Home Search
పెట్రోల్, డీజిల్ - search results
If you're not happy with the results, please do another search
మోడీ ఇంకెన్నాళ్లీ దోపిడీ
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా పెట్రో రేట్లు తగ్గించరా?
రూ.26లక్షల కోట్లు జనం నుంచి పిండుకున్నారు ఆ మొత్తాన్ని
బడాబాబుల రుణమాఫీకి ఉపయోగించారు ప్రధాని ప్రేమంత కార్పొరేట్
సంస్థలపైనే సవరించి మరీ ఎక్సైజ్...
ఆర్థిక ఊబిలో బంగ్లాదేశ్!
పిట్ట కొంచెం కూత ఘనం అనిపించుకొన్న బంగ్లాదేశ్ కూడా ఆర్ధిక సంక్షోభం లో కూరుకుపోయిందంటే నమ్మబుద్ధి కాదు. కాని ఇది పచ్చి నిజం, చేదు నిజం. కొవిడ్ -19, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, డాలర్...
కేంద్ర ఆర్థిక విషయాల్లో ఏదో తప్పు జరుగుతోందనిపిస్తోంది: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ‘‘కేంద్ర ఆర్థిక విషయాల్లో ఏదో తప్పు జరుగుతోందనిపిస్తోంది. ఆ కారణంగానే కేంద్రం ప్రజలకిచ్చే ఉచిత సదుపాయాలను వ్యతిరేకిస్తోంది’’ అని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సందేహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన...
కేంద్ర ఆర్థిక పరిస్థితి తేడా కొడుతోంది: కేజ్రీవాల్ అనుమానం
న్యూఢిల్లీ: ప్రజలకు ఉచిత సౌకర్యాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే కేంద్ర ఆర్థిక పరిస్థితిపై సందేహాలు కలుగుతున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గురువారం...
రాజగోపాల్ రెడ్డి బిజెపిలో ఉండడు: గుత్తా సుఖేందర్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియా మిత్రులతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించారు. చిట్ చాట్ కార్యక్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ... కుటుంబ...
బిజెపిలోకి ఎందుకు పోతున్నావు దాసోజు: అనిల్
హైదరాబాద్: దాసోజు శ్రవణ్ రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైందో తెలుసా? అని మాజీ ఎంఎల్ఎ ఈరవర్తి అనిల్ ప్రశ్నించారు. ప్రజారాజ్యంలో దాసోజుకు చిరంజీవి అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చారని, తెలంగాణలో బిసి నాయకుడిగా...
బ్యాంకులను బిజెపోళ్లు దివాలా తీయిస్తున్నారు: భట్టి
హైదరాబాద్: బహుళ జాతి సంస్థలకు కొమ్ముకాస్తూ దేశ వినాశనానికి పాల్పడుతున్న బిజెపి పరిపాలన నుంచి దేశ రక్షణ కోసం స్వాతంత్ర సంగ్రామ స్ఫూర్తితో మరోసారి ఉద్యమించాలని సిఎల్ పి నేత భట్టి విక్కమార్క...
కేంద్రానికి ఫుల్… రాష్ట్రానికి నిల్
భారీగా పెరిగిన సెస్ ఆదాయంలో రాష్ట్రాలకు రూపాయి ఇవ్వని కేంద్రం
202122లో కేంద్రానికి
రూ.3,74,471 కోట్ల ఆదాయం
రాష్ట్రాల విన్నపాలు బుట్టదాఖలు
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ఖజానాకు సెస్, సర్చార్జీల రూపంలో...
హైదరాబాద్కు చేరుకున్న సిఎం కెసిఆర్..
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకున్నారు. గత నెల 25వ తేదీన రాత్రి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్లారు. ఐదు...
పతనమైన ఆర్థిక వ్యవస్థ
దేశంలో కేవలం 12 నెలల దిగుమతులకు సరిపడా మాత్రమే నిల్వలున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే మన చుట్టు పక్కల దేశాలైన పాకిస్థాన్, శ్రీలంక, భూటాన్లు ఆర్థిక సంక్షోభంలోనే ఉన్నాయి. మన ఆర్థిక...
