Saturday, April 27, 2024
Home Search

హైదరాబాద్ - search results

If you're not happy with the results, please do another search
Special trains between Tirupati and Secunderabad

శబరిమలకు మరో 28 ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్: అయ్యప్ప స్వామి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శబరిమలకు...
Duties for female conductors until 8 p.m

మహిళా కండక్టర్‌లకు రాత్రి 8 గంటల వరకే విధులు

అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఆర్టీసి ఎండి సజ్జనార్ హైదరాబాద్: టిఎస్‌ఆర్టీసి ఎండిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విసి సజ్జనార్ ఆర్టీసి సంస్థ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో ఆర్టీసిని అభివృద్ధి...
Shilpa Chaudhary released from jail

శిల్పా చౌదరి విడుదల

హైదరాబాద్: పెట్టుబడులు, అధిక వడ్డీల పేరిట కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరి శుక్రవారం నాడు జైలు నుంచి బెయిల్‌పై విడుదలైంది. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న శిల్పకు...
TRS LP meeting today

రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్

హైదరాబాద్: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. మానవతాన్ని చాటే ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయన్నారు. క్షమాగుణం, శాంతి,కరుణ, సహనం, ప్రేమతో జీవించిన క్రీస్తు...

సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన జగ్గారెడ్డి

  హైదరాబాద్: ఇంటర్ విద్యార్థుల తరుపున సిఎం కెసిఆర్‌కు, మంత్రి సబితా ఇంద్రారెడ్డికి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రెండు లక్షల 36 వేల మంది ఇంటర్ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో...
No water supply in parts of Hyderabad on April 11

28న నగరంలో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ లిమిటెడ్ (టిసిఐఐసిఎల్) అభివృద్ది పనుల్లో భాగంగా చేస్తున్న రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఓఆర్‌ఆర్ పటాన్‌చెరు ఉనంచి ఓఆర్‌ఆర్ గచ్చిబౌలీ వరకు ఆరు లైన్ల...
Road accidents involving vehicles intoxicated with alcohol

ప్రాణాలు తీస్తున్న మందుబాబులు

వేగంగా డ్రైవ్ చేయడంతో రోడ్డు ప్రమాదాలు ఈ ఏడాది రూ. 10,49,61,000 జరిమానా 25,453మందిపై కేసులు నమోదు నిందితుల్లో బడాబాబుల పిల్లలు హత్య కేసులు నమోదు చేస్తున్న పోలీసులు హైదరాబాద్: మద్యం మత్తులో వాహనాలు నపడిపి రోడ్డు ప్రమాదాలు చేయడంతో...

జిఎస్‌టి పెంపు వస్త్ర పరిశ్రమకు మరణశాసనమే

కేంద్రంపై కెటిఆర్ ఆగ్రహం హైదరాబాద్: జిఎస్‌టి పెంపు వస్త్ర పరిశ్రమకు మరణశాసనమే అవుతుందని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. వస్త్ర పరిశ్రమ పట్ల కేంద్ర ప్రభుత్వ...
Efforts for Women's Empowerment: Satyavathi Rathod

మహిళా సాధికారతకు కృషి : సత్యవతి రాథోడ్

  మనతెలంగాణ/ హైదరాబాద్ : మహిళా సాధికారత, సమగ్ర అభివృద్ధికి మహిళా నేతలంతా కలిసికట్టుగా ముందుకెళ్తామని రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర మహిళా సహకార...
Hyderabad CP warns to Pubgs

పబ్బులకు నగర సిపి వార్నింగ్

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు హైదరాబాద్: నగరంలోని పబ్బులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు. మైనర్లకు మద్యం అమ్మవద్దని, దీనిని పాటించని వారిపై చర్యలు తప్పవని అన్నారు....

అడుక్కోవడానికి మేము బిచ్చగాళ్ళం కాదు

ఢిల్లీకి ఎవరు రమ్మనారని కేంద్ర మంత్రి మాట్లాడటం తెలంగాణను అవమానపర్చడమే ధాన్యం సేకరణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే రైతులను తొక్కాలని చూస్తే తెలంగాణ ఆగ్రహానికి గురికాక తప్పదు రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు.. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం...

ప్రజలకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు: హరీష్ రావు

  హైదరాబాద్: సిద్దిపేట ప్రజలకు, క్రిస్టియన్ సోదర సోదరీమణులకు మంత్రి హరీష్ రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.   ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏసు ప్రభు ఆశీస్సులు మన అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ...
Thin rice for gurukuls and schools in telangana

తెలంగాణ బియ్యం తీసుకునే ఉద్దేశం కేంద్రానికి లేదు: గంగుల

  హైదరాబాద్: ఈ రోజు వరకు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. శుక్రవారం గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. రేపటి నుంచి వచ్చే ధాన్యంపై స్పష్టత...

రైతులను మోడీ ప్రభుత్వం మోసం చేస్తోంది: ఎర్రబెల్లి

హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సిందేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైతులను కేంద్రం మోసం చేస్తోందని దుయ్యబట్టారు....

ఆ పబ్బులపై చర్యలు తీసుకుంటాం: సిపి

  హైదరాబాద్: పబ్బుల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిపి అంజనీకుమార్ హెచ్చరించారు. ఈ సందర్భంగా సిపి మీడియాతో మాట్లాడారు. కొన్ని పబ్బులపై ఫిర్యాదులు వచ్చాయని, పబ్బుల్లో మైనర్లకు మద్యం...
Gutta Sukender Reddy Press Meet

తెలంగాణకు బిజెపి చేసిందేమిటి?: గుత్తా

హైదరాబాద్: కేంద్ర మంత్రి పియూష్ గోయల్ రైతాంగాన్ని అవమానపరిచేలా మాట్లాడారని ఎంఎల్‌సి గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. ఎంఎల్‌సి గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతుల తరపున మాట్లాడేందుకు ఢిల్లీకి వెళ్లిన...
Friend murder in rangareddy

స్నేహితుడిని దావత్‌కు పిలిచి… మొండెం, తలను వేరు చేసి

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డులోని బొంగుళూరు ప్రాంతంలో దావత్‌కు స్నేహితుడిని పిలిచి దారుణంగా హత్య చేసి మొండెం, తలను వేరు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నామ శ్రీనివాస్...
Sai Chand took over as Chairman of the Warehousing Corporation

గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సాయి చంద్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా సాయి చంద్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు సాయి చంద్ కి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కె...
India records 1604 new Covid-19 cases

రాష్ట్రంలో 177 కరోనా కేసులు

హైదరాబాద్ : రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 38,219 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 177 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 93 కొత్త కేసులు నమోదయ్యాయి....
Shilpa Chaudhary released from jail

శిల్పాచౌదరికి బెయిల్ మంజూరు

రేపు చంచల్‌గూడా జైలు నుంచి విడుదల హైదరాబాద్: అధికవడ్డీలు, పెట్టుబడుల పేరిట ప్రముఖులను మోసం చేసిన అన్ని కేసులలో శిల్పాచౌదరికి గురువారం నాడు షరతులతో కూడిన బెయిల్‌ను రాజేందర్‌నగర్ కోర్టు మంజూరు చేసింది....

Latest News