Wednesday, April 24, 2024
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search
Rythu Bandhu distribution from June 15 in Telangana

10లోపు ధరణిలో చేరిన అందరికీ రైతుబంధు

10లోపు ధరణిలోచేరిన అందరికీ రైతుబంధు : మంత్రి నిరంజన్‌రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ కోసం రాష్ట్రంలో ఈనెల 10లోపు ధరణిలో పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందజేయనున్నట్టు...
Vaccination center start in Siddipet

రైల్వే లైన్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి మరో రూ. 8 కోట్లు మంజూరు చేస్తాం హల్దీ వాగు ప్రాజెక్ట్ పనులు పూర్తయితే వేల ఎకరాలకు సాగునీరు అధికారుల సమీక్షలో మంత్రి హరీష్‌రావు మనతెలంగాణ/హైదరాబాద్: అక్కన్నపేట్ నుంచి మెదక్...

లాక్ తీసేనా?

కరోనా స్థితిగతులు, లాక్‌డౌన్, రైతుబంధు, వ్యవసాయం, ఎరువులు, ప్రాజెక్టుల పురోగతిపై ప్రధాన చర్చ కరోనా మూడోదశ ఎదుర్కొనే వ్యూహంపై చర్చించనున్న మంత్రివర్గం మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మంగళవారం (ఈ నెల 8న) మధ్యాహ్నం...
I Vaccination app for covid vaccine

వ్యాక్సిన్ క్యాంపు కొరకు ఐ వ్యాక్సినేషన్ యాప్

మన తెలంగాణ/హైదరాబాద్: వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు ప్రైవేట్ సంస్థలు నూతన విధానాలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇంటి వద్దే వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటున్న వారికి యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్(యు ఎఫ్‌ఇఆర్ డబ్లూఎస్)...
Special vaccination drive for Handicapped and old mens

వృద్ధులు, వికలాంగుల వ్యాక్సినేషన్‌కై స్పెషల్‌డ్రైవ్ చేపట్టాం

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మనతెలంగాణ/హైదరాబాద్: వృద్ధులు, వికలాంగుల వ్యాక్సినేషన్‌కై స్పెషల్‌డ్రైవ్ చేపట్టినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదివారం బన్సీలాల్‌పేట్‌లోని వృద్ధాప్య గృహాన్ని సందర్శించి మొబైల్ వ్యాన్‌లకు...
Bio toilets in South Central Railway

దక్షిణ మధ్య రైల్వేలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రణాళికలు

ప్రయాణికుల కోసం బయో టాయిలెట్ల ఏర్పాటు 5064 రైల్ కోచ్‌లలో బయో టాయిలెట్ల ఏర్పాటు మలవిసర్జన వ్యర్థాల రహితంగా రైల్వే ట్రాకులు సంవత్సరానికి సుమారుగా రూ.400 కోట్లు ఆదా మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోనే అతి పెద్ద హరిత రైల్వేగా రూపొందాలన్న...
1436 new covid-19 cases reported in telangana

రాష్ట్రంలో కొత్తగా 1,436 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 1436 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 14 మంది కరోనాతో మరణించారు. అదే సమయంలో మరో 3,614 మంది బాధితులు...
Telangana cabinet to meet tomorrow

ఎల్లుండి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం…

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షత రాష్ట్ర మంత్రివర్గం జూన్ 8 తేదీన మధ్యాహ్నం 2 గంటలకు  భేటీ కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ‌లో లాక్‌డౌన్ ఎత్తివేత‌ లేదా పొడిగింపు, కరోనా స్థితిగతులు,...

ఖర్చు లేకుండా ఖరీదైన పరీక్షలు

19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లు కరోనాతో సహా 57రకాల టెస్టులు ఫ్రీ తక్షణమే రిపోర్టులు, ఫోన్లకు మెసేజ్‌లు 7న ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో ఉచిత వైద్య పరీక్షలు ప్రారంభం తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్య...

