Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
రేపట్నుంచి ఎపికి టిఎస్ఆర్టీసి బస్సులు..
హైదరాబాద్: తెలంగాణలో అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఆదివారం నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేయడంతో అంతర్ రాష్ట్ర సర్వీసులను టిఎస్ఆర్టీసి నడిపేందుకు సిద్ధమైంది. రద్దీ రూట్లల్లో...
ధరణితో భూ సమస్యలు తీరిపోతున్నాయి: సిఎం కెసిఆర్
సిద్దిపేట: తెలంగాణలో ధరణి పోర్టల్ తో రైతుల భూ సమస్యలు తీరిపోతున్నాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా సిఎం కెసిఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, పోలీస్...
సుదీర్ఘకాలం వెంటిలేటర్పై ఉన్న వ్యక్తిని కాపాడిన యశోదా ఆసుపత్రి
సోనూసూద్ సహాయానికి కృతజ్ఞతలు తెలిపిన బాధితుడు
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రాణాంతక కొవిడ్ బారిన పడి, అత్యంత తీవ్ర బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ సుదీర్ఘకాలం వెంటిలేటర్పై ఉన్న 32 ఏళ్ల యువ తెలంగాణ...
ఎంఎస్ఎంఇల దీన స్థితి
కరోనా సృష్టించిన అపూర్వ సంక్షోభానికి రెక్కలు నరికిన పక్షిలా మారిన ఆర్థిక రంగాన్ని ఆదుకుంటామంటూ గత ఏడాది మే 12న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్...
సవాళ్ల సుడిగుండంలో యోగి
మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో, రాజకీయంగా దేశ రాజకీయాలను నిర్దేశింపగల ఉత్తరప్రదేశ్లో ఒక విధమైన రాజకీయ అనిశ్చిత కనిపిస్తున్నది. పాలనా వైఫల్యాల గురించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజాదరణతో...
ఆగిన పరుగు
కోట్లాది మందికి ఆదర్శం ఫ్లయింగ్ సిఖ్ జీవితం
కరోనాతో పోరాడి ఓడిన పరుగు వీరుడు
మన తెలంగాణ/క్రీడా విభాగం: భారత క్రీడల్లో ఎందరో దిగ్గజాలు ఓ వెలుగు వెలిగారు. వీరిలో పరుగు వీరుడు మిల్కా సింగ్...
సామూహిక విజయానికి దారులు
ఒక వూరును స్వయం సమృద్ధి గ్రామంగా తీర్చిదిద్దటానికి గ్రామ పాలకులు ఎంతో శ్రమించవలసి ఉంటుంది. గ్రామాన్ని తీర్చిదిద్దటానికి సర్పంచ్లుగా, వార్డు సభ్యులుగా, గ్రామ అధికారులు తమకున్న అత్యధిక సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ప్రజల...
మున్సిపల్ కౌన్సిలర్లకు గౌరవ వేతనం పెంచాలని ఎమ్మెల్సీ కవితకు విజ్ఞప్తి
మన తెలంగాణ/హైదరాబాద్: మున్సిపల్ కౌన్సిలర్లకు గౌరవ వేతనం పెంచాలని రాష్ట్ర మున్సిపల్ కౌన్సిలర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె ఎల్ ఎన్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి శనివారం విజ్ఞప్తిచేశారు....
తన బలం సిఎం కెసిఆర్…. బలగం ఖమ్మం నియోజకవర్గ ప్రజలు
మధుకాన్ గ్రూపు ఆఫ్ కంపెనీపై వచ్చిన ఆరోపణల్లో వాప్తవం లేదు
ఈడీ దర్యాప్తునకు సహకరిస్తాం
ఎవరెన్నీ ప్రలోభాలలు పెట్టినా తలొగ్గను
సిఎం కెసిఆర్ వెన్నంటే ఉంటా
మనతెలంగాణ/హైదరాబాద్: నీతి, నిజాయితీలకు కట్టుబడే వ్యక్తిత్వం తనదని, తన బలం సిఎం...
