Saturday, April 20, 2024
Home Search

ఉచిత శిక్షణ - search results

If you're not happy with the results, please do another search

బాధితులకు అండగా‘భరోసా’

అన్ని విధాల ఆదుకుంటున్న షీటీమ్స్ బతుకుపై భరోసా కల్పించి స్వయం ఉపాది కల్పిస్తున్న 47మంది విద్యా, 78మందికి పునరావాసం 121మందికి వివిధ వృత్తుల్లో శిక్షణ 2021లో 178మందిపై కేసులు నమోదు మనతెలంగాణ, సిటిబ్యూరో: వివిధ రకాల వేధింపులకు గురవుతున్న బాధితులకు...

పేదరికమే కొలమానం

కులమేదైనా, మతమేదైనా అందరికీ సమన్యాయం పేదల అభ్యున్నతే టిఆర్‌ఎస్ ప్రభుత్వ లక్షం సంక్షేమ పథకాల్లో దేశానికే మార్గదర్శకులం రైతు బీమా.. వారి కుటుంబాలకే ధీమా సిరిసిల్ల ప్రగతి ట్రైనీ ఐఎఎస్‌లకే బోధనాంశం : మంత్రి...
First private metro rail

కరెంట్ అఫైర్స్: పట్టాలెక్కిన తొలి ప్రైవేటు రైలు ఎక్కడో తెలుసా?

రక్షణ నియామకాల్లో అగ్నిపథ్: త్రివిధ దళాల్లో సంస్కరణల్లో భాగంగా అగ్నిపథ్ పేరుతో స్వల్పకాలిక నియామక కాంట్రాక్టు పథకాన్ని కేంద్రం తెరపైకి తెచ్చింది. వేతనాలు, పెన్షన్ల భారాన్ని తగ్గించుకోవడం, సైన్యంలో మరింతగా యువ రక్తాన్ని నింపడం...
Telangana Formation Day: KCR Speech at public garden 

కుట్రల కేంద్రం

రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛకు సంకెళ్లు మత పిచ్చి తప్ప మరో చర్చ రైతులతో పెట్టుకోవద్దన్నా పెడచెవిన పెట్టారు కేంద్రం సహకరించకపోయినా అన్నదాతలను ఆదుకుంటున్నాం  విభజన చట్టంలోని హామీలన్నీ బుట్టదాఖలు  కేంద్రం నయా పైసా ఇవ్వలేదు, బయ్యారం స్టీల్...
Preparatory meeting for cultivation in Siddipet

అత్యధిక పంటలు పండించే విధంగా తెలంగాణ ఏర్పడింది: మంత్రి హరీశ్

సిద్దిపేట: వ్యవసాయ రంగంలో సిద్దిపేట జిల్లా ఆదర్శంగా ఉండేలా వైవిధ్యభరితమైన పంటలను పండించాలని రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మహతి...
UPSC Civil services result released shruti sharma get all india 1st rank

టాప్-3 ‘ముగ్గురూ మహిళలే’

మొదటి ర్యాంకు శృతిశర్మ (ఢిల్లీ), రెండో ర్యాంకు అంకిత అగర్వాల్ (ఢిల్లీ వర్శిటీ), మూడో ర్యాంకు గామిని సింగ్లా (చండీగఢ్) తొలి 25మంది టాపర్లలో 15మంది పురుషులు, 10మంది మహిళలు ఉత్తీర్ణులు 658 మంది, పురుషులు 508,...
Minister Harish Rao review on police constable coaching

మీ జీవితాంతం తలెత్తుకొని బతకొచ్చు: మంత్రి హరీశ్ రావు

గజ్వేల్ : రెండు నెలలు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే.. మీ జీవితాంతం తలెత్తుకుని బతకొచ్చునని పోలీసు శిక్షణ పొందే ఉద్యోగార్థులకు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. గజ్వేల్ పట్టణంలోని ఫంక్షన్...
Relieving mental stress with sports

క్రీడలతో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

మన తెలంగాణ/సిటీ బ్యూరో: క్రీడలతో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాకుండాఆరోగ్యపరంగా ఎంతో మేలు కల్గుతుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం మారేడేపల్లిలోని మైదానంలో జిహెచ్‌ఎంసి...
Ambedkar was an unequal social reformer

అసమాన సంఘ సంస్కర్త అంబేడ్కర్

బాబా సాహెబ్ అంబేడ్కర్ అనబడే భీం రావ్ రాంజీ అంబేడ్కర్ మధ్య ప్రావిన్స్ (మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర)లో బ్రిటిష్ సైనిక స్థావరం మ్హౌ (Military Headquarters Of Warfare -MHOW)లో 14.04. 1891న...
Satyavathi Rathod laid foundation stone for Gurukul School building

గిరిజనుల సంక్షేమానికి పెద్ద పీట

కెసిఆర్ పాలనలోనే గిరిజనుల వికాసం.. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో బాలికల గురుకుల పాఠశాల భవనానికి శంకుస్థాపన వేసిన మంత్రులు సత్యవతిరాథోడ్, మల్లారెడ్డి... హైదరాబాద్ : గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గిరిజన, స్త్రీ...

