Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
టిఆర్ఎస్ పార్టీకి మేడ్చల్ జెడ్పీ చైర్మన్ రాజీనామా..
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పార్టీకి మేడ్చల్ మాజీ ఎంఎల్ఏ తనయుడు ప్రస్తుత మేడ్చల్ జిల్లా జెడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి రాజీనామా చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమను సంప్రదించకుండా...
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు
హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని.. గణేష్ శోభాయాత్ర, నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గణేష్ శోభాయాత్ర సందర్భంగా...
వీరి ఫ్రెండ్షిప్ సీక్రెట్ అదే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఉండే సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల విషయంలోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇద్దరూ చాలా...
నేడే నిమజ్జనం
శనివారం నాడు ప్రగతి భవన్లో గణపతి హోమం నిర్వహిస్తున్న సిఎం కె.చంద్రశేఖర్రావు శోభమ్మ దంపతులు. మంత్రి కెటిఆర్ శైలిమ దంపతులు, సిఎం మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య తదితరులున్నారు.
సర్వం సిద్ధం చేసిన అధికారులు
హైదరాబాద్...
నేను సిద్ధం
డ్రగ్స్కు నాకు సంబంధం లేదు
ఎటువంటి అనాలసిస్ పరీక్షలకైనా నేను సిద్ధం
కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ సిద్ధంగా
ఉన్నారా? ఇడికి లేఖ ఇచ్చినవాడు ఒక
బఫూన్ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే తాట తీస్తాం
కెసిఆర్ను...
కైటెక్స్తో ఎంఒయు
వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో
రూ.2400 కోట్ల పెట్టుబడితో
అపెరల్ కంపెనీలు పెట్టనున్న
కైటెక్స్ ప్రపంచంలోనే రెండవ
అతిపెద్ద కిడ్స్ అపెరల్
మాన్యుఫాక్చరింగ్ గ్రూప్ 22వేల
మందికి ప్రత్యక్షంగా, 18వేల
మందికి పరోక్షంగా ఉపాధి...
కంప్యూటర్ సైన్స్పైనే మక్కువ
60,941 ఇంజనీరింగ్ సీట్ల
కేటాయింపు ఆప్షన్లు ఇచ్చినా
8,624 మందికి లభించని సీట్లు
31 కాలేజీల్లో 100 శాతం సీట్లు
భర్తీ వర్సిటీల్లో 96.44 శాతం
సీట్ల కేటాయింపు కన్వీనర్
కోటాలో మిగిలిన...
సైమా అవార్డు ఫంక్షన్కు వచ్చిన ఎంపి సంతోష్
మన తెలంగాణ/హైదరాబాద్ : సైమా అవార్డు ఫంక్షన్కు ఎంపి జోగినపల్లి సంతోష్కుమార్ వచ్చారు. రెడ్ కార్పెట్ మీడియం పోడియం దగ్గర ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ మాట్లాడారు. గత మూడు సంవత్సరాల నుంచి...
కొత్త పేర్ల నమోదులో అవస్థలు!
=కలెక్టర్ కార్యాలయం చుట్ట్టూ జనం ప్రదక్షిణలు
=సన్నబియ్యం పంపిణీతో రేషన్ బియ్యంకు డిమాండ్
=గత నాలుగేళ్ల నుంచి సరుకులు కోల్పుతున్నామని ఆవేదన
=నలుగురు సభ్యులున్న ఇద్దరు తీసుకునే పరిస్థితి ఉందని విమర్శలు
=చిన్న పిల్లలు, కొత్తగా ప్ళైన...
వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం
చిరుధాన్యాల సాగుకు ప్రణాళికలు : వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయ రంగంలో వరి సాగుకు బదులు ప్రత్యా మ్నాయ పంటల సాగుదిశగా రైతులను ప్రో త్సహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర...
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. నిర్మల్ జిల్లాలో తాత, మనవరాలు మృతి చెందగా, నగర శివారులోని పెద్ద గోల్కొండ వద్ద కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో...
అమెరికా మారథాన్కు జగన్మోహన్ అర్హత
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన అమెరికా మారథాన్ పోటీలకు తెలంగాణకు చెందిన జగన్మోహన్ రెడ్డి అర్హత సాధించాడు. అమెరికాలోని చికాగో వేదికగా అక్టోబర్ 10న ఈ మారథాన్ జరుగనుంది. ఈ అథ్లెటిక్స్ పోటీల్లో ప్రపంచ...
సైబరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
ఉత్తర్వులు జారీ చేసిన ట్రాఫిక్ డిసిపి విజయ్కుమార్
మనతెలంగాణ, సిటిబ్యూరోః వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సిపి స్టిఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు....
పెరిగిన బాల్య వివాహాలు
తల్లిదండ్రుల పేదరికం
ఏకాంతం ఒంటరితనం
2020 మిగిల్చిన మరో ప్రశ్న
న్యూఢిల్లీ : గడిచిన ఏడాది 2020 దేశంలోని ముక్కుపచ్చలారని బాలల జీవితాలపై పర్చుకున్న కోవిడ్ ఇతర నీలినీడలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. బోలెడంత...
గణేష్ నిమజ్జనానికి జలమండలి వాటర్ క్యాంపులు
నగర వ్యాప్తంగా 119 తాగునీటి శిభిరాలు
భక్తుల కోసం 30.72లక్షల వాటర్ ప్యాకెట్లు
అన్నదాన శిభిరాలకుఉచిత వాటర్ ట్యాంకులు
మన తెలంగాణ, హైదరాబాద్ : నగరంలో గణేష్ నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు తాగునీటిని అందించడంతో పాటుగా శోభయాత్ర...
పది మందికి సాయం చేసేవారు బ్రతికే ఉంటారు
సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే వారు
ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారు
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్ : పది మందికి సాయం చేసేవారు మరణించాక సాయం పొందిన వారి మనసులో బ్రతికే...
రెండు రోజులు మద్యం షాపులు బంద్
గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆదేశాలు జారీ చేసిన ముగ్గురు సిపిలు
మనతెలంగాణ, సిటిబ్యూరోః హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని వినాయకుడి విగ్రహాల నిమజ్జనం సందర్భంగా మద్యం షాపులను రెండు రోజులు బంద్...
ఈటెల నిర్లక్ష్యంతో హుజూరాబాద్ లో అభివృద్ధి జరగలేదు: గంగుల
ఏడేళ్లు మంత్రిగా ఉండి హుజురాబాద్ ను ఈటెల అస్థవ్యస్థం చేశారు
పనుల్లో చొరవ చూపక పూర్తి నిర్లక్ష్యంతో రోడ్లను ఈటెల నాశనం చేశాడు
కేవలం మూడు నెలల్లోనే హుజురాబాద్ రూపురేఖలు మార్చిన ఘనత కెసిఆర్ కే...
టిఆర్ఎస్ పార్టీలో చేరిన లక్కోరా ఎంపిటిసి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జనరంజక పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గం లక్కోరా ఎంపిటిసి ఈర్మ గంగామణి బిజెపి పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. శనివారం హైదరాబాద్...
పోడు భూములపై సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ
హైదరాబాద్ : తెలంగాణలో పోడు భూముల అంశంపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం కమిటీ చైర్మన్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన శనివారం...