Home Search
కేంద్ర ఆర్థిక మంత్రి - search results
If you're not happy with the results, please do another search
ప్రజాస్వామ్యమా, రాచరికమా?
కప్పం కట్టి కాలు మొక్కే సామంత రాజ్యాలకు, ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకు తేడా తెలియని ఫ్యూడల్ దురహంకార ప్రదర్శనలో ప్రధాని మోడీ ప్రభుత్వం అలనాటి నిరంకుశ చక్రవర్తులకంటే మూడాకులు ఎక్కువే చదువుకున్నది....
కరోనా కట్టడిలో తెలంగాణ నెంబర్వన్
ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న సాహసోపేతమైన చర్యలు అద్భుతం, రాష్ట్ర పరిస్థితులను మంత్రి ఎర్రబెల్లిని అడిగి తెలుసుకున్న కేంద్ర జలశక్తి అభియాన్ మంత్రి రతన్ లాల్ కటారియా, సిఎం కెసిఆర్కు అభినందనలు, రాష్ట్రం తీసుకుంటున్న...
బోగస్, దగా
కేంద్రానిది ఫ్యూడల్ ప్యాకేజీ
ఎఫ్ఆర్బిఎం పెంచుతూ దరిద్రపు ఆంక్షలా
రాష్ట్రాలు బిచ్చగాళ్లా, అంతవరకూ వస్తే కేంద్రం ఇచ్చే ముష్టి తీసుకోం, మెడపై కత్తిపెడితే సంస్కరణలు ఒప్పుకోం
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన విధానాన్ని అనుసరిస్తుందని...
షరతులెందుకు?
ఎఫ్ఆర్బిఎం పెంచుతూ నిబంధనలతో ముందరి కాళ్లకు బంధాలు వేయడం సరికాదు
ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం, కేంద్రం అంకెల గారడీ : బి. వినోద్కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎఫ్ఆర్బిఎం పరిమితిని పెంచిన కేంద్ర ప్ర భుత్వం...
అదనంగా రూ.14,450 కోట్ల రుణం
ఎఫ్ఆర్బిఎం పరిమితి 5శాతానికి పెంచడంతో రాష్ట్రానికి వెసులుబాటు
నిబంధనలకు సులభంగా అర్హత సాధించనున్న తెలంగాణ
అయినా క్లిష్ట సమయంలో నిబంధనలు పెట్టడంపై అసంతృప్తి
నెల కిందటే ఎఫ్ఆర్బిఎం పెంపుపై ప్రధానికి సిఎం కెసిఆర్ సూచన
మన తెలంగాణ/హైదరాబాద్...
సంక్షోభంలోనూ అవకాశాలు వెతుక్కోవాలి: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి సంబంధించిన చివరి విడుత వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆర్థిక మంత్రి ఆదివారం ప్రెస్ మీట్ లో పైనల్ ప్యాకేజీ గురించి మాట్లాడుతూ.....
రామాయణంలో పిడకల వేట
కరోనా సంక్షోభంలో సంస్కరణలా?
రాష్ట్రాలకు ఆర్థిక సాయం మాటే లేదు
నిర్మలాసీతారామన్ ప్రకటనలు ప్రచార జిమ్మిక్కులే, ప్రజలను మోసం చేయడమే : రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్ : సంస్కరణ చర్యలను...
ఆటో మొబైల్ షాపులు షురూ
లాక్డౌన్ యథాతథం
ఎసిలు అమ్మే దుకాణాలకూ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్లో కరోనా యాక్టివ్ కేసులు ఎల్బి నగర్, మలక్పేట, చార్మినార్, కార్వాన్లకే పరిమితం
కోలుకుంటున్న వారే ఎక్కువ
వైరస్పై అంతగా భయపడవలసిన పని...
ప్రజారవాణా పునరుద్ధరణ?
నిరంతర జన ప్రవాహాలు లేని సమాజం జడపదార్థం వంటిదే. కరోనా లాక్డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత గత 50 రోజులకు పైగా ఇదే దృశ్యం. ఒక్క మన దేశమే కాదు దాదాపు...
