Home Search
చైనా - search results
If you're not happy with the results, please do another search
పీఛేముడ్
లడఖ్లో ఘర్షణ ప్రాంతాలనుంచి వెనక్కి తగ్గడానికి అంగీకారం
భారత్ చైనా కమాండర్ల స్థాయి చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయం
న్యూఢిల్లీ : తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘర్షణ అనంతరం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను...
ఢిల్లీలో 10వేల బెడ్లతో కొవిడ్ ఆస్పత్రి
దవాఖానాగాచత్తర్పూర్లోని రాధాస్వామి సత్సంగ్ ఆధ్యాత్మిక క్షేత్రం
చైనా నిర్మాణం కన్నా 10రెట్టు పెద్దది, 15ఫుట్బాల్ మైదానాలతో సమానం
రేపు ప్రారంభించనున్న హోంమంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ : చైనాను మించిన అతి పెద్ద కోవిడ్ ఆస్పత్రి...
కల్నల్ సంతోష్ మరణం తీవ్రంగా కలిచివేసింది: సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పరామర్శించారు. సోమవారం మధ్యాహ్నం సూర్యాపేటకు చేరుకున్న కేసిఆర్, ముందుగా సంతోష్ చిత్రపటానికి పూలుజల్లి...
కల్నల్ సంతోష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కెసిఆర్..
హైదరాబాద్: అమర జవాన్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరామర్శించారు. సోమవారం సూర్యాపేటలోని కల్నల్ సంతోష్ బాబు నివాసానికి సిఎం కెసిఆర్ వెళ్లారు. ఈ...
కెరీరిజం మితిమీరింది
నాలుగు దశాబ్దలకుపైగా కవిత్వం రాస్తున్న జూకంటి జగన్నాథం ఇప్పటివరకు 14కవితా సంకలనాలు, ఒక కథల పుస్తకం తెచ్చారు. 65 ఏళ్ల జూకంటి జగన్నాథం తెలుగు సాహిత్యానికి సుపరిచితులు. ప్రఖ్యాత కవి జగన్నాథంకు ప్రస్తుత...
నరేంద్ర కాదు, సరెండర్ మోడీ అంటూ రాహుల్ ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి మోడీపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. ఆదివారం పెట్టిన పోస్ట్లో ‘నరేంద్రమోడీ వాస్తవానికి సరెండర్(లొంగిపోయే) మోడీ’ అంటూ ఘాటుగా...
సాయుధదళాలకు పూర్తి స్వేచ్చనిచ్చిన రక్షణశాఖ
న్యూఢిల్లీ: లడఖ్ లో పరిస్థితులపై రక్షణశాఖమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మహాదళాధిపతి బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సమీక్షించారు. చైనా కార్యకలాపాలపై...
రక్షణ మంత్రి రష్యా పర్యటన.. సైనిక కవాతుకు భారత్ బృందం
న్యూఢిల్లీ : రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం నుంచి మూడురోజుల పాటు రష్యాలో పర్యటిస్తారు. ప్రస్తుత దశలో రక్షణ మంత్రి రష్యా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో...
కల్నల్ సంతోష్బాబును దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది
దేశ సరిహద్దుల్లోని గాల్వన్ లోయ వద్ద చైనా సైనికులతో జరిగిన పోరులో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్బాబు కుటుంబాన్ని హీరో విశ్వక్సేన్ పరామర్శించారు. శనివారం విశ్వక్సేన్ సూర్యాపేటకు వెళ్లి సంతోష్బాబు చిత్రపటానికి...
ఆయనే మా ధైర్యం.. మా సంతోషం
ధైర్యంగా బతకడం నేర్పాడు..
అందరి మేలు కోరే వ్యక్తి
ఆయన మాటలు ఆదర్శంగా ఉండేవి
మన తెలంగాణ ప్రతినిధితో కల్నల్ సంతోష్బాబు భార్య సంతోషి
సూర్యాపేట: యావత్ భారతావని కల్నల్ సంతోష్బాబు మృతికి కన్నీటిపర్యమైంది. గురువారం సూర్యాపేటలో జరిగిన...
‘మేకిన్ ఇండియా’యే శరణ్యం
తూర్పు లడఖ్ గాల్వాన్ లోయలో చైనా దురాక్రమణ దాడి, దాని వల్ల 20 మంది భారత సైనికులు చిత్రవధకు గురై అమరులు కావడం భారతీయులందరినీ కలచివేసింది. ఒకవైపు శాంతి సంభాషణలు జరుపుతూనే మరో...
