Home Search
పైలట్ - search results
If you're not happy with the results, please do another search
బెలగావిలో శిక్షణ విమానం అత్యవసర ల్యాండింగ్
బెంగళూరు : సాంకేతిక లోపం కారణంగా భారత శిక్షణ విమానం కర్ణాటక లోని బెలగావి వ్యవసాయ క్షేత్రంలో అత్యవసర ల్యాండింగ్ అయింది. ఈ విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని...
రాజస్థాన్ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు..
న్యూఢిల్లీ : రాజస్థాన్ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతుండగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం చాలా దృఢంగా ఉంటుందని, ఏ నాయకులను లేదా కార్యకర్తలను శాంతింప...
మధ్యప్రదేశ్లో అపాచీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
న్యూఢిల్లీ : భారతీయ వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్ సోమవారం మధ్యప్రదేశ్ లోని భిండ్లో అత్యవసర ల్యాండింగ్ చేసింది. ఈ సంఘటన ఉదయం 8.45 గంటల ప్రాంతంలో జరిగింది. మామూలుగా శిక్షణ...
బస్సు ప్రయాణికులకు స్నాక్ బాక్స్
హైదరాబాద్ ః సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్ టికెట్ తో పాటు స్నాక్ బాక్స్ ను ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటికే ఏసీ సర్వీసుల్లో...
యుద్ధ నౌక విక్రాంత్ పై మిగ్ 29 కె రాత్రి ల్యాండింగ్
న్యూఢిల్లీ :స్వదేశీ తయారీ వైమానిక వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పై మొట్టమొదటిసారి మిగ్ 29 కె యుద్ధ విమానం బుధవారం రాత్రి చిమ్మచీకటిలో ల్యాండింగ్ కావడం నేవీ చరిత్రలో మైలురాయిగా...
దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్ ఖరారు
జూన్ 2 నుంచి 22 వరకు 21 రోజులపాటు ఘనంగా దశాబ్ది ఉత్సవాల నిర్వహణ
జూన్ 2న దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించనున్న సిఎం కెసిఆర్
జూన్ 22న నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని...
పాఠశాల వసతి గృహంలో అగ్ని ప్రమాదం .. 20 మంది పిల్లలు మృతి
జార్జ్టౌన్: దక్షిణ అమెరికాలోని గయానాలో పాఠశాల వసతి గృహంలో సోమవారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించి దాదాపు 20 మంది పిల్లలు దుర్మరణం పాలయ్యారు. అనేక మంది గాయపడ్డారు. రాజధాని జార్జ్టౌన్కు...
కేరళ స్టేషన్లో ఆగకుండా పోయి… కిలో మీటరు వెనక్కి వచ్చిన రైలు
చెరియానాడ్(కేరళ): స్టేషన్లో ఆగాల్సిన రైలు ఆగకుండా ముందుకెళ్లిపోయింది కేరళలో. కొంత దూరం వెళ్లిన తర్వాత విషయం తెలుసుకున్న లోకో పైలట్ దాదాపు కిలోమీటరు వరకు రైలును వెనక్కి నడిపి ప్రయాణికులను గమ్యంలో దింపాడు....
విపక్ష కూటమి సమస్య రాహుల్
కర్ణాటకలో అనూహ్యంగా విజయం లభించగానే రేపు దేశం అంతటా కూడా ఇటువంటి విజయాలే సాధిస్తుంటామని పలువురు కాంగ్రెస్ నేతలు సంబరపడిపోతున్నారు. సిద్దరామయ్య, శివకుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుపడుతున్న సమయంలో 2024 ఎన్నికల...
మిగ్ విమాన పటాలానికి బ్రేక్లు…
న్యూఢిల్లీ : భారతీయ వాయుసేనకు చెందిన మిగ్ 21 యుద్ధ విమానాల పటాలాన్ని తదుపరి ఉత్తర్వుల వరకూ నిలిపివేశారు. వీటిని విన్యాసాలకు వాడరాదని గ్రౌండింగ్ ఆదేశాలు వెలువరించారు. ఈ నెలారంభంలో మిగ్ 21...
