Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్: షేర్ చాట్లో పరిచయమైన బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని గోపాలపురం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... బాలికకు షేర్ చాట్లో యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరు ఎనిమిది రోజులు...
రద్దైన పలు రైలు సర్వీసులు తిరిగి పునః ప్రారంభం
ఇరు రాష్ట్రాల ప్రజలకు దక్షిణమధ్య రైల్వే శుభవార్త
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. గతంలో పలు కారణాల వల్ల రద్దైన పలు రైలు సర్వీసులను తిరిగి...
రెండు నుంచి నాలుగు డిగ్రీలు పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు
పలు జిల్లాల్లో అక్కడక్కడా వడగాడ్పులు వీచే అవకాశం
హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ
హైదరాబాద్: రానున్న రెండు రోజులు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా ఉండే...
టిఎస్ ఆర్టీసి ఉద్యోగులకు గుడ్న్యూస్
మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పెరిగిన కార్మికులకు కరువు భత్యం
వచ్చే వేతనాల నుంచి 5 శాతం డిఏ చెల్లించనున్నట్ట ఆర్టీసి ప్రకటన
హైదరాబాద్: టిఎస్ ఆర్టీసి ఉద్యోగులకు గుడ్న్యూస్. మూడేళ్ల సుదీర్ఘ విరామం...
ఎస్టీపీ పనులు వేగవంతంగా చేయాలి: దానకిషోర్
హైదరాబాద్: జలమండలి నూతనంగా నిర్మిస్తున్న ఎస్టీపీల పనులను వేగవంతం చేయాలని జలమండలి ఎండీ దానకిషోర్ అధికారులను ఆదేశించారు. ఎస్టీపీల నిర్మాణ ప్రాజెక్టు ప్యాకేజ్2,3లో భాగంగా ఫతేనగర్, మియాపూర్ పటేల్ చెరువు, కోకాపేటల్ నిర్మిస్తున్న...
29న తెలంగాణకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
హైదరాబాద్కు రానున్న కేంద్ర మంత్రి నితిన్గడ్కరీ
హైదరాబాద్: రాష్ట్రంలో 10 జాతీయ రహదారులకు శంకుస్థాపనలు, 2 జాతీయ రహదారులకు ఈనెలలో ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. వీటిని ఈనెల 29వ తేదీన కేంద్ర రవాణా శాఖ మంత్రి...
ఎర్లీబర్డ్తో బల్దియాకు కాసుల వర్షం
26 రోజుల్లో రూ.473 కోట్లు
ఆస్తి పన్ను వసూళ్లు
మరో 4 రోజులే గడువు
రూ.600 కోట్లుపై అధికారుల ఆశాభావం
హైదరాబాద్: ఎర్లీబర్డ్ పథకంతో జిహెచ్ఎంసికి కాసులవర్షం కురుస్తోంది. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ముందస్తుగానే...
మెట్రో ప్రయాణీకులకు ఉచిత డిజిటల్ కనెక్టివిటీ
కంటెంట్ డౌన్లోడ్, స్ట్రీమ్ చేయడం వంటివి అందిస్తున్న షుగర్ బాక్స్
పేటెంటెడ్ క్లౌడ్ ఫ్రాగ్మెంట్ సాంకేతికతను వినియోగం
నగరంలో 10 ప్రధాన మెట్రో స్టేషనల్లో ప్రయాణికులకు సేవలు
త్వరలో సినిమాలు, క్రీడలు, సంగీతం వంటి వినోదం...
మద్యం మత్తులో బీర్ బాటిళ్లతో కొట్టుకున్న యువకులు
హైదరాబాద్: వనస్థలిపురం పనామా వద్ద యువకులు హల్ చల్ చేశారు. కిన్నెర గ్రాండ్ బార్ అండ్ రెస్టారెంట్ లో వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో యువకులు బీర్ బాటిళ్లతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో...
ప్లీనరీలో రేపు 11 గంటలకు సిఎం కెసిఆర్ ప్రసంగం
హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైటెక్స్ లో కార్యక్రమ ఏర్పట్లను మంత్రి కెటిఆర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్లీనరీలో రేపు ఉదయం 11 గంటలకు...
వైద్యారోగ్య రంగంలో తెలంగాణను నెంబర్ వన్ గా నిలుపుతాం..
హైదరాబాద్: ఆరోగ్య, వైద్య రంగలో మనం దేశానికే ఆదర్శంగా ఉన్నామని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నగరంలోని కొత్తపేట(ఎల్బీనగర్), ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్(సనత్ నగర్),...
వాళ్లకూ.. మనకూ అదే తేడా: సిఎం కెసిఆర్
హైదరాబాద్: వైద్యవిధానాన్ని పటిష్టం చేయడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సభలు నిర్వహిస్తున్నామని, మనం వైద్యానికి సంబంధించిన సభ జరుపుకుంటున్నామని సిఎం తెలిపారు. 'వాళ్లకూ...
టికెట్ ధరలపై ప్రభుత్వాలను వేడుకుంటే తప్పేముంది: చిరంజీవి
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్టు 'ఆచార్య'. తాజాగా చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ...
క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.80 లక్షల మోసం
హైదరాబాద్: నకిలీ క్రిప్టో కరెన్సీ మార్పిడికి పాల్పడి నగరానికి చెందిన ఓ వ్యాపారిని మోసగాళ్లు రూ. 80 లక్షలు ఎగవేశారు. శ్రీనగర్ కాలనీకి చెందిన మహేష్ (39) డిసెంబర్ 2021- ఏప్రిల్ 2022...
కేంద్రం తెలంగాణ గొంతు నొక్కుతుంది: మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
హైదరాబాద్: విద్యుత్ సరఫరా అంశంలో తెలంగాణ గొంతు నొక్కేందుకు మోడీ సర్కార్ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేంద్రప్రభుత్వ కుట్రలు పరాకాష్టకు చేరాయి అనడానికి తెలంగాణకు...
ఆది నుంచే తెలంగాణ వ్యతిరేకుల కుట్రలు : మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ వ్యతిరేకులు ఆది నుంచి కుట్రలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణాన్ని గురుతర బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. గుజరాత్ ఏర్పాటి 62 ఎళ్లైనా...
ఎల్బీనగర్ లో టిమ్స్ ఆస్పత్రికి సిఎం కెసిఆర్ భూమిపూజ
హైదరాబాాద్: ఎల్బీనగర్ లో టిమ్స్ ఆసుపత్రికి ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం భూమిపూజ చేశారు. ఆస్పత్రి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.900 కోట్లు కేటాయించింది. ఎల్బీనగర్ గడ్డిఅన్నారం వద్ద 21.36 ఎకరాల్లో 11 అంతస్తుల్లో...
యువత ఉన్నత స్థానాలను చేరుకోవాలి: హరీశ్రావు
మనతెలంగాణ/ హైదరాబాద్ : పోలీసు ఉద్యోగాల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్పై ట్విటర్ వేదికగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు స్పందించారు. యువత అ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని...
రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానంతో భద్రత
9 లక్షలు సిసిటివిలతో నిఘా
ఎఫ్టిసిసిఐ సమావేశంలో మాట్లాడిన డిజిపి మహేందర్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసులు ముందున్నారని డిజిపి మహేందర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర...
రాహుల్గాంధీ సభ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకునే సభ : విహెచ్
మన తెలంగాణ/హైదరాబాద్: వరంగల్ హనుమకొండలోని ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హన్మంతరావు సోమవారం పరిశీలించారు. అనేక ఉద్యమాలు ఓరుగల్లు...