బ్యానర్ ఇచ్చితిరి… మ్యాటర్ మరిచితిరి
ప్రధాని ప్యాకేజీపై చిదంబరం విసుర్లు
న్యూఢిల్లీ : మన దేశ ప్రధాని పత్రికలకు పతాక శీర్షికను ఇచ్చి, ఖాళీ పేజీని మిగిల్చారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం చురకలు పెట్టారు.
రూ 20 లక్షల...
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: లాక్ డౌన్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. నష్టాల్లో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా...
సాయంత్రం 4 గంటలకు నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన భారీ ప్యాకేజ్ వివరాలను ఆమె వెల్లడించనున్నారు....
టాక్స్ హాలిడే మంత్రం
కొత్త పెట్టుబడుల కోసం భారీగా పన్ను మినహాయింపులు
ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు భారత్ ప్రణాళిక
చైనా నుంచి వచ్చే కంపెనీలకు గాలం
కంపెనీలకు భూకేటాయింపు సులభతరం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు...
రాష్ట్రాల హక్కులను హరించే చట్టాలు
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేంద్రీకృత విధానాలను అమలు చేస్తుంది. వారి ఆరు సంవత్సరాల పాలన చూశాకే నేను ఈమాట అనాల్సి వస్తుంది.
ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వేస్తున్న...
శ్రామిక్కు ‘ఎస్’.. ప్యాసింజర్కు ‘నో’
రైళ్లతో కరోనా రవాణా.. ఇప్పుడే నడుపొద్దు
ప్రయాణికుల ట్రైన్లను పునరుద్ధ్దరిస్తే వైరస్ను కంట్రోల్ చేయలేం
వలస కూలీలను వెళ్లనియ్యకపోతే ఆందోళనలు తలెత్తుతాయి
ఇంటికెళ్లొస్లే వాళ్లే నిమ్మల పడుతారు, శ్రామిక రైళ్ల నిర్ణయం భేష్
కరోనాతో రాష్ట్రాల ఆర్థికపరిస్థితి దారుణంగా...
లాక్డౌన్ ఎత్తివేతపై ఏంచేద్దాం?
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేదెలా
కీలక వ్యూహాలపై నేడు మరోసారి రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మోడీ ఐదో వీడియో కాన్ఫరెన్స్
రెండు దఫాలుగా సమావేశం
సిఎంలందరికీ మాట్లాడే ఛాన్స్, పాల్గొననున్న ముగ్గురు కేంద్రమంత్రులు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడికోసం...
సమర్థ, ప్రభావవంత సారథి
మేనేజిమెంట్ గురుగా పేరు ప్రఖ్యాతులు పొందిన పీటర్ డ్రకర్ రెండు ముఖ్యమైన పదాల గురించి వివరించాడు. అవేమిటంటే, ఒకటి ఎఫిషియన్సీ.. అంటే పనులు సమర్థంగా చేయ డం. మరో పదం ఎఫెక్టివ్ నెస్...
వలస కూలీల బతుకు రైలు కింద ఛిద్రం
నడిచి నడిచీ అలసిపోయి పట్టాలపై నిద్రిస్తున్న కార్మికులపై నుంచి వెళ్లిన గూడ్స్, 16 మంది దుర్మరణం
మహారాష్ట్రలో ఘోరం n బాధితులంతా మధ్యప్రదేశ్ వాసులే
ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో గురువారం ఘోర రైలు...
రెండో ప్యాకేజీ రెడీ
ఎప్పుడైనా ప్రకటించే అవకాశం, ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించిన ప్రధాని
న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి కారణంగా కొనసాగుతున్న లాక్డౌన్ పార్ట్ 3 వల్ల భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. దేశీయ ఆర్థిక వ్యవస్థ తిరిగి...
‘ఫార్మా’ట్ మార్చండి
ఫార్మా రంగంలో నూతన పాలసీ తీసుకురండి
పాలన, పన్ను, నియంత్రణ సంస్కరణలు
ఇతరదేశాల పెట్టుబడులను ఆకర్షించాలి
ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచాలి
ఫార్మా నిపుణులతో టాస్క్ఫోర్స్ వేయాలి
హైదరాబాద్ ఫార్మా సిటీకి సంపూర్ణ మద్ధతివ్వండి - కేంద్ర మంత్రి సదానందగౌడకు...