Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
మద్యం షాపుల్లో 30% కోటా
మొదటిసారిగా వచ్చే సంవత్సరం నుంచి అమలు
గౌడ్లకు 15%, ఎస్సిలకు 10%, ఎస్టిలకు 5%
ప్రగతిభవన్లో ఆరు గంటల పాటు సాగిన మంత్రివర్గ భేటీలో నిర్ణయం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ఆమోదం,...
10లక్షల ఉద్యోగాలు
మూడేళ్లలో రూ.30లక్షల కోట్ల ఎగుమతులు
దేశ జనాభాలో 5శాతం వాటా తెలంగాణదే
ప్రపంచంలోని 5 పెద్ద కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయి, ఐటి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీయే కాదు, ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కూడా, ప్రత్యేక రాష్ట్రం...
జెఇఇలో సత్తాచాటిన 12మంది ఆకాష్ విద్యార్థులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో ప్రముఖ విద్యాసంస్ద ఆకాష్ ఇనిస్టిట్యూట్కు చెందిన 12మంది విద్యార్ధులు అత్యంత ప్రతిష్టాత్మకమైన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్లో 99 శాతానికి పైగా సాధించారు. శ్రీనికేతన్జోషి, గౌతమ్సింగ్, అన్మోల్కురోధ్, మెహమ్మద్ అరీబుస్సేన్,...
ఉస్మాన్సాగర్ గేట్లు మూసివేత
హిమాయత్సాగర్కు కొనసాగుతున్న ఇన్ప్లో
నిండుకుండల్లా జంట జలాశయాలు
మన తెలంగాణ,సిటీబ్యూరో: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెరిచిన ఉస్మాన్సాగర్ జలాశయం గేట్లను వరద ఉధృతి తగ్గడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం మధ్యాహ్నం 2...
అగని ప్రైవేటు బడుల పాత బకాయిల వేట…
గత ఏడాదితో పాటు ఈసంవత్సరం ఫీజుల చెల్లించాలని వేధింపులు
లేదంటే విద్యార్థులను పై తరగతులకు అనుమతిలేదు
ఫీజుల భారంతో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు
యాజమాన్యాల బెదిరింపులో చదువులకు చిన్నారులు దూరం
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో విద్యాసంస్దలు ప్రారంభమై పక్షం...
దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో స్వచ్ఛత పక్షోత్సవాలు
సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన జిఎం గజానన్ మాల్య
మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ‘స్వచ్ఛ రైల్ స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో భాగంగా ‘స్వచ్ఛత పక్షోత్సవాల’ ప్రచార కార్యక్రమాన్ని సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్...
బడుగు, బలహీన వర్గాల ఆత్మబంధువు ముఖ్యమంత్రి కెసిఆర్
ఒయు జెఎసి వ్యవస్థాపక అధ్యక్షుడు డి.రాజారాం యాదవ్
మనతెలంగాణ/హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం దేశరాజిపల్లి గ్రామంలోని యాదవ సంఘం సభ్యులు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఓయూ జేఎసి...
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజారవాణా !
హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఉమ్టా ప్రతిపాదనలు
మనతెలంగాణ/హైదరాబాద్: అత్యాధునిక ప్రజా రవాణా సాధనంగా మెట్రో రైలును అందుబాటులో ఉండగా, అదే తరహాలో భవిష్యత్లో మరింత అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థలైన ట్రామ్ వే, రోప్వేలను ఏర్పాటు...
కెసిఆర్ ను కలిసిన చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులు
హైదరాబాద్: తెలంగాణ వీరనారి, సాయుధ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి, వర్దంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందుకు సిఎం కెసిఆర్ కు ఐలమ్మ కుటుంబ సభ్యులు...
