Home Search
సోషల్ మీడియా - search results
If you're not happy with the results, please do another search
‘రా’ రైస్కు రాష్ట్రం అనువుకాదు
కిషన్ రెడ్డిపై మారెడ్డి ఫైర్
అధిక ఉష్ణోగ్రత వల్ల పచ్చి బియ్యం సేకరణకు రాష్ట్రం అనుకూలం కాదు
కిషన్ రెడ్డి ప్రధాని దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి పరిష్కారం సాధించాలి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో...
‘పుష్ప: ది రైజ్’లో సమంత స్పెషల్ సాంగ్..
‘అల వైకుఠపురంలో’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఆర్య,...
ఫైట్స్, గ్లామర్ హైలైట్గా…
బ్రూస్ లీ నటించిన ఎంటర్ ది డ్రాగన్ చిత్రం స్ఫూర్తితో రామ్ గోపాల్ వర్మ తీసిన చిత్రం ‘అమ్మాయి’. డిసెంబర్ 10న విడుదల కాబోతుంది. రామ్ గోపాల్ వర్మ కెరీర్లోనే అత్యంత ఖరీదైన,...
ఇది నాకు చాలా స్పెషల్ డే: అల్లు శిరీష్
హైదరాబాద్: యంగ్ హీరో అల్లు శిరీష్ సోషల్ మీడియాకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించాడు. “సోషల్ మీడియాకు గుడ్ బై చెబుతున్నాను. ఇది చాలా స్పెషల్ డే” అంటూ అతను చివరిసారిగా ట్వీట్...
కంగన వ్యాఖ్యలపై మహావికాస్ నేతల మండిపాటు
అవార్డులు వెనక్కి తీసుకోవాలని శివసేన డిమాండ్
ముంబయి: దేశ స్వాతంత్య్రంపై బాలీవుడ్నటి కంగనారనౌత్ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర వికాస్ అఘాడీ(ఎంవిఎ) కూటమిలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సిపి ఘాటుగా స్పందించాయి. కంగన వ్యాఖ్యలపై ప్రధాని...
కాశీ ఆలయ కారిడార్ ప్రారంభించనున్న ప్రధాని
న్యూఢిల్లీ: కాశీ ఆలయ కారిడార్ను ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 13న ప్రారంభించనున్నారు. ఈ నడవ... ఆలయాన్ని గంగా ఘాట్లతో కలుపుతుందని, దీని కొలతలు 320 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు...
రైతుల కోసం ధర్నా చేస్తాం: హరీష్ రావు
సిద్దిపేట: చాలా రోజుల తర్వాత శుక్రవారం ధర్నా చేయడంతో రైతుల్లో నూతన ఉత్సాహం కలుగుతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేస్తూ...
నై కిసాన్ అనే నినాదంతో బిజెపి పాలిస్తోంది: హరీష్ రావు
సిద్దిపేట: గతంలో నీటికి, కరెంట్ కి ఇబ్బంది ఉంటే ఇప్పుడు తెలంగాణలో పొలాల్లో గోదావరి నీరు ప్రవహిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని...
కంగనా రనౌత్ వ్యాఖ్యలను కడిగేసిన వరుణ్ గాంధీ
న్యూఢిల్లీ: భారత్కు ‘అసలైన స్వాతంత్య్రం’ 2014లోనే వచ్చిందన్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యలను పార్లమెంటు సభ్యుడు వరుణ్ గాంధీ కడిగిపారేశారు. ఆమెది ‘పిచ్చితనం’ అనాలో లేక ‘దేశద్రోహం’ అనాలో అంటూ ఆవేదన...
బిజెపోళ్లు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు: పల్లా
హైదరాబాద్: వానాకాలం పంటను కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని ఎంఎల్సి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, తెలంగాణ వ్యాప్తంగా 6663 ధాన్యం...
ప్రశంసనీయ కర్తవ్యం!
చెన్నై: ఓ ప్రక్క కుండపోత వర్షం, మరో ప్రక్క రోడ్లన్ని జలమయం, ఇంకా చల్లని ఈదురు గాలులు...ఇలాంటి పరిస్థితిలో కూడా విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తున్న ఓ మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్ అన్ని భేషజాలను...
ఆ వార్తల్లో నిజం లేదు, నేను బతికే ఉన్నా
మరణ వార్తలను ఖండించిన యువ రెజ్లర్ నిషా దహియా
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన యువ మహిళా రెజ్లర్ నిషా దహియా దారుణ హత్య వార్త వట్టిదేనని తేలింది. హర్యానా సోనిపట్లో...
వివాహబంధంలోకి అడుగిడిన మలాలా
భర్త అస్సర్తో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో
షేర్ చేసుకున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత
లండన్: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. బ్రిటన్లోని బర్మింగ్హామ్లో గల తన...
ప్రేమపేరుతో యువతులను మోసం చేస్తున్న యువకుడి అరెస్ట్
18తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
లవ్, లివింగ్ రిలేషన్షిప్ పేరుతో ఐదుగురు యుతులను మోసం చేసిన నిందితుడు
హైదరాబాద్: ప్రేమ, సహజీవనం పేరుతో యువతులను మోసం చేస్తున్న యువకుడిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు...
క్రికెటర్ చిన్నారిని బెదిరించినందుకు హైదరాబాదీ అరెస్టు!
ముంబయి: ఓ హైదరాబాదీని ముంబయి పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. అతడు ఓ భారతీయ క్రికెటర్ 9 ఏళ్ల కూతురును రేప్ చేస్తానని బెదిరించాడన్న ఆరోపణపై అరెస్టు చేశారు. టి20 వరల్డ్ కప్లో పాకిస్థాన్...
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోండి
మన తెలంగాణ/సిటీ బ్యూరో: హైదరాబాద్ జిల్లా పరిధిలో జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సారాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్...
నానితో బాలయ్య రచ్చ రచ్చ..
హైదరాబాద్: నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారిగా హోస్ట్ చేస్తున్న షో ‘అన్స్టాపబుల్ విత్ యన్బికె’. ఈ షోలో బాలయ్య తన డైలాగులతోపాటు కావల్సినంత ఎంటర్ టైన్మెంట్ తో అభిమానులనే కాదు సాధారణ ప్రేక్షకులను...
టిట్ ఫర్ టాట్
ప్రతిపక్షాల విమర్శలకు దీటైన జవాబు ఇవ్వండి
ఇటుకతో కొడితే... రాయితో కొడతామని బదులివ్వండి
కెసిఆర్లో ఫైర్ ఆరలేదు
కామారెడ్డి టిఆర్ఎస్ సభలో పార్టీ శ్రేణులకు కేటిఆర్ దిశానిర్దేశం
మన తెలంగాణ/కామారెడ్డి రూరల్: ప్రతిపక్షాల విమర్శలకు దీటైన...
సోనూ వెంట నేనుంటా
రాజకీయాల్లోకి వస్తాడనే భయంతోనే ఆయనపై దుష్ప్రచారం, ఐటి, ఇడి దాడులు : మంత్రి కెటిఆర్
కొవిడ్ కష్టకాలంలో సోనూసూద్ సేవాభావం చాటుకున్నారు
ఆయన రియల్ హీరో, సేవతో ప్రపంచం దృష్టినే ఆకర్షించారు, విపత్తుల్లో ప్రభుత్వమే...
అరుణాచల్పై ట్విట్టర్ పోస్ట్లో బెదిరిస్తున్న చైనా
న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్పై మిలిటరీచర్యకు పాల్పడుతామంటూ చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్ఎ) సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడుతోంది. పిఎల్ఎకు చెందిన వారు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. గమనించాల్సిన...