ఒక్కో గ్రామంలో వెయ్యి ఎకరాలకు మించకుండా…
డిజిటల్ ల్యాండ్ సర్వేకు తొలి విడతలో 16 గ్రామాల ఎంపిక !
గజ్వేల్ నుంచి మూడు గ్రామాలు
టెండర్లో పాల్గొన్న 29 ఏజెన్సీలు
ధరణి పోర్టల్ ఆధారంగా భూ సర్వే
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్న డిజిటల్ ల్యాండ్...
సోషల్ మీడియాలో రాష్ట్ర సిఎంవొ రికార్డ్..
సోషల్ మీడియాలో రాష్ట్ర సిఎంవొ రికార్డ్
దేశవ్యాప్తంగా ట్విట్టర్లో మొదటి స్థానం
ఫేస్బుక్లో మూడవ స్థానం
మనతెలంగాణ/హైదరాబాద్: సోషల్ మీడియా వేదికల ద్వారా రాష్ట్ర సిఎం కెసిఆర్ కార్యాలయం ప్రజలకు చేరువ కావడంలో సంచలనం సృష్టించింది. 2020...
జ్వరాలపై నిర్లక్ష్యం వహించవద్దు..!
ముసురు వాతావరణానికి విజృంభించనున్న వ్యాధులు
క్రమంగా నమోదవుతున్న విషజ్వరాలు
అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ హెచ్చరిక
అదనపు కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం
ఎపిడమిక్ కంట్రోల్ నెంబరు 040-24651119 ప్రకటించిన అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్: జ్వరాలపై ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్షం వహించవద్దని...
54 లక్షల ఖాతాలకు రైతు బంధు నగదు
పంపిణీ 70శాతం పూర్తి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద 54.43 లక్షల మంది రైతుల ఖాతాలకు నగదు జమ పూర్తయింది. శనివారం 4.90 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.1050.10కోట్లు నగదు పంపిణీ...
కొడంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం…… నలుగురు మృతి
జాతీయ రహదారి 163పై రెండు కార్లు ఢీ
నలుగురు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
మనతెలంగాణ/కొడంగల్/కొడంగల్రూరల్: వికారాబాద్ జిల్లా కొడంగల్-బీజాపూర్ జాతీయ రహదారి 163పై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు...
జాతీయ రహదారిపై లారీ బోల్తా … ఇద్దరికి తీవ్ర గాయాలు
లారీ కేబిన్లో ఇరుక్కు పోయిన డ్రైవర్
ప్రాణాపాయం నుండి బయటపడిన డ్రైవర్, క్లీనర్లు
మనతెలంగాణ/కట్టంగూర్: విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీ అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని...
బావిలో పడి వ్యక్తి మృతి
మన తెలంగాణ/కాటారం : ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండలంలోని చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జయశంకర్ భూపాలపల్లి జిల్లా...
జులై 1నుంచి విద్యాసంస్థలు ప్రారంభం
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో జులై 1నుంచి అన్నికేటగిరిల విద్యాసంస్థలను పూర్తి స్థాయి సన్నద్ధతతో ప్రారంభించాలని విద్యాశాఖను రాష్ట్ర కేబినెట్ ఆదేశించింది. శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే విద్యార్దులను స్కూళ్లకు...
మద్దతు ధరలో శాస్త్రీయత ఎక్కడ?
భారత దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముక. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నేటికీ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. దేశంలోని సుమారు 50 శాతం జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయరంగం పైనే ఆధారపడి...
జడ్చర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
మనతెలంగాణ/జడ్చర్ల : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ సమీపంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాంక్రీట్ మిక్సర్ లారీ వేగంగా రెండు ద్విచక్ర వాహనాలతో పాటు మరో...
బాలికను వేధిస్తున్న యువకుడి అరెస్టు
మనతెలంగాణ, హైదరాబాద్ : బాలికకు అసభ్య మెసేజ్లు, ఫొటోలు పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్ను స్వాధీనం...