Home Search
ప్రపంచం - search results
If you're not happy with the results, please do another search
ఇంటర్ ప్రాక్టికల్స్కు నో జంబ్లింగ్
ఏ కళాశాల విద్యార్థులకు ఆ కళాశాలలోనే పరీక్షలకు
చాలా కాలేజీల్లో ప్రయోగాలు చేయించని యాజమాన్యాలు
ప్రాక్టికల్స్ చేయకుండానే పరీక్షలకు హాజరు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు...
అమెరికాకు కెటిఆర్ బృందం
భారీగా పెట్టుబడులు రప్పించడమే లక్ష్యం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి మరిన్ని భారీ పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావుతో పాటు ఇతర ఉన్నతాధికారుల బృందం...
టిష్యూ కల్చర్ సాగుకు ప్రణాళికలు
ఉద్యాన పంటలకు తెలంగాణ ఎంతో అనుకూలం
మంత్రి నిరంజన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: అధికోత్పత్తుల సాధనకు ఉద్యానశాఖ ద్వార టిష్యూకల్చర్సాగుకు ప్రణాళికలు రూపొందించనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.మహారాష్ట్రలో ఉద్యాన పంటల సాగు...
ఆధిపత్య దాడిని సహించం: జపాన్ ప్రధాని
రష్యాకు హెచ్చరిక...మౌనం దాల్చిన మోడీ
న్యూఢిల్లీ : ప్రపంచ యుధాతథస్థితిని బలప్రయోగంతో మార్చే అనుమతిని అవకాశాన్ని ప్రపంచంలోని ఏ పక్షానికి ఇవ్వలేమని ఇవ్వరాదని జపాన్ ప్రధాని కిషిడా స్పష్టం చేశారు. భారత ప్రధానితో ద్వైపాక్షిక...
మహాత్ముని బాటలో సిఎం కెసిఆర్: మంత్రి నిరంజన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ జాతిపిత మహాత్మాగాంధీ బాటలో నడుస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న మంత్రి శనివారం నాడు జల్గావ్ జైన్ హిల్స్లో గాంధీ తీర్డ్...
అమెరికా పర్యటనకు బయలుదేరిన మంత్రి కెటిఆర్..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బృందం అమెరికా పర్యటనకు బయలుదేరింది. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి మంత్రి...
భారత్ ఇంధనానికి ఇరాన్ భరోసా
ప్రపంచ ఆంక్షలకు అతీతంగా సాయం
టెహ్రాన్ : చమురు ఇంధన భద్రత అవసరాల విషయంలో భారతదేశానికి తగు విధంగా సాయం అందిస్తామని, అవసరాలు తీరుస్తామని ఇరాన్ ముందుకు వచ్చింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో...
కొమ్మ కొమ్మకో సన్నాయి…
కొమ్మ కొమ్మకో సన్నాయి.. ఆకులు మాత్రం లేవు.. పుష్పాలు మాత్రం విరివిగా పూచాయి. ప్రకృతి అంఆలు ప్రజల ను కనువిందు చేస్తున్నాయి. హోలి పండుగ వస్తుందంటే చాలు అందరికి గుఉ్తకు వచ్చేది మోదుగుపూల...
మౌఢ్యాన్ని వదిలి విజ్ఞాన పథంలోకి..
మూఢ నమ్మకాలు విశ్వవ్యాప్తంగా వున్నాయి. అవి ప్రాచీన, మధ్య ఆధునిక యుగాలకు సంబంధించినవి కలగాపులగంగా ప్రపంచ పౌరుల్లో వుంటూనే వున్నాయి. ఇప్పటికీ అరణ్యాల్లో, కొండల్లో, కోనల్లో నివసించే ఆదిమ, గిరిజన జాతుల్లో ఇంకా...
ఇజ్రాయెల్లో మరో కరోనా కొత్త వేరియంట్
జెరూసలెం: ఇజ్రాయెల్లో మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఇటీవల విదేశాలకు వెళ్లి ఇజ్రాయెల్ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో ఈ రకాన్ని గుర్తించినట్టు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచంలో ఉద్ధృతంగా ఉన్న...
