Home Search
అంతర్జాతీయ విమానాశ్రయం - search results
If you're not happy with the results, please do another search
బెంగళూరు ఎయిర్పోర్టులో మహిళ షర్ట్ విప్పించిన సెక్యూరిటీ
బెంగళూరు: సెక్యూరిటీ చెక్ నిమిత్తం ఒక మహిళా ప్రయాణికురాలిని షర్ట్ విప్పాలంటూ సెక్యూరిటీ సిబ్బంది ఆదేశించిన ఘటన బెంగళూరులో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. అయితే..ఈ సంఘటనపై తాము తీవ్రంగా విచారిస్తున్నామని, దీనిపై...
బెంగళూరు ఎయిర్పోర్టులో తాగిన మత్తులో వీరంగం
బెంగళూరు: ఇక్కడి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విధి నిర్వహణలో ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సిఐఎస్ఎఫ్) మహిళా అధికారి ఒకరిపై ఒక ప్రయాణికుడు చేయిచేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. డాక్యుమెంట్లు తనిఖీ...
ఢిల్లీ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు..చివరకు క్షమాపణ
న్యూఢిల్లీ: ఇక్కడి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి(ఊజిఐ) 2022 డిసెంబర్ 31వ తేదీ ఉదయం సోషల్ మీడియా వేదికగా వరుసగా బాంబు బెదిరింపునకు సంబంధించిన మెసేజ్లు రావడం మొదలయ్యాయి. అయితే చివరకు అది...
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత
రంగారెడ్డి: దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.1.37 కోట్ల విలువైన బంగారాన్ని శనివారం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం తెల్లవారుజామున దుబాయ్...
ఒకే రోజు 61 కిలోల బంగారం స్వాధీనం..
ముంబై : ముంబై ఎయిర్పోర్ట్ కస్టమ్స్ చరిత్రలో తొలిసారి ఒకే రోజు 32 కోట్ల విలువైన 61 కిలోల బంగారాన్ని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకోగలిగారు. ఈనెల...
ముంబయి ఎయిర్ పోర్టులో భారీగా హెరాయిన్ పట్టివేత..
ముంబై: ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. శుక్రవారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డిఆర్ఐ) అధికారులు ఎయిర్ పోర్టులో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో నైరోబి నుంచి...
ముంబై ఎయిర్ పోర్టులో రూ.100 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
ముంబై: ముంబై విమానాశ్రయంలో భారీ ఎత్తున మత్తుమందు హెరాయిన్ పట్టుబడింది. దీని విలువ రూ. 100 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆఫ్రికన్ దేశమైన మలావీ నుంచి ఖతార్ మీదుగా...
మారిషస్ దీవిలో భారత సంతతి
ప్రపంచ దేశాలలో భారత కుటుంబాల మూలాలు గల వారు ఎందరో ఉన్నారు. దేశం నుండి వలస వెళ్ళి పలు దేశాలలో రాజకీయాలలో రాణిస్తూ వివిధ పదవులు పొందిన, పొందుతున్న వారెందరో ఉన్నారు. అయితే...
ఎలిజబెత్ అంత్యక్రియలలో పాల్గొననున్న బైడెన్
వాషింగ్టన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ అంత్యక్రియలకు తాను హాజరవుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. 70 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా బ్రిటన్ రాణిగా కొనసాగిన ఎలిజబెత్ గురువారం స్కాట్ల్యాండ్లోని బాల్మోరా ప్రాసాదంలో...
మళ్లీ శ్రీలంకకు చేరుకున్న గొటబాయ రాజపక్స..
కొలంబో: శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోడానికి కారకుడయ్యాడన్న ప్రజాగ్రహంతో దేశం విడిచి పరారైన శ్రీలంక మాజీ అధ్యక్షుడు 73 ఏళ్ల గొటబాయ రాజపక్స శుక్రవారం బాగా పొద్దుపోయిన తరువాత కొలంబోకు చేరుకున్నారు....
క్రీడాకారిణి శ్రీజ ఆకులకు ఘనస్వాగతం
మన తెలంగాణ / హైదరాబాద్ : కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించి తొలిసారిగా హైదరాబాద్కు చేరుకున్న శ్రీజా ఆకులకు ఘనస్వాగతం లభించింది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్రీడా శాఖ...
విమాన ప్రయాణికుల కాలినడక
స్పైస్జెట్ పాట్ల లీల
న్యూఢిల్లీ : ఇక్కడి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన ప్రయాణికులు పాదయాత్రకు దిగాల్సి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చిన స్పైస్జెట్ విమానం ప్రయాణికులు శనివారం రాత్రి...
‘చార్టర్ల’ అడ్డా బేగంపేట
హైదరాబాద్లో ప్రైవేట్ విమానాల జోరు
మన తెలంగాణ/హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏమాత్రం తీసిపోకుండా బేగంపేట విమానాశ్రయం విమానాల రద్దీతో సందడిగా మారింది. ప్రస్తుతం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రైవేటు విమానాల (చార్టర్)...
భారీ ప్రాజెక్టులు-వాతావరణ మార్పులు
దేశ ప్రధాని ఫిబ్రవరి 2020లో శంకుస్థాపన చేసిన ‘బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ హైవే’ రూ. 14,850- కోట్ల వ్యయంతో 296 కిమీ మేర నాలుగు -వరుసల ఎక్స్ప్రెస్ రహదారిని త్వరితగతిన 29 మాసాల్లో నిర్మించడం...
కరెంట్ అఫైర్స్…
జాతీయం:
15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎన్డీయే కూటమి అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించారు.
పార్లమెంటులో చేపట్టిన ఓట్ల లెక్కింపులో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై 2,96,626 ఓట్ల ఆధిక్యంతో ఆమె...
45 పిస్టల్స్తో పట్టుబడ్డ దంపతులు
స్మగ్లింగ్లో దిట్టలు ... మరో వ్యక్తి ఫరార్
న్యూఢిల్లీ : 45 పిస్టల్స్తో వచ్చిన భారతీయ దంపతులను స్థానిక విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఇక్కడి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం కస్టమ్స్ అధికారులు...
‘శంషాబాద్’లో 1.237 కిలోల బంగారం స్వాధీనం
మనతెలంగాణ/హైదరాబాద్ (శంషాబాద్): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుడాన్కు చెందిన మహిళ ప్రయాణికురాల నుంచి 1.237 కిలోల విదేశీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు బుధవారం నాడు స్వాధీనం చేసుకున్నారు. సుడాన్కు చెందిన మహిళ దుబాయ్...
శరీరంలో డ్రగ్స్ దాచిన ఉగాండ మహిళ
ముంబై ఎయిర్పోర్టులో పట్టివేత
న్యూఢిల్లీ: ఉగాండ నుంచి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఒక మహిళ శరీరం నుంచి 535 గ్రాముల హెరాయిన్ నింపిన 49 క్యాప్సూల్స్ను, 175 గ్రాముల కొకైన్ నింపిన 15...
ఢిల్లీలో తీవ్ర వడగళ్లు, ఈదురు గాలులు, వాన…
న్యూఢిల్లీ: ఈ సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో వడగళ్ల వాన కురిసింది, మంచుగడ్డలు వాహనాల విండ్షీల్డ్లు, మోటార్సైకిల్దారులను తాకడంతో చాలా చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్సైట్లు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపై...
బంగారుకొండ జరీనాకు ఘన స్వాగతం
మన తెలంగాణ / హైదరాబాద్ : టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో బంగారు పతకం సాధించి తొలిసారిగా హైదరాబాద్కు చేరుకున్న నిఖత్ జరీన్కు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో...