్సుల్లో తగ్గుతోన్న ప్రయాణికుల సంఖ్య
ఎండ వేడిమి నుంచి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలంటున్న ప్రయాణికులు
హైదరాబాద్: నగరంలో పగటి పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగి పోతున్నాయి. దాంతో ఆర్టీసీలో ప్రయాణించాలంటే ప్రయాణికులు జంకుతున్నారు. పగటి పూట పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో...
ప్రజలు మంచి ఆరోగ్యంతో జీవించాలి: సిఎం కెసిఆర్
హైదరాబాద్: ప్రజలు మంచి ఆరోగ్యంతో జీవించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్షించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సిఎం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కృషి...
పాత విషయాలన్నీ మరిచిపోయా
రాహుల్తో భేటీ తర్వాత జగ్గారెడ్డి వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్ : తన భార్య, కుమార్తెను పరిచయం చేసేందుకు రాహుల్ గాంధీని కలిసినట్లు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. రాహుల్తో భేటీ...
పురుగుమందులపై రైతుల్లో అవగాహన పెంచాలి
మనతెలంగాణ/హైదరాబాద్ : పంటల సాగులో చీడపీడలను అరికట్టేందుకు వినియోగిస్తున్న పురుగు మందుల వాడకం పట్ల రైతుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.వి....
‘లాఠీ’ ఫస్ట్ లుక్ విడుదల
యాక్షన్ హీరో విశాల్ కధానాయకుడిగా ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'లాఠీ' చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుటుంది. విశాల్ ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు....
చందానగర్ పరిధిలో వృద్ధుడి హత్య
హైదరాబాద్: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వృద్ధిడి దారుణ హత్య జరిగింది. దుండగులు ఇబ్రహీంఖాన్(72) అనే వ్యక్తి తలపై కొట్టి హత్యచేశారు. చందానగర్ లోని కూలర్ల దూకాణంలో మృతుడు పనిచేస్తున్నట్టు స్థానికులు...
ఉచిత శిక్షణతోపాటు స్టైఫండ్…
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే 80,039 ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్లకు వెనుకబడిన, బీసీ వర్గాల అభ్యర్థులకు నాణ్యమైన కోచింగ్ అందించడానికి బీసీ మంత్రిత్వ శాఖ సకల సన్నాహాలు చేసింది. దాదాపు 50...
కెటిఆర్ సీరియస్.. ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని భోలక్పూర్ ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ గౌసుద్దీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులను దుర్భాషలాడిన కేసులో గౌస్ ను అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వివరాల్లోకి...
తేలిపోతున్న సన్రైజర్స్..
ముంబై: ఐపిఎల్ సీజన్15లో సన్రైజర్స్ హైదరాబాద్ పేలవమైన ఆటతో అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఐపిఎల్ మెగా వేలం పాటలో ప్రతిభావంతులైన క్రికెటర్లను కొనుగోలు చేయడంలో సన్రైజర్స్ యాజమాన్యం విఫలమైన విషయం తెలిసిందే. దీని...
వరుణ్ మంచి కోస్టార్..
దర్శకుడు, నటుడు, నిర్మాత, రైటర్ మహేష్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్ ‘దబాంగ్ 3’ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీ ‘గని’ సినిమాతో తెలుగులోకి రంగ ప్రవేశం చేసింది. వరుణ్...
తెలంగాణలో రైతు ఆత్మహత్యలు బాగా తగ్గాయి
2014తో పోల్చితే 2020 నాటికి సగానికి పైగా పడిపోయిన అన్నదాతల ఆత్మహత్యలు: లోక్సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ వెల్లడి
n 2014లో898 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా,2020లో446కు దిగిన సంఖ్య
n 2015లో 1358మంది...
పార్లమెంట్లో కొనసాగిన ‘ధాన్య’ వాదం
చర్చకు పట్టుబట్టిన టిఆర్ఎస్ ఎంపిలు,
తిరస్కరణ, ఉభయసభల్లో వాకౌట్
సేకరణకు స్పష్టమైన జాతీయ విధానం కావాలని ప్లకార్డుల ప్రదర్శన
కేంద్రం తీరుపై నిరసన
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ధాన్య ం సేకరణ వ్యవహారం పార్లమెంటును కుదిపేసింది. కేంద్రం...
నేటి నుంచి ఎంసెట్ దరఖాస్తులు
ఇసెట్,ఐసెట్,
లాసెట్ దరఖాస్తులు సైతం ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు జులై 14, 15,18, 19, 20 తేదీలలో జరగనున్న ఎంసెట్ ప్రవేశ పరీక్షకు బుధవారం నుంచి...
ఎన్టిపిసిలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
4వ యూనిట్లో సాంకేతిక లోపం, వెంటనే మరమ్మత్తులు
మనతెలంగాణ/హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపిసిలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బాయిలర్ ట్యూబ్ లీకేజీ ఏర్పడడంతో విద్యుత్ ఉత్పత్తి పడిపోయింది. సాంకేతిక లోపాన్ని...