Home Search
కిడ్నీ - search results
If you're not happy with the results, please do another search
భువనగిరిలో సాఫ్ట్వేర్ ఉద్యోగికి కరోనా
హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో భువనగిరి వాసులు భయాందోళనకు గురవుతున్నారు. కిడ్నీలో స్టోన్స్ రావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకోవడానిరి...
గ్రేటర్ లో కరోనా రోజుకో డబుల్ సెంచరీ
ఈ నెలాఖరులో త్రిపుల్ సెంచరీ దాటచ్చొని భావిస్తున్న వైద్యులు
ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే వైరస్ రెక్కలు కట్టుకుంటుందని వెల్లడి
అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని అధికారుల సూచనలు
మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి...
తాగిన మైకంలో మూత్రనాళంలోకి ఛార్జర్ వైర్లు..
రాంచిః జార్ఖండ్లో 35 ఏళ్ల ఓ వ్యక్తి మూత్రాశయం నుంచి మూడడుగుల పొడవున్న మొబైల్ ఛార్జర్ కేబుల్ వైర్లను అక్కడి వైద్యులు విజయవంతంగా తొలగించారు. తాగిన మైకంలో మూడు నెలల క్రితం మూత్రనాళంలోకి...
సిపిఐ సీనియర్ నాయకులు టి.వి చౌదరి కన్నుమూత
ఖమ్మం: సిపిఐ సీనియర్ నాయకులు టి.వి. చౌదరి(80) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సిపిఐలో ఖమ్మం జిల్లా, రాష్ట్రస్థాయిలో...
ధూమపానం హానికరం
‘సరదా సరదా సిగరెట్టు... ఇది దొరలు కాల్చు సిగరెట్టు...” అని అనుకునేవారు ఆనాడు. చిన్న, పెద్దా, ఆడ, మగా తేడా లేకుండా మారుతున్న కాలానుగుణంగా యువత సిగరట్ తాగడం ఫ్యాషన్గా మారింది ఈనాడు....
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు హరికిషన్ ఇకలేరు
హైదరాబాద్: ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు హరికిషన్ తుది శ్వాస విడిచారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతూ చనిపోయారని బంధువులు తెలిపారు. హరికిషన్ పిల్లలు ఆస్ట్రేలియాలో ఉండడంతో మృతదేహాన్ని మార్చురీకి...
మళ్లీ పెరిగిన కేసులు
కరోనాతో మరో ముగ్గురు మృతి
28కి చేరుకున్న మరణాల సంఖ్య
కొత్తగా 22 కేసులు నమోదు, 33 మంది డిశ్చార్జ్
1038కి చేరుకున్న పాజిటివ్ల సంఖ్య
వైద్యారోగ్యశాఖను అప్రమత్తం చేసిన సిఎం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్...
అడ్డంకులు తొలగితేనే ప్లాస్మా థెరపీ
ప్రస్తుత మార్గదర్శకాలను సవరించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు
నయమైన దాత ప్లాస్మాతో కనీసం ఇద్దరు.. గరిష్టంగా ఐదుగురికి చికిత్స
మూడు నుంచి ఏడు రోజుల్లో కోలుకుంటారంటున్న వైద్య నిపుణులు
రక్తంలోని ప్లాస్మానే తీసుకుంటారు,
మళ్లీ దాతకే బ్లడ్
మన తెలంగాణ/హైదరాబాద్...
దీర్ఘకాలిక రోగాలుంటే అర్ధాయుష్షే!
తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి శాపంగా కరోనా
ధూమపానం, మద్యం సేవించేవారిపై తీవ్ర ప్రభావం
55 దాటిన వారికి జాగ్రత్తలు తప్పనిసరి
మృతుల్లో పురుషులే అధికం
మన తెలంగాణ/హైదరాబాద్ : దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కరోనా తోడవుతుందా...
85 శాతం మందికి ప్రమాదం లేదు
ప్రత్యేక చికిత్సతో చాలామంది కోలుకున్నట్లు వెల్లడి
గాంధీ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ విభాగధిపతి డాక్టర్ వినయ్ శేఖర్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా వైరస్ను నిర్మూలించవచ్చునని గాంధీ ఆసుపత్రి...
కరోనా రోగులు 724.. మృతులు 17
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 724కు చేరింది. శుక్రవారం ఉదయానికి కరోనా మృతుల సంఖ్య 17కు చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి....
దయచేసి ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి: జగన్
మనతెలంగాణ/అమరావతి: దయచేసి మరో మూడు వారాల పాటు ఎక్కడివాళ్లు అక్కడే ఉండండి, అది అందరికీ శ్రేయస్కరమని ఎపి సిఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి గురించి గురువారం తన ఛాంబర్లో...
హెల్త్ ప్రొఫైల్ తీసుకొస్తాం: ఈటెల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ ప్రొఫైల్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. శాసన మండలిలో తెలంగాణ బడ్జెట్పై చర్చ సందర్భంగా రాజేందర్ మాట్లాడారు. చింతమడకలో...
దాహం తీరుస్తుంది!
వేసవి తాపానికి చెక్ పెట్టేది పుచ్చకాయ. శరీరంలో నీటి శాతాన్ని కోల్పోకుండా చేసే అద్భుత పండు. ఖనిజాలు, లవణాలు, విటమిన్లు నింపుకున్న ఔషధఫలం. ఆఫ్రికాకు చెందిన పుచ్చకాయను చిన్నా పెద్దా అందరూ ఇష్టపడతారు.
*...
‘కల్తీ’ పనిపట్టేందుకు చర్యలు!
ఉమ్మడి పది జిల్లాల వారీగా శాంపిల్స్ సేకరణ, 20 రోజుల్లోనే రిపోర్టును వెల్లడించనున్న ల్యాబ్ అధికారులు
హైదరాబాద్ : రాష్ట్రంలో కల్తీ ఆహారాన్ని అరికట్టేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఉమ్మడి పది...
హార్మోన్లను బ్యాలెన్స్ చేద్దాం!
మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత వల్ల చాలా ఇబ్బందులు వస్తుంటాయి. ఆందోళన, కోపం, నిద్రలేమి, ఆకలి విపరీతంగా అవడం లేదా అసలు తినకపోవడం, త్వరగా మూడ్స్ మారిపోవడం జరుగుతుంటాయి. సాధారణంగా మహిళల్లో స్రవించే హార్మోన్లు...
అమితాబ్తో అలా ప్రవర్తించినందుకు సారీ!
న్యూఢిల్లీ: అమితాబ్ బచ్చన్ పట్ల, ఆయన కుటుంబం పట్ల తన అతిప్రవర్తనకు చింతిస్తున్నానని సమాజ్వాది పార్టీ మాజీ నేత అమర్ సింగ్ తెలిపారు. మంగళవారం ఆయన ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన చేస్తూ...