Thursday, April 25, 2024
Home Search

కరీంనగర్ - search results

If you're not happy with the results, please do another search
Car accident

కాకతీయ కాలువలో కారు…. మూడు మృతదేహాలు గుర్తింపు

  తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండి కాకతీయ కాలువలో పడిన కారులో మూడు మృతదేహాలు కనిపించాయి. ఆదివారం రాత్రం బైక్ ప్రమాదంలో మహిళ కెనాల్ కొట్టుకుపోవడంతో కాకతీయ కెనాల్‌కు నీటిని అధికారులు...

ప్రమాదంలో ప్రమాదం

  మానేరు వంతెన పైనుంచి పడిన కారు, ఒకరి మృతి, ప్రమాద స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లి జారిపడి కానిస్టేబుల్ దుర్మరణం కరీంనగర్ క్రైం : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మానేరు వంతెన పైనుండి ఆదివారం రోజు...
Car accident

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

  తిమ్మాపూర్: కరీంనగర్, మేడ్చల్ జిల్లాలో ఆదివారం ఉదయం రెండు వేర్వేరు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మానేరు వంతెన పైనుంచి కారు...
EAMCET 2020

21 నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ

  నోటిఫికేషన్ విడుదల : ఫిబ్రవరి 19 దరఖాస్తుల స్వీకరణ : 21 నుంచి మార్చి 30 వరకు సవరణకు అవకాశం : మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ : ఏప్రిల్ 20...

రాయేసుని కీర్తించే రాజన్నలు

  రాజన్నలు నుదుటున విభూది, మెడలో శివలింగం, చేతికి రాయేసుని బేడి, తలపాగా, ధోతి కట్టుకొని భుజాన గొంగడి వేసుకుంటారు. కావడికి ముందుభాగంలో దేవుని గూడను తగిలించుకుంటారు. ఈ దేవుని గూడను త్రిభుజాకారంలో 3...
CM-KCR

కారణజన్ముడు

  భారతదేశానికి మొదటి పార్లమెంటరీ ఎన్నికలు జరిగిన రెండేళ్ల తరువాత 1954 ఫిబ్రవరి 17 వ తేదీన మెదక్ జిల్లాలోని చింతమడకలో జన్మించిన కె.సి.ఆర్. 66 ఏండ్ల జీవితాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఈ అరవై...

రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడి పట్ల మంత్రి కొప్పుల మానవత్వం

  హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడి పట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ మానవత్వంతో స్పందించారు. రోడ్డు ప్రమాద బాధితుడిని మంత్రి కాన్వాయ్‌లో కరీంనగర్ ఆస్పత్రికి తరలించి అతని ప్రాణాలు కాపాడారు. కరీంనగర్...
CM KCR

530 టిఎంసిలు ఎత్తిపోయాలి

  అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి 11 సర్కిళ్లుగా ఇంజనీరింగ్ వ్యవస్థ అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందికి తేవాలి సర్కిల్ అధిపతిగా ఒక చీఫ్ ఇంజినీర్ ఉండాలి జూన్ నెలాఖరులోగా ఇరిగేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలన్నీ భర్తీ...

పెట్టుబడుల వెల్లువ

  రాష్ట్రంలో ఐటి, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర పరిశ్రమలు పెట్టడానికి ఉత్సాహం చూపుతున్న పెట్టుబడిదారులు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తగిన ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి మరిన్ని పెట్టుబడులు వస్తున్నాయ్ దేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం...

నేడు సిఎం కాళేశ్వరం ప్రాజెక్టుల సందర్శన

  తెలంగాణ భవన్ వద్ద సందడి... సిఎంను కలిసిన ప్రముఖులు నేడు ప్రాజెక్టుల పరిశీలన... ఏర్పాట్లు చేసిన అధికారులు మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి : కాళేశ్వరం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం రాత్రి...

పథకాల అమలే పరమావధి

  ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండరాదు సంక్షేమంలో మనమే నంబర్ వన్ కలెక్టర్ల వ్యవస్థ బలోపేతమే లక్షం, అండగా ఉండేందుకే అదనపు కలెక్టర్లు  15రోజుల్లో జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ సమ్మేళనాలు n పల్లె ప్రగతి నిరంతరం జరగాలి n...

బీహార్ బాటలో భూ రీసర్వే

  ప్రతి అంగుళం భూమికి లెక్కతేల్చే యోచన, కొత్త రెవెన్యూ చట్టంలో వివాదరహిత భూముల వివరాలు చేర్చే అవకాశం హైదరాబాద్ : బీహర్ రాష్ట్రం తరహాలోనే తెలంగాణలో మళ్లీ భూ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా...
TRS complains against Bandi for hurting religious sentiments

ఖేలో ఇండియా సెంటర్‌కు నిధులు ఇవ్వండి

  హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఖేలో ఇండియా పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలోనూ విస్తృత అమలుకు తోడ్పాటు అందించాలని కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌కుమార్ కేంద్ర, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ...

కత్తితో గొంతుకోసి ఇంటర్ విద్యార్థిని హత్య

  కరీంనగర్‌లో ఘాతుకం, ఇంటిలో ఒంటరిగా ఉండగా దాడి దుండగుడి కోసం గాలింపు, హంతకుడు మైనర్ బాలుడు? మన తెలంగాణ/కరీంనగర్ క్రైం :కరీంనగర్ జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. మైనర్...

టి-వ్యాలెట్‌తో పారదర్శకంగా సేవలు

  నెలకు పది లక్షలకు పైగా లావాదేవీలు, మరిన్ని సేవలకు రూపకల్పన త్వరలో అన్నిరకాల బిల్లులు చెల్లించే సౌకర్యం హైదరాబాద్ : ప్రజలకు డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు అమల్లోకి తీసుకొచ్చిన టి-వ్యాలెట్‌తో పారదర్శకంగా సేవలు అందుతున్నాయని ప్రభుత్వం...

జిల్లాలకు అదనపు కలెక్టర్లు

  హైదరాబాద్ : రాష్ట్రంలోని 47 మంది జాయింట్ కలెక్టర్లు, అధికారులను బదిలీ చేయడంతో పాటు వారికి అదనపు కలెక్టరలుగా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్...

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

గంగాధర: కరీంనగర్‌ జిల్లాలోని గంగాధర కురిక్వాల గ్రామం మధ్య రహదారిపై శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ గ్రానైట్‌ లారీ అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న టాటాఏస్‌ వాహనాన్ని...

కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం

  హైదరాబాద్ : మరఠ్వాడ దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. దక్షిణ తమిళనాడు నుంచి ఛత్తీస్‌గఢ్ వరకు ఇంటీరియర్ కర్ణాటక, మరఠ్వాడ,...
Student

ఆర్టీసీ క్రాస్ రోడ్డులో విద్యార్థులపైకి దూసుకెళ్లిన లారీ… ఒకరు మృతి

  హైదరాబాద్: ఆర్ టిసి క్రాస్ రోడ్డు దగ్గర శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న కాలేజీ విద్యార్థులపైకి లారీ దూసుకెళ్లడంతో ఒకరు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా మరొకరు...
Air-pollution

కోరలు చాచిన కాలుష్యం

287 నగరాల్లో వాయు కాలుష్యం తెలంగాణలో 9 ఎపిలో 6 పట్టణాలు 231 నగరాల్లో అధికంగా నమోదు గ్రీన్‌పీస్ ఇండియా సర్వేలో వెల్లడి మనతెలంగాణ/హైదరాబాద్ : వాయు కాలుష్యం ఇప్పుడు మెట్రోపాలిటిన్ నగరాల్లో పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే దేశ...

Latest News