వాహనాలు చూస్తే ఒక్క శాతం… కానీ ప్రమాదాల మరణాల్లో నెం.1: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ప్రపంచంలో భారత్ వాహనాలు 1 శాతమే, కానీ 11 శాతం రోడ్డు ప్రమాదాలు. రోడ్డు ప్రమాదాల్లో మరణాలతో నెంబర్ 1గా మన దేశం నిలుస్తోందని మల్కాజిగిరి నియోజవర్గం కాంగ్రెస్ సభ్యుడు అనుముల...
స్పెయిన్లో ఆటాపాట..
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు త్రినాధరావు నక్కిన కాంబినేషన్లో తెరకెక్కుతున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధమాకా’. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని నిర్మాత టీజీ విశ్వ...
వైరస్ ముప్పు తప్పలేదు
ప్రతి ఒక్కరూ
వ్యాక్సిన్ వేసుకోవాలి
12--14 ఏళ్ల పిల్లలకు టీకా కార్యక్రమం ప్రారంభిస్తూ మంత్రి హరీశ్రావు
హైదరాబాద్లోని ఖైరతాబాద్లో 50పడకల సిహెచ్సి ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావం తగ్గింది తప్ప వైరస్...
వారానికి రూ.6,000 కోట్లు
రూ.3.73 లక్షల కోట్లకు పెరిగిన అదానీ నికర విలువ
మస్క్, బెజోస్ కంటే వేగంగా పెరిగిన ఆయన సంపద
కొత్త బిలియనీర్గా నైకా సిఇఒ
2022 హురున్ గ్లోబల్ రిచ్ జాబితా వెల్లడి
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్...
ప్రంపంచానికే తెలంగాణ వ్యాక్సిన్ హబ్ గా మారింది: హరీశ్ రావు
హైదరాబాద్: ప్రంపంచానికే తెలంగాణ రాష్ట్రం వ్యాక్సిన్ హబ్ గా మారిందని, కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి చేయాలంటే ఇప్పుడు ప్రపంచం తెలంగాణ వైపు చూసే పరిస్థితి ఉందని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు...
క్షయ పరీక్షల ప్రచారంలో ట్రూనాట్ కీ రోల్..
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ మార్చి 24వ తేదీన అంతర్జాతీయ క్షయ దినోత్సవం పురస్కరించుకుని ఇంటింటికీ తిరిగి ప్రత్యేకంగా టీబీ పరీక్షలను చేయడానికి ఓ కార్యక్రమం ప్రారంభించబోతుంది. ఈ కార్యక్రమం కింద రాబోయే రెండు...
జాతీయ హోదా ఎందుకివ్వరు?
కాళేశ్వరంపై ట్విట్టర్ ద్వారా కేంద్రాన్ని నిలదీసిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రాజెక్టులపై నిర్లక్షం కనబరుస్తున్న కేంద్ర వైఖరిని రాష్ట్ర మంత్రి కెటిఆర్ ఎండగట్టారు. తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని...
విస్కీ త్రాగడంలో భారతీయులే నెం. 1
న్యూఢిల్లీ: భారతీయులు విస్కీ త్రాగడంలో ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలిచారు. అమెరికన్ల కంటే మూడు రెట్లు ఎక్కువగానే విస్కీ లాగించేస్తున్నారు. విస్కీ త్రాగడంలో అమెరికానే రెండో స్థానంలో ఉంది. పట్టణాల్లో నివసించే భారతీయుల్లో...
ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు సిఎం కెసిఆర్ సమాధానం
హైదరాబాద్: ద్రవ్యవినిమయ బిల్లును సిఎం కెసిఆర్ సభలో ప్రవేశపెట్టారు. ద్రవ్యవినిమయ బిల్లుపై శాసనసభలో మంగళవారం చర్చ జరుగుతోంది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు ముఖ్యమంత్రి కెసిఆర్ సమాధానం ఇస్తున్నారు. చట్టసభల్లో చర్చల సరళి...
ఉక్రెయిన్ యుద్ధం- కాల్పులు, చావుల మధ్య తాజా చర్చలు
కీవ్: ఉక్రెయిన్, రష్యాల మధ్య నాల్గవ దఫా(రౌండ్) చర్చలు జరుగుతున్నాయని యుద్ధంలో దెబ్బతిన్న తూర్పు యూరొపియన్ దేశానికి చెందిన ఓ సంధానకర్త తెలిపారు. ఉక్రెయిన్ నగరాలు, ప్రాంతాలపై రష్యా భారీ కాల్పులు, బాంబులు...