Home Search
ఉత్తరాఖండ్ - search results
If you're not happy with the results, please do another search
జిఎస్టీ పరిహారం కింద రూ.17వేలకోట్లు విడుదల చేసిన కేంద్రం
తెలంగాణకు రూ.279కోట్లు
ఆ 5రాష్ట్రాలకే సింహభాగం నిధులు
హైదరాబాద్: వస్తు సేవా పన్నుల పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం రూ.17వేలకోట్లు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖ బుధవారం నాడు రాష్ట్రాలకు ,కేంద్ర...
ఘోర రోడ్డు ప్రమాదం.. 11మంది దుర్మరణం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డెహ్రాడూన్ జిల్లా చక్రతా తహసీల్లోని బుల్హాద్-బైలా రోడ్డు వద్ద ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది.ఈ ప్రమాదంలో 11మంది మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు....
వ్యాక్సినేషన్లో విజయం సాధించి మన శక్తి, సామర్థాలను చాటాం
సమిష్టి కృషితోనే అది సాధ్యమైంది
ఆరేళ్లలో పోలీస్ విభాగంలో
మహిళల సంఖ్య రెట్టింపయింది: మన్కీబాత్లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా 100 కోట్ల డోసుల మైలురాయిని దాటి దేశం తన శక్తి,సామర్థాలను చాటిందని...
ఉత్తరకాశీలో ట్రెక్కర్ల విషాదాంతం
ఏడుకు చేరిన మృతుల సంఖ్య
ఉత్తరకాశీ : ఉత్తరాఖండ్లో గల్లంతయిన మరో ఇద్దరు పర్వతారోహకుల మృతదేహాలను కనుగొన్నారు. దీనితో ఇప్పటివరకూ మృతి చెందిన ట్రెక్కర్ల సంఖ్య ఏడుకు చేరుకుంది. కన్పించకుండా పోయిన మరో ఇద్దరికోసం...
ఉత్తరాఖండ్ లో భారీ వరదలు…. 52 మంది మృతి
వరదల అనంతర సమస్యలతో
ఉత్తరాఖండ్ సతమతం
రోడ్లు, విద్యుత్, కమ్యూనికేషన్ పునరుద్ధరణకు మరికొన్ని రోజులు
52కు చేరిన మృతులు, 5 మంది గల్లంతు
డెహ్రాడూన్: వర్షాలు, వరదల అనంతర సమస్యలతో ఉత్తరాఖండ్ సతమతమవుతోంది. బుధవారం ఉదయానికి ఆ రాష్ట్రంలో...
చార్ ధామ్ యాత్ర తాత్కాలిక నిలిపివేత
ఉత్తరాఖండ్ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ను వరుసగా రెండవరోజు సోమవారం భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో చార్ధామ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. యమునోత్రికి బయల్దేరిన యాత్రికులను బడ్కోట్ జన్కిచట్టి వద్ద నిలిపివేయగా...
నవంబర్ 5న కేదార్నాథ్కు ప్రధాని మోడీ..
డెహ్రాడూన్: ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 5న కేదార్నాథ్ను దర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రూ. 250 కోట్లతో చేపట్టిన కేదార్పురి పునర్మిర్మాణ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. నెలరోజుల్లో ఆయన ఉత్తరాఖండ్ను దర్శించనుండడం ఇది...
కాంగ్రెస్లో చేరిన ఉత్తరాఖండ్ మంత్రి యష్పాల్ ఆర్య
న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరాఖండ్లో బిజెపికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర మంత్రి యష్పాల్ ఆర్య, ఎంఎల్ఏ అయిన ఆయన కుమారుడు సంజీవ్ ఆర్య సోమవారం కాంగ్రెస్లో చేరారు.ఆరుసార్లు...
బుద్ధి మార్చుకోని చైనా
200 మంది సైనికులతో చొరబాటుకు యత్నం
దీటుగా నిలువరించిన భారత జవాన్లు
అరుణాచల్ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో కొద్ది సేపు ఉద్రిక్తత
న్యూఢిల్లీ: విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న పొరుగు దేశం చైనా భారత్కు తలనొప్పిగా మారుతోంది. తన వక్రబుద్ధితో...
జిమ్ కార్బెట్ కాదు రామ్గంగా
అభయారణ్యానికి కొత్తపేరు
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని ప్రపంచ ప్రఖ్యాత వన్యప్రాణి అభయారణ్యం జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ పేరు మారనుంది. దీనికి రామ్గంగా నేషనల్ పార్క్గా నామకరణం చేయనున్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ వ్యవహారాల...