కొత్తగా ఆరోగ్య శ్రీ కార్డులు జారీ చేయండి : అక్బరుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్ : రాష్ట్రంలో పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేయాలని ఎంఐఎం సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ కోరారు. విద్య, వైద్య,యువజన, క్రీడారంగాలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు....
Minister Harish Rao introduced budget in Legislative Assembly

‘సంక్షేమం’గా ‘సాగు’దాం

కేంద్రం తీరు కాళ్లల్ల ప్రగతిశీల రాష్ట్రాలను నిరుత్సాహ పరుస్తోంది : మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర పెట్టుబడి          రూ.2,56,958.51 కోట్లు రెవెన్యూ వ్యయం      రూ.1,89,274.82 కోట్లు పెట్టుబడి వ్యయం   ...
Vemula prashanth reddy comments on ap govt

రాష్ట్ర జిడిపి వృద్ధి దేశంలోనే నంబర్ వన్

వేల్పూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు, జనరంజక పాలన వలన నేడు తెలంగాణ పల్లెలు ఆర్థికంగా పరిపుష్టంగా మారాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్...
Mulugu Ramalingeswara Siddhanti Passes away

ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి శివైక్యం

  మనతెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ జ్యోతిష్య పండితులు,శ్రీకాళహస్తి ఆస్థాన జ్యోతీష్య సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి ఆదివారం సాయంత్రం శివైక్యం చెందారు. ఈక్రమంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సిద్ధాంతికి ఆదివారం సాయంత్రం ఊపిరి...

ఫిబ్రవరికల్లా ఫార్మాసిటీ

మొత్తం విస్తీర్ణం 18304 ఎకరాలు మొదటిదశలో 9212 ఎకరాలు అందుబాటులోకి జాతీయ, అంతర్జాతీయ కంపెనీల నుంచి రూ. 64 వేల కోట్ల పెట్టుబడులు ఏటా రూ. 58 వేల కోట్ల ఎగుమతులు 5.60 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ...
Minister KTR visits Nalgonda

అందరికీ ఐటి ఫలాలు

నల్లగొండ రూపురేఖలు మారుస్తాం, ప్రతి 2నెలలకోసారి వచ్చి అభివృద్ధి పనులపై సమీక్షిస్తా ఫ్లోరైడ్ భూతాన్ని రూపుమాపింది మేమే, కెసిఆర్ నాయకత్వంలో ప్రగతిపథంలో రాష్ట్రం : మంత్రి కెటిఆర్ ఐటి హబ్, సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌కు...
Prepare for complete lockdown in Delhi:AAP Govt

ఢిల్లీలో సంపూర్ణ లాక్‌డౌన్‌కు సిద్ధం

సుప్రీం కోర్టుకు అఫిడవిట్‌లో తెలిపిన ఆప్ ప్రభుత్వం న్యూఢిల్లీ : ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి అవసరమైతే సంపూర్ణ లాక్‌డౌన్ విధించడానికి తాము సిద్ధమేనని కేజ్రీవాల్ నేతృత్వం లోని ఆప్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు...
Minister KTR Flies to US Tour for a week

ఇక వ్యవసాయ ప్రగతి

ఆడబిడ్డలు, అన్నదాతలతో ఆత్మీయ సమావేశాలతో మొదలు ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం, దీనికోసం పార్టీశ్రేణులకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం రేవంత్-ఈటల రహస్య ఒప్పందం విభజన హామీలను విస్మరించిన కేంద్రం ,...
Venkaiah Naidu test positivie for Corona

ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఉపరాష్ట్రపతి

పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే, అది మనల్ని కాపాడుతుంది ప్రకృతి పరిరక్షణ ప్రజా ఉద్యమం కావాలని ఆకాంక్ష పల్ల వెంకన్న మొక్కలను ప్రేమించారు, వాటితోనే ఎదిగారు నర్సరీల పెంపకాన్ని వ్యాపార దృష్టితోనే చూడకుండా దేశ ప్రయోజనాలను కాంక్షించారు నిబద్ధతో, కష్టపడి...
How to preserve traditional medicine?

సంప్రదాయ వైద్యాన్ని ఎలా కాపాడుకోవాలి?

ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక వైద్య విధానంగా గుర్తించబడి అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకున్నది అల్లోపతీ వైద్యవిధానం. అన్నిరంగాలలోను, వివిధ (భౌతిక, రసాయనిక, ఔషధ, జన్యు తదితర) శాస్త్ర శాఖలలో సంతరించుకుంటున్న అత్యాధునిక శాస్త్ర,...

Latest News