Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
మాస్క్ టాస్క్
కరోనా కట్టడికి నిఘా పెంచిన రాష్ట్ర పోలీసులు
మాస్క్ వేసుకోని 15వేల మందికి జరిమానా
విధించిన హైదరాబాద్ నగర పోలీసులు
రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్పోస్టుల్లోనూ పరీక్షలు
రంగంలోకి పోలీసు కళాజాత బృందాలు
సిసిటివి కెమెరాలకు పెరిగిన ప్రాధాన్యం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో...
మన తర్వాతే ఢిల్లీ
ప్రైవేటు టీకాల్లో తెలంగాణదే పైచేయి
వ్యాక్సినేషన్లో మేడ్చల్, కామారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు ముందంజ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మేడ్చల్, కామారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో వ్యాక్సినేషన్ వేగవంతంగా జరుగుతుంది. మిగతా జిల్లాలతో పోల్చితే ఈ జిల్లాల్లో ప్రతి...
హఫీజ్పేట్ భూములు ప్రైవేట్వే: హైకోర్టు
హఫీజ్పేట్లోని 140 ఎకరాలు ప్రభుత్వ భూములు కాదు: హైకోర్టు
సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్: హఫీజ్పేట్ సర్వే నంబరు 80లోని భూములపై మంగళవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. సర్వే నెంబరు 80లోని 140 ఎకరాలు వక్ఫ్,...
చేయూత ఇస్తున్న చేనేత!
చారిత్రక నేపథ్యమున్న అతికొద్ది కుల వృత్తులలో చేనేత ఒకటి. పద్మశాలి, దీని అనుబంధ కులాల వృత్తిగా కొనసాగుతున్నట్లు పురాణేతిహాసాలు స్పష్టం చేస్తున్నప్పటికీ... పెరుగుతున్న జనాభా, అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉపాధికి...
మాస్క్ తప్పనిసరి: సిపి అంజనీకుమార్
హైదరాబాద్: బహిరంగప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరని అని హైదరాబాద్ సిపి అంజనీకుమార్ తెలిపారు. వారం రోజులపాటు జనాల్లో చైతన్యం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. వారం తర్వాత కూడా మాస్కులు వాడకపోతే ఫైన్లు విధిస్తామని హెచ్చరించారు....
సాగర్ నియోజకవర్గానికి జానా చేసిందేమీ లేదు: జగదీశ్ రెడ్డి
నల్గొండ: ఇంటింటికి తాగునీరు ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్కే దక్కుతుందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ నామినేషన్ వేసిన సందర్భంగా జగదీశ్ మీడియాతో మాట్లాడారు. నాగార్జున పక్కనే...
రాష్ట్రంలో మరో 463 మందికి కరోనా
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 42,461 మందికి పరీక్షలు నిర్వహించగా కొత్తగా 463 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా నలుగురు ఈ మహమ్మారి బారినపడి మరణించారు....
యువతకు కొలువులు సాధ్యమే
ఇప్పుడున్న డిజిటల్ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నూతన టెక్నాలజీతో మనుషులు చేసే పలు రకాల పనులను కంప్యూటర్లు, యంత్రాలు చేయగలుగుతున్నాయి. ఈ దశలో నూతన స్కిల్స్ సాధించుకోవడం అవసరం. తెలంగాణ యువతలో గల...
ఎవరీ నోముల భగత్
మన తెలంగాణ/హైదరాబాద్ : నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు టిఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. దివంగత నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్కు టిఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. టిఆర్ఎస్ అధినేత, సిఎం...
యాసంగి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు.. 6,408 కేంద్రాల ద్వారా వరి కొనుగోలు
యాసంగి పంటను పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
రూ.20వేల కోట్ల బ్యాంకు గ్యారెంటిని నేటి సాయంత్రం కల్లా...