ప్రభుత్వంపై ధ్వజమెత్తిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: లడఖ్, ఉత్తరాఖండ్లో చైనా చొరబాటుకు ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. 2014 లోక్సభ ఎన్నిక ప్రచార ర్యాలీల్లో ప్రధాని మోడీ తన 56 అంగుళాల ఛాతీ గురించి డబ్బా...
ఉత్తరాఖండ్ నిరుద్యోగులకు భృతి, ఉద్యోగాలు
ఆప్ నేత కేజ్రీవాల్ హామీ
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారం లోకి వస్తే ఉపాధి కోసం వలసలు పోయే పరిస్థితిని నివారించడానికి భారీ చర్యలు తీసుకుంటామని, నిరుద్యోగులకు...
చార్ధామ్ యాత్ర ప్రారంభం
కొవిడ్ నిబంధనల తనిఖీకి ఆలయాల వద్ద సిసి కెమెరాలు
డెహ్రాడూన్: శనివారం ఉదయం నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఉత్తరాఖండ్లోని నాలుగు పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలకు భక్తులను అనుమతించారు. కొవిడ్...
దసరా వేళ జమ్మి చెట్టు ప్రాధాన్యత..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు. ఈ వృక్షాన్ని ప్రపంచ అద్భుతంగా చెప్పుకోవచ్చు. తెలంగాణతో పాటు పలు రాష్ర్టాలలో, దేశాలలో భక్తిపూర్వకంగా పూజించుకునే జమ్మి చెట్టు పౌరాణికంగా, చారిత్రకంగా, సామాజికంగా, సాంస్కృతికంగా,...
‘ఇండియన్ ఐడల్ 12’ విజేత పవన్దీప్ రాజన్
ముంబయి: పాపులర్ మ్యూజికల్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్-12 విజేతగా ఉత్తరాఖండ్కు చెందిన పవన్దీప్ రాజన్ నిలిచారు. ఆదివారం 12 గంటలపాటు ఉత్కంఠగా జరిగిన ఫైనల్ పోటీల్లో తన అద్భుత గానంతో ప్రతిభ చూపిన...
ఆగని అమానుషం!
ఈ దేశ సామాజిక స్వరూప స్వభావాల రీత్యా ఇది ఎన్నటికీ సమసిపోని అనునిత్య వేదనాభరిత సమస్య అనడం అబద్ధం కాబోదు. దేశంలో ప్రతి రోజూ లేదా ప్రతి క్షణం ఎక్కడో ఒక చోట...
పర్యాటక ప్రదేశానికి తీసుకెళ్లి భార్యను లోయలో తోసేసి….
ఢిల్లీ: భార్యను భర్త పర్యాటక ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెను లోయలోకి తోసేసిన సంఘటన ఉత్తరాఖండ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజేష్ రాయ్ అనే వ్యక్తి(29) ఢిల్లీలో బబిత (24) అనే...
పాదానికి మాస్కు.. మొహానికి ఏది సారూ..
ఉత్తరాఖండ్: కొవిడ్ నియంత్రణలో మాస్కు ప్రాముఖ్యతను ప్రభుత్వాలు, నిపుణులు నొక్కి చెబుతున్నా ప్రజల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. నలుగురికి అవగాహన కల్పించాల్సిన వారు కూడా దానిని విస్మరిస్తున్నారు. ప్రభుత్వంలోని పెద్దలే కరోనా నిబంధనలను తుంగలో...
ప్రజలకు ప్రధాని క్లాస్!
కరోనా మూడో దశ గురించి కేంద్ర ప్రభుత్వం తన ముందు జాగ్రత్తను, అప్రమత్తతను తరచూ తెలియజేస్తున్నది. రెండో దశ కరోనా ప్రజల ప్రాణాలను మంచి నీళ్ల ప్రాయంగా తోడేసి తాగేస్తున్నప్పుడు కనిపించని ఈ...
ఇండియా తొలి క్రిప్టోగేమిక్ గార్డెన్
డెహ్రాడూన్ : భారతదేశపు తొలి క్రిప్టోగేమిక్ గార్డెన్ను ఉత్తరాఖండ్లో ఆదివారం ప్రారంభించారు. దాదాపుగా 50 రకాల ఫంగి, ఫెర్న్ వంటి రకాలు ఈ గార్డెన్లో ఉంటాయి. రాష్ట్రంలోని చక్రతా టౌన్లో ఈ గార్డెన్ను...