రూపాయి @ 80.05
చరిత్రలోనే తొలిసారి డాలర్పై అత్యంత కనిష్టానికి విలువ
నియంత్రణ చర్యలు చేపట్టిన ఆర్బిఐ
ముంబై : చరిత్రలోనే తొలిసారి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 80 దాటి పతనమైంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల...
తెగించి కొట్లాడుదాం
పార్లమెంట్లో కేంద్రాన్ని దోషిగా నిలబెడదాం
నిబంధనల ముసుగులో రాష్ట్రంపై ఆర్థిక కుట్ర
ప్రగతి పథాన సాగుతున్న రాష్ట్రానికి సహకరించని
కేంద్రం అడుగడుగునా అభివృద్ధిని
అడ్డుకుంటున్న మోడీ ఎఫ్ఆర్బిఎంపై మాట
మార్చడంలో ఆంతర్యమేమిటి? తొలుత...
టక్సన్ను ఆవిష్కరించిన హ్యుందాయ్
న్యూఢిల్లీ : హ్యుందాయ్ ఇండియా తన నాలుగో తరం టక్సన్ను ఆగస్టు 4న విడుదల చేయడానికి ముందు భారతదేశంలో ప్రవేశపెట్టింది. కొత్త కారు 60 కంటే ఎక్కువ భద్రతా లక్షణాలను, 360 డిగ్రీ...
విశ్వగురు కాదు.. విష పురుగు
మన తెలంగాణ/హైదరాబాద్: మోడీది ఒక అసమర్ధపాలన, దౌర్భాగ్య పాలన, దరిద్రపు కొట్టు పాలన అని టిఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారని విమర్శించారు. మోడీ...
మళ్లీ గ్యాస్ ధర పెంచిన మోడీ… శుభాకాంక్షలు చెప్పిన కెటిఆర్
హైదరాబాద్: మంత్రి కెటిఆర్ ఎప్పటికప్పుడు బిజెపిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. బిజెపితో ఢీ అంటే ఢీ అనే విధంగా కామెంట్లు చేస్తున్నారు. బిజెపిపై విమర్శలు చేయడంలో కెటిఆర్ దూకుడు పెంచారు. తాజాగా గ్యాస్...
సెన్సెక్స్ 111 పాయింట్లు పతనం
రిలయన్స్ ఇండస్ట్రీస్ లి. 7% పైగా పతనం
ముంబై: ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ పతనం నేపథ్యంలో సెన్సెక్స్ 111 పాయింట్లు క్షీణించడంతో... శుక్రవారం బెంచ్మార్క్ సూచీలు దిగువన స్థిరపడ్డాయి.బిఎస్ఇ సెన్సెక్స్ 111.01...
దేశంలో రైతుల కష్టాలు తెలిసిన ఏకైక సిఎం కెసిఆర్: మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ, వివిధ రంగాలలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, వివక్షను ఒక ప్రకటనలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
లబ్ధిదారులందరికీ రైతుబంధు జమ చేస్తాం: మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: రైతుబంధు స్వీకరిస్తున్న అన్నదాతలకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం రెండెకరాలలోపు ఉన్న 16.32 లక్షల మందికి రైతుబంధు డబ్బులు వేశామని నిరంజన్ రెడ్డి తెలిపారు. 24.68...
స్వల్ప ఊరట
గతవారం పుంజుకున్న మార్కెట్లు
1,410 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
(మార్కెట్ సమీక్ష)
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గతవారం స్వల్పంగా పుంజుకున్నాయి. ఇన్వెస్టర్లకు కాస్త ఊరటనిచ్చాయి. అయితే ఇప్పటికీ సూచీలు ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే ఉన్నాయి. దేశీయ ఈక్విటీ...
సమీప కాలంలో సవాళ్లు
సమస్యలను భారత్ పరిష్కంచుకోగలదు
ఇప్పటికీ ఇతర దేశాల కంటే మెరుగ్గా ఉన్నాం: ఆర్థిక మంత్రిత్వశాఖ
న్యూఢిల్లీ : ద్రవ్య లోటు, స్థిరమైన ఆర్థిక వృద్ధి, కరెంట్ ఖా లోటు, ద్రవ్యోల్బణం కట్టడి చేసే ప్రయత్నంలో సమీప...