Friday, April 19, 2024
Home Search

ప్రాజెక్టుల - search results

If you're not happy with the results, please do another search

వెనక్కి తీసుకోం

  ఎవరేమన్నా సిఎఎ, 370 రద్దు నిర్ణయాలు మారవు : వారణాసిలో ప్రధాని మోడీ జాతీయ ప్రయోజనాల కోసమే ఆ రెండూ బెదిరింపులు, ఒత్తిళ్లు తట్టుకున్నాం ఎన్నో ఏళ్లుగా జాతి ఎదురుచూసింది రామాలయ నిర్మాణం ఇక శరవేగం వారణాసి: ఎటువంటి...

తెలంగాణకు అన్యాయం జరగలేదుట

  ఆర్థికసంఘం సిఫారసుల మేరకే పన్నుల వాటా రాష్ట్రం నుంచి కేంద్రానికి వచ్చిన పన్ను ఆదాయం అధికమే అన్యాయం జరిగిందన్న మంత్రి ప్రకటన నా దృష్టికి వచ్చింది 15వ ఆర్థిక సంఘమే కేటాయింపులను 1% తగ్గించింది జనాభా లెక్కలను...

ఐటి పరిశ్రమ విస్తరణలో వరంగల్‌కు పెద్దపీట వేస్తున్న కెటిఆర్

  వరంగల్ బ్యూరో : రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అందులో భాగంగా ఐటి పురపాలక శాఖమంత్రి కెటిఆర్ వరంగల్‌లో ఐటి పరిశ్రమల ఏర్పాటుకు...

ఎపి సిఎం జగన్‌కు తెలంగాణ ప్రజలు థ్యాంక్స్ చెప్పాలి

  హైదరాబాద్ : సిపిఐ నేత నారాయణ మహబూబ్‌నగర్‌లో ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు ఎపి సిఎం జగన్‌కు థ్యాంక్స్ చెప్పాలన్నారు. ఎపిలో మూడు రాజధానుల ప్రకటనతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్...
Supreme Court approval to Central Vista Project

సెంట్రల్ విస్టాపై డౌట్‌లొద్దు

 అవకతవకలకు తావులేదు అనుభవజ్ఞులకే అప్పగింత కేంద్ర మంతి హర్దీప్ సింగ్ పూరి న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ప్రధాన కార్యాలయాలు ఉండే సెంట్రల్ విస్టా ప్రాంతానికి కొత్త రూపురేఖల విషయంలో పూర్తి పారదర్శకతను పాటిస్తున్నామని కేంద్ర పట్టణ,...

ఆర్థిక ఫెడరలిజం

  5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ఏకైక మార్గం రాష్ట్రాలకు మరింత ఆర్థిక స్వేచ్ఛనివ్వాలి కేంద్రం వినూత్న నిర్ణయాలు తీసుకోవాలి భారీ ప్రాజెక్టుల ఆలోచన చేయాలి మందగమనంలో దేశ ఆర్థిక వ్యవస్థ మౌలిక వసతుల...
CM KCR

530 టిఎంసిలు ఎత్తిపోయాలి

  అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి 11 సర్కిళ్లుగా ఇంజనీరింగ్ వ్యవస్థ అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందికి తేవాలి సర్కిల్ అధిపతిగా ఒక చీఫ్ ఇంజినీర్ ఉండాలి జూన్ నెలాఖరులోగా ఇరిగేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలన్నీ భర్తీ...
KTR

అన్నీ ప్రాంతీయ పార్టీలే

మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని రాజకీయపార్టీలన్నీ ప్రాంతీయపార్టీలేనని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు చెప్పారు. కాంగ్రెస్, బిజెపి పెద్దసైజు ప్రాంతీయ పార్టీలుగా కొన్ని రాష్ట్రాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉనికి,యంత్రాంగం ఉన్న జాతీయపార్టీలు దేశంలో...

రాజరాజేశ్వరికి జలసిరి

  ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు కాళేశ్వరం నీటి ఉరకలు ధర్మారం : కాళేశ్వర జలాలు విడుదలయ్యాయి. ఎల్లంపల్లి నుంచి రాజరాజేశ్వర రిజర్వాయర్‌కు నిరంతరం పంపింగ్ ద్వారా గత రెండు రోజుల నుంచి రాత్రి వేళల్లో కాళేశ్వరం...

తుపాకుల గూడెం బ్యారేజికి ‘సమ్మక్క’ పేరుగా నామకరణం

  హైదరాబాద్ : గోదావరి నది మీద నిర్మితమౌతున్న తుపాకుల గూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదివాసి వీరవనిత, వనదేవత “సమ్మక్క” పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు తుపాకులగూడెం...