టీ వాలెట్ @ రూ.600 కోట్లు
టీ వాలెట్ ద్వారా భారీగా చెల్లింపులు
మరింత అభివృద్ధి చేయాలంటున్న వినియోగదారులు
సరైన పద్ధతిలో అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఆదాయం ఆదా
మన తెలంగాణ/సిటీబ్యూరో: ఒకప్పుడు విద్యుత్ బిల్లులు చెల్లింపులు చేయాలంటే చాంతాడంత క్యూలో గంటల తరబడినిలడాల్సి...
పాత డ్రైవింగ్ లెసెన్స్లు.. కొత్త సమస్యలు
రవాణాశాఖ ఆన్లైన్లో లభ్యం కాని డ్రైవింగ్ లైసెన్స్ల డేటా
రెండు లైసెన్స్లు ఉండకూడదంట్నున అధికారులు
అప్పుడెలా ఇచ్చారంటున్న వాహనదారులు
రెండు లైసెన్స్లను కలపాలని డిమాండ్
మన తెలంగాణ/ సిటీబ్యూరో: రవాణాశాఖ అధికారులు వాహనదారు లు సౌలభ్యం కోసం ఆన్లైన్...
ప్రకృతిని రక్షించుకుందాం
ఎన్ఆర్ఐ శుష్మునరెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రకృతి పట్ల ఎంపి సంతోష్కుమార్ చొరవ చాలా గొప్పదని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ మహిళా నాయకురాలు శుష్మునరెడ్డి కొనియాడారు. భవితరాలకు మంచి వాతావరణాన్ని అందించేందుకు...
ఎపిలో బద్వేలు ఎంఎల్ఎ మృతి
మన తెలంగాణ/హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా బద్వేలు వైఎస్సార్సిపి ఎంఎల్ఎ డాక్టర్ వెంకట సుబ్బయ్య ఆదివారం మృతి చెందాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతు వెంకటసుబ్బయ్య కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో...
డ్రంక్ అండ్ డ్రైవ్: పోలీసులనే ఢీకొట్టిన మందుబాబులు..
మద్యం మత్తులో పోలీసులనే ఢీకొట్టారు
ఎఎస్ఐ, హోంగార్డుకు గాయాలు
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎఎస్ఐ
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని నిజాంపేట్లో శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మందుబాబులు రెచ్చిపోయారు. మద్యం సేవించి కారును వేగంగా...
గ్యాస్ సిలిండర్ పేలి.. వ్యక్తి సజీవ దహనం
గ్యాస్ సిలిండర్ పేలి..వ్యక్తి సజీవ దహనం
మూడు టిప్పర్లు, ట్రాక్టర్ దగ్ధం
పిప్పలకోటి బ్యారేజీ నిర్మాణ క్యాంపులో ఘటన
మన తెలంగాణ/హైదరాబాద్ః ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పలకోటి బ్యారేజీ నిర్మాణ సిబ్బంది నివాసం ఉండే...
భద్రాద్రికి భక్తులెవరూ రావొద్దు: మంత్రి విజ్ఞప్తి
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో ఈ ఏడాది కూడా భద్రాద్రిలో శ్రీరామ నవమి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్...
రూ.10 కోట్లతో బమ్మెర పోతన సమాధి: ఎర్రబెల్లి
వరంగల్: వరంగల్లో సురవరం ప్రతాపరెడ్డి జయంతి ఉత్సవాలు జరపడం గర్వకారణమని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వరంగల్ ప్రెస్ క్లబ్లో తెలుగు జర్నలిజం పరిణామ క్రమంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఎర్రబెల్లి...
మతపరమైన బహిరంగ ఉత్సవాలు నిర్వహించొద్దు….
హైదరాబాద్: మాస్కుల వినియోగం తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాలు, పని చేసే ప్రదేశాలు, ప్రజా రవాణా వాహనాల్లో ఖచ్చితంగా మాస్కులు ధరించాలని పేర్కొంది. మాస్కులు ధరించని...
హోలీ పండుగ శుభాకాంక్షలు: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు సిఎం కెసిఆర్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా తిరిగి ప్రబలుతున్న పరిస్థితుల్లో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడకుండా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ హోలీ పండుగను ఇండ్లలోనే జరుపుకోవాలని...