వరంగల్ టెక్స్టైల్ పార్క్లో 20 వేల మందికి ఉపాధి
హైదరాబాద్ : త్వరలోనే వరంగల్ టెక్స్టైల్ పార్క్లో దాదాపు 20 వేల మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించే అవకాశాలున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో...
‘రిటర్న్ అండ్ రీసైకిల్’ కార్యాక్రమాన్ని ప్రారంభించిన కోకా-కోలా ఇండియా, జెప్టో
ప్లాస్టిక్ పునర్వినియోగానికి వీలు కల్పించడం పట్ల తమ నిబద్ధతను బలోపేతం చేసేందుకు కోకా-కోలా ఇండియా, జెప్టో దేశంలో తమ విజయవంతమైన, ఈ రకమైన మొదటి సహకారాన్ని విస్తరించినట్లు ప్రకటించాయి. ముంబైలోని ఎంపిక చేసిన...
కుక్కతోక వంకర!
కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ ఎదురులేని శక్తిగా గెలుపొందడానికి గల కారణాల్లో బిజెపి చేజేతులా చేసుకొన్న తప్పులు ముఖ్యమైనవి కాగా, హస్తం పార్టీ ఐకమత్యంతో పోరాడడం ప్రధానమైన హేతువు. అదానీ విషయంలో ప్రధాని మోడీని...
మొబైల్ పోతే కనిపెట్టొచ్చు
న్యూఢిల్లీ : మొబైల్ పోయినా, దొంగిలించినా ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మే 17న ప్రపంచ టెలికాం దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం మొబైల్ బ్లాకింగ్, ట్రాకింగ్ వ్యవస్థను ప్రారంభించనుంది. కేంద్ర టెలికాం...
17 నుంచి పోయిన ఫోన్లను ట్రాక్ చేసే వ్యవస్థ
న్యూఢిల్లీ: పోయిన లేక దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి బ్లాక్ చేసే సాంకేతికతను ఈ వారమే దేశవ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేయనున్నది. ఇందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు....
రాజస్థాన్లో ఇంటి పై కూలిన మిగ్: ముగ్గురు మహిళలు మృతి
న్యూఢిల్లీ : రాజస్థాన్లోని హనుమాన్గఢ్ జిల్లాలో భారతీయ వాయుసేనకు చెందిన మిగ్ 21 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో...
అశోక్ గెహ్లాట్ అబద్ధాలు చెబుతున్నారు: వసుంధర రాజే
ధోల్పూర్: 2020లో తన ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు వసుంధర రాజే సహా ముగ్గురు బిజెపి నాయకులు తనకు సాయపడ్డారని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇటీవల అనడాన్ని వసుంధర రాజే ఖండించారు. 2023...
భారత గగనతలంలో 10 నిమిషాలు పాక్ బోయింగ్ చక్కర్లు
కరాచి: భారీ వర్షం కారణంగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(పిఐఎ)కు చెందిన విమానం భారత గగనతలంలో 10 నిమిషాలు సంచరించి పంజాబ్పైన 125 కిలోమీటర్లు ప్రయాణించినట్లు పాకిస్తాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. మే 4వ...
రాజస్థాన్లో కూలిపోయిన మిగ్-21 విమానం: ముగ్గురు మృతి
జైపూర్: రాజస్థాన్లోని హనుమాన్గఢ్ జిల్లాలో సోమవారం భారతీయ వైమానిక దళానికి చెందిన మిగ్--21 యుద్ధ విమానం కూలిపోయి ముగ్గురు పౌరులు మరణించారు. ఇంటిపై కూలిపోవడంతో ఇద్దరు మహిళలతో సహా ఒక వ్యక్తి దుర్మరణం...
అధికార లాంఛనాలతో జవాన్ అనిల్ అంత్యక్రియలు
బోయినిపల్లి : జమ్ము కాశ్వీర్లోని కిష్టార్ జిల్లాలో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన పబ్బాల అనిల్ మృతదేహం సైనిక లాంఛనాల మధ్య రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినిపల్లి మండలం మల్కాపూర్కు చేరుకుంది....