నాలుగు సూపర్ స్పెషాలిటి ఆసుపత్రుల పనులు శరవేగం…
నిర్మాణాలకు ఆమోద ముద్ర వేసిన మంత్రివర్గం
స్దలాలు పరిశీలన చేయనున్న వైద్యశాఖ ఉన్నతాధికారులు
వచ్చే ఏడాది నుంచి వైద్యకళాశాలలు ప్రారంభానికి కసరత్తు
చెస్ట్ ఆసుపతి, గడ్డి అన్నారం, అల్వాల్, గచ్చిబౌలి టిమ్స్ ప్రాంగణంలో ఏర్పాటు
రెండేళ్లలో మరో వెయ్యి...
గణేష్ శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశాం: సిఎండి రఘుమారెడ్డి
మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్లో 19న నిర్వహించే గణేష్ విగ్రహల శోభాయత్ర, నిమజ్జన కార్యక్రమాలు సజావుగా సాగేందుకు విద్యుత్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని, దక్షణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అన్ని...
దసరా వేళ జమ్మి చెట్టు ప్రాధాన్యత..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు. ఈ వృక్షాన్ని ప్రపంచ అద్భుతంగా చెప్పుకోవచ్చు. తెలంగాణతో పాటు పలు రాష్ర్టాలలో, దేశాలలో భక్తిపూర్వకంగా పూజించుకునే జమ్మి చెట్టు పౌరాణికంగా, చారిత్రకంగా, సామాజికంగా, సాంస్కృతికంగా,...
ఊరు ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టు..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో నాటాలని ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో వినూత్న కార్యక్రమం తీసుకుంది. దసరా పండగ సందర్భంగా ఈ కార్యక్రమం లాంఛనంగా...
న్యూయార్క్ ఫ్యాషన్ షోలో మేఘా కృష్ణారెడ్డి సతీమణి..
మనతెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై హైదరాబాద్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి తళుక్కుమన్నారు. న్యూయార్క్ నగరంలో సోమవారం రాత్రి జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ వేడుక ‘మెట్ గాలా-2021’లో ప్రత్యేకంగా...
డ్రగ్స్ కేసులో నటి ముమైత్ఖాన్ను విచారించిన ఇడి
7గంటల పాటు సాగిన విచారణ, బ్యాంకు లావాదేవీలపై ఆరా!
మనతెలంగాణ/హైదరాబాద్ : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటి ముమైత్ఖాన్ను బుధవారం నాడు ఇడి అధికారులు దాదాపు 7 గంటలపాటు ప్రశ్నించారు. ఈక్రమంలో ముమైత్ఖాన్కు చెందిన...
టిటిడి పాలకమండలిలో రాష్టం నుంచి 8మందికి చోటు
మనతెలంగాణ/ హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆలయ పాలక మండలికి 25 మంది సభ్యుల జాబితాతో పలు రాష్ట్రాలకు చెందిన వారికి చోటు దక్కింది. టిటిడి...
చిన్నారిపై హత్యాచారం నిందితుడి కోసం గట్టి నిఘా
1000 మంది పోలీసులతో రాష్ట్రమంతటా తనిఖీలు
1000 సిసిటీవీల ఫుటేజీల విశ్లేషణ
మనతెలంగాణ/ హైదరాబాద్: సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసు నిందితుడు రాజు కోసం వేయిమంది పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు....
నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
మధ్యాహ్నం 2గం.కు సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో సమావేశం
కొత్త మైనింగ్ పాలసీ, ఉద్యోగాల ఖాళీలపై సబ్ కమిటీ నివేదిక మున్నగు
కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్ : నేడు...
రాష్ట్రం మెడలో బంగారు నగ
రూ.750 కోట్ల పెట్టుబడితో గోల్డ్, డైమండ్ జ్యూయలరీ ఫ్యాక్టరీ, రిఫైనరీ ఏర్పాటుకు ముందుకు వచ్చిన మలబార్ గ్రూప్
2500 మందికిపైగా నిపుణ స్వర్ణకారులకు ఉపాధి అవకాశం
రాష్ట్రంలో వ్యాపార అనుకూలతలు, మానవ వనరులు దండిగా...
అత్యాచార నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక టీములు
వెల్లడించిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర
హైదరాబాద్: చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యే టీములను ఏర్పాటు చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర తెలిపారు. సైబరాబాద్ పోలీస్...