పథకాల అమలే పరమావధి

  ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండరాదు సంక్షేమంలో మనమే నంబర్ వన్ కలెక్టర్ల వ్యవస్థ బలోపేతమే లక్షం, అండగా ఉండేందుకే అదనపు కలెక్టర్లు  15రోజుల్లో జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ సమ్మేళనాలు n పల్లె ప్రగతి నిరంతరం జరగాలి n...

బీహార్ బాటలో భూ రీసర్వే

  ప్రతి అంగుళం భూమికి లెక్కతేల్చే యోచన, కొత్త రెవెన్యూ చట్టంలో వివాదరహిత భూముల వివరాలు చేర్చే అవకాశం హైదరాబాద్ : బీహర్ రాష్ట్రం తరహాలోనే తెలంగాణలో మళ్లీ భూ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా...

దండిగా మెతుకు పంట

  రాష్ట్రంలో ఐదేళ్లలో 40.7% పెరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తి 130 లక్షల మెట్రిక్ టన్నులు ఉండవచ్చని అంచనా ఖరీఫ్‌లో 78.68 లక్షలు, రబీలో 51.33 లక్షల మెట్రిక్ టన్నులు అర్థ గణాంక శాఖ రెండో...

తెలంగాణ ఐటికి మరో గౌరవం

  రాష్ట్రానికి విన్స్ గోల్డ్ ఇ గవర్నెన్స్ అవార్డు ప్రదానం మనతెలంగాణ/హైదరాబాద్: ఐటి రంగంలో తెలంగాణప్రభుత్వం మరోసారి జాతీయస్థాయి అవార్డును గెలుచుకుంది. కేంద్రప్రభుత్వం రిఫార్మ్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్‌సెస్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ...

మత్సకారుల వలలో భారీ మొసలి

  బంధించి పులిచింతల ప్రాజెక్టులో వదిలిన అధికారులు మఠంపల్లి: సూర్యాపేట జిల్లా, మఠంపల్లి మండలం, యాతవాకిళ్ల చెరువులో చేపల వేటకు వెళ్లిన మత్సకారుల వలలో భారీ మొసలి చిక్కింది. శుక్రవారం యాతవాకిళ్ల గ్రామానికి చెందిన కొంత...

జెబిఎస్ టు ఎంజిబిఎస్ మెట్రో మరో మెరుపు

  సాకారమైన ప్రయాణికుల కల జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు మెట్రో రాకపోకలు, ప్రారంభించిన ముఖ్యమంత్రి కెసిఆర్, నేటి ఉ. 6.30 గం.ల నుంచి ప్రయాణికులకు అనుమతి హైదరాబాద్ : హైదరాబాద్ నగరవాసులతో పాటు రాష్ట్ర ప్రజలు...
Nirmala

పన్నుపాలన సరళతరం

టాక్స్‌పేయర్స్ చార్టర్ ఉద్దేశం ఇదే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ : పన్ను పాలన సరళతరం చేయడమే ప్రభుత్వం లక్షమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. టాక్స్‌పేయర్ చార్టర్‌ను ప్రవేశపెట్టనున్నట్టు బడ్జె ట్...
RBI

వడ్డీ రేట్లలో మార్పులేదు

రెపో రేటు 5.15% కొనసాగింపు,  రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం 2020-21లో జిడిపి 6%గా అంచనా,  ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలు వెల్లడి ముంబై: ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఈసారి కూడా రెపో రేటును...
LIC

ఎల్‌ఐసి ప్రై‘వేటు’ను అడ్డుకుందాం

భారతీయ జీవిత బీమా సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించగా, ప్రై‘వేట్‘ పరం కాకుండా కాపాడుకునేందుకు లియాపి (లైప్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) యుద్ధానికి సిద్ధమవుతోంది. ప్రతి...

ఆరు బడ్జెట్లలో అదనంగా ఒక్క పైసియ్యలేదు

  కేంద్రం వైఖరిపై కెటిఆర్ ధ్వజం ఫార్మా సిటీకి రూ. 3వేల కోట్లు అడిగితే 3 పైసలివ్వలేదు సికింద్రాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్‌కు మొండిచేయి చూపించారు హైదరాబాద్-నాగపూర్, హైదరాబాద్-బెంగళూర్ కారిడార్‌పైనా స్పందించలేదు నీతిఆయోగ్ చెప్పినా వినలేదు డైలాగులు...

Latest News