కెసిఆర్ మాట జవదాటను

రాజేందర్ మాటల్లో మనో వికారమే తప్ప సత్యం ఎంతమాత్రం లేదు నా పేరును పదే పదే ప్రస్తావించడం ఆయన భావదారిద్య్రానికి నిదర్శనం మాజీ మంత్రి ఈటలపై హరీశ్‌రావు ఘాటైన వ్యాఖ్యలు “టిఆర్‌ఎస్ పార్టీలో...
KTR inaugurates 10 bedded in ICU center in Narayanpet

థర్డ్‌వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం

 వైద్యరంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం  త్వరలో మరో 7 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయబోతున్నాం : మంత్రి కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా మూడోవేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని...
CS Somesh Kumar meeting on Dharani Portal Issues

ధరణి సమస్యలపై వాట్సప్, ఈ-మెయిల్‌లో ఫిర్యాదు చేయండి

ధరణి సమస్యలపై వాట్సప్, ఈ-మెయిల్‌లో ఫిర్యాదు చేయండి త్వరితగతిన పరిష్కారానికి ఆరుగురు సభ్యులతో కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ మనతెలంగాణ/హైదరాబాద్: ధరణి పోర్టల్ సంబంధిత సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరించడానికి వాట్సప్, ఈ- మెయిల్‌లను...
Jagapathi babu reacted on Anandayya Corona drug

ఆనందయ్య మందు వాడాను

  మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై సినీ నటుడు జగ్గూ భాయ్ మరోసారి స్పందించాడు. తాను ఆనందయ్య మందు వాడానని, తనకు కరోనా రాలేదని చెప్పుకొచ్చాడు. ఇటీవలే ఎపి సర్కార్...
Three Iranian gang members arrested by Rachakonda police

ఇరానీ గ్యాంగ్ అరెస్టు

దృష్టిమరల్చి చోరీలు చేస్తున్న ముగ్గురు నిందితులు దుస్తుల వ్యాపారం కోసం ఇండియా వచ్చిన ఇరానీలు అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు వివరాలు వెల్లడించిన సిపి మహేష్ భగవత్ మనతెలంగాణ, హైదరాబాద్ : దృష్టి మరల్చి దొంగతనాలు చేస్తున్న ముగ్గురు...

రాష్ట్రంలో కొత్తగా 2,070 కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణలో శనివారం 1,38,182 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,070 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా మరో 18 మంది...
Auto driver Vaccination special drive Continuing

సాఫీగా సాగుతున్న ఆటో డ్రైవర్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్

కేంద్రాలను పర్యవేక్షిస్తున్న రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కూడా సజావుగా...
Youth Congress workers hold protest against fuel price hike

పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ ధర్నా (వీడియో వైరల్)

ముంబై: దేశంలో చమురు ధరలు పెంపును నిరసిస్తూ యువజన కాంగ్రెస్ నేతలు శనివారం ధర్నాకు దిగారు. ముంబైలోని బిజెపి కార్యాలయం వరకు కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్...
RTC TMU leaders angry over Etela Rajender

ఈటల రాజేందర్‌కు పదవులు, ఆస్తుల మీదనే ధ్యాస

  హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పై ఆర్టీసీ టిఎంయూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ యూనియన్లు, ఎమ్మెల్సీ కవిత మీద ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదని ఘాటుగా స్పందించారు. మీడియా...
19 Medical examination centers opened in Telangana

19 వైద్య పరీక్ష కేంద్రాలు ప్రారంభించాలి: కెసిఆర్

హైదరాబాద్: జూన్ 7న 19 వైద్య పరీక్ష కేంద్రాలను ప్రారంభించాలని సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాల్లో 19 డయాగ్నొస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. మహబూబ్‌నగర్,...
MP Santhosh kumar plant tree in gajwel

ప్రపంచ పర్యావరణ దినోత్సవం… మొక్కలు నాటిన సంతోష్ కుమార్

గజ్వేల్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎంఎల్ఎ, ఎంఎల్ సిలతో కలిసి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ములుగు (గజ్వేల్) అటవీ...

Latest News