అయోధ్య రామాలయ నిర్మాణం నిలిపివేత
గుడి కంటే దేశ రక్షణే ముఖ్యం
రామమందర్ ట్రస్టు నిర్ణయం
అయోధ్య: భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రారంభించాలన్న ప్రయత్నాలను రామ మందిర్ ట్రస్టు నిలిపివేసింది. భారత్-చైనా సరిహద్దులో...
డ్రాగన్ సరి‘హద్దు’లు మార్చే కుట్ర!
గాల్వన్లో చైనా కుట్రలు వెలుగులోకి
రాయిటర్స్ ఉపగ్రహ ఛాయాచిత్రాలతో సందేహాలకు మరింత బలం
న్యూఢిల్లీ : సరిహద్దుల్లో చైనా కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. గాల్వన్ లోయపై పట్టు సాధించేందుకు గాల్వన్ నదిపై చైనా డ్యామ్ నిర్మిస్తున్నట్లుగా...
అఖిలపక్ష సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదు
అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం కల్పించాలి
11 ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి
ప్రధానికి లేఖ రాసిన ఎంపి అసదుద్దీన్ ఓవైసీ
మనతెలంగాణ/హైదరాబాద్ : అఖిలపక్ష సమావేశానికి తమను ఆహ్వానించకపోవడంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి...
దేశాల వారీగా కరోనా వివరాలు… భారత్@3.81 లక్షలు
ఢిల్లీ: ప్రపంచాన్ని కరోనా కలవర పెడుతోంది. ప్రపంచంలో ఇప్పటి వరకు 85.84 లక్షల మంది కరోనా వైరస్ సోకగా 4.56 లక్షల మంది చనిపోయారు. కరోనా కేసుల విషయంలో అమెరికా (22.63 లక్షలు)...
ఎముకలు కొరికే చలిలో…నదిలో 5 గంటల భీకరపోరు
మనిషి నిలబడేటంత ఒడ్డు ఉన్నా బుద్ధి చెప్పాం
మోసం చేసి రాడ్లతో
దాడి చేశారు
మృత్యుంజయుడైన సురేంద్ర సింగ్ కథనం
లడఖ్లో చికిత్స పొందుతున్న సింగ్
న్యూఢిలీ: వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైనికుల ను తిప్పికొట్టేందుకు భారతీయ సైనికులు...
కల్నల్కు కన్నీటి వీడ్కోలు
సంతోష్బాబుకు కేసారంలో మిలిటరీ లాంఛనాల మధ్య అంత్యక్రియలు
తనయుడి చితికి తలకొరివి పెట్టిన తండ్రి ఉపేందర్
అశ్రునయనాల మధ్య భారీ ర్యాలీతో అంతిమయాత్ర, ‘వందేమాతరం’‘వీరుడా వందనం’ లాంటి నినాదాలతో మార్మోగిన భానుపురి
7కి.మీటర్ల పొడవునా పూలవర్షం
కురిపించి...
నేటి అఖిలపక్షానికి కెసిఆర్కు ఆహ్వానం
ప్రధాని అధ్యక్షతన జరిగే సమావేశంలో పాల్గొనాల్సిందిగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నుంచి పిలుపు
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన శుక్రవారం జరిగే అఖిల పక్ష సమావేశంలో పా ల్గొనాల్సిందిగా...
డ్రాగన్ కోరల్లో నిలువెల్లా విషం
ప్రపంచ చరిత్రలో భారత్, చైనాల మధ్య ఘర్షణలు 1914లోనే రాజుకున్నాయి. చైనా రిపబ్లిక్, బ్రిటన్, టిబెట్ల మధ్య సిమ్లాలో జరిగి సమావేశం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. టిబెట్కు స్వయం ప్రతిపత్తి ఇవ్వడాన్న...
బీజింగ్ దిగ్బంధం
విమానాలు, రైళ్లు రద్దు, హోల్సేల్ మార్కెట్తో కరోనా తీవ్రం, పరిస్థితి తీవ్రం, రోజుకు లక్ష టెస్టులు, నగరం నుంచి రాకపోకలు రద్దు
బీజింగ్ : చైనా రాజధాని బీజింగ్లో కరోనా వైరస్ను అరికట్టేందుకు యుద్ధ...