Home Search
ప్రపంచం - search results
If you're not happy with the results, please do another search
అప్పుడే ప్రజలకు సుఖ సంతోషాలు కలుగుతాయి: ఎర్రబెల్లి
హైదరాబాద్: అందరికీ సమాన అవకాశాలు కలిగి, అందరిలోనూ సమ భావన కలిగి ఉన్నప్పుడే సమాజంలో ప్రజలకు సుఖ శాంతి, సంతోషాలు కలుగుతాయని, శాంతి సౌఖ్యాలు విరాజిల్లుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి...
లతామంగేష్కర్ ఆఖరి మాటలు……
హైదరాబాద్: లోకంలో మరణాన్ని మించిన సత్యం మరేది లేదు. అత్యంత విలువైన బ్రాండ్ కారు నా ఇంటి గేరేజ్ లో వుంది. నేను చక్రాల కుర్చీలో తిరుగుతున్నాను. విలువైన వస్త్రాలు, విలువైన అలంకార...
పటేల్ విగ్రహాన్ని సందర్శించిన మంత్రి కొప్పుల
హైదరాబాద్ : గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా వ్యాలీలో నెలకొల్పిన భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించారు. ప్రపంచంలోనే...
పటేల్ విగ్రహాన్ని సందర్శించిన కొప్పుల
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా వ్యాలీలో నెలకొల్పిన భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించారు. 597 అడుగుల...
ఈ శతాబ్దం మధ్య నాటికి ఎవరెస్టుపై హిమనదం మాయం
ఖాట్మండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతంగా పేరు తెచ్చుకున్న ఎవరెస్టు పర్వత శిఖరంపై ఉన్న 2000 ఏళ్ల నాటి హిమనదం ఈ శతాబ్దం మధ్యకల్లా అంతర్ధానం కానుందని, ఎందుకంటే ఎవరెస్టు పర్వతంపై మంచుగడ్డ...
మోడీ అధిక ప్రసంగం!
సంపాదకీయం: రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు సమాధానమిస్తూ పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన తీరు తన పాలన భవితవ్యంపై స్పష్టాస్పష్టమైన భయమేదో ఆయనను కలవరపెడుతున్నదనే అభిప్రాయానికి అవకాశం కలిగిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ పని...
మేడారానికి జాతీయ హోదా
దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరగా గణతికెక్కిన మేడారం జాతర రానే వచ్చింది. రెండేళ్లకు ఒకసారి మేడారం జనసంద్రమైన సమయం ఆసన్నమైంది. పౌరుషం గల తెలంగాణ ఆడబిడ్డల ఆత్మత్యాగాలును స్మరించుకునే క్షణాలు దగ్గరకొచ్చాయి. ఈ...
42 వేల డాలర్లు దాటిన బిట్కాయిన్
న్యూఢిల్లీ : క్రిప్టోకరెన్సీ మార్కెట్ సోమవారం అత్యధిక స్థాయిలో ట్రేడ్ అయింది. ప్రముఖ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ ధర మరోసారి వేగంగా పెరుగుతోంది. బిట్ కాయిన్ రేటు 42 వేల డాలర్లు దాటింది. ఈ...
ప్రఖ్యాత గాయని లతామంగేష్కర్ మృతికి రాజ్యసభ నివాళి
న్యూఢిల్లీ : ప్రముఖ గాయని లతామంగేష్కర్ మృతికి రాజ్యసభ సోమవారం నివాళులు అర్పించింది. రాజ్యసభ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే ఛైర్మన్ వెంకయ్యనాయుడు లతా మంగేష్కర్ తన 92 వ ఏట...
మరో వేరియంట్ పుట్టుకొస్తే.. ఒమిక్రాన్ కన్నా తీవ్రం : డబ్ల్యూహెచ్ఒ
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా వెలుగుచూస్తున కరోనా కేసుల్లో సింహభాగం ఒమిక్రాన్ వేరియంట్దే. ఈ వేరియంటే ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అయితే ఇప్పుడు అనేక దేశాల్లో కేసులు దిగి వస్తున్నాయి. ఇదిలావుండగా ఒమిక్రాన్ తగ్గిపోయాక...
పాటెల్లిపోయింది
సుమధుర స్వర చిరంజీవి లతా మంగేష్కర్ అస్తమయం
92వ ఏట కన్ను మూసిన ప్రముఖ గాయని లతా మంగేష్క్కర్
రాష్ట్రపతి, ప్రధాని ప్రభృతుల సంతాపం
రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించిన ప్రభుత్వం
ముంబయి: ప్రముఖ గాయని, భారత...
రష్యాలో రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు
కొత్తగా 180071 కరోనావైరస్ కేసులు
మాస్కో: రష్యాలో నెల క్రితంతో పోల్చినప్పుడు కరోనావైరస్ సంక్రమణలు పదిరెట్లు పెరిగింది. రోజువారీ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో 180071కి పెరిగిపోయింది. రష్యా వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వేగం...
ప్రజలకు బెదిరింపు ఫోన్కాల్స్ వస్తున్నాయి: అఖిలేశ్
ఆగ్రా(యూపి): తన పార్టీకి ఓటేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న బెదిరింపు ఫోన్కాల్స్ ప్రజలకు వస్తున్నాయని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆదివారం ఆరోపించారు. అలాంటి బెదిరింపు కాల్స్ను రికార్డు చేస్తే దాని...
రాజ్యాంగంపై వాడి చర్చలు..
రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్న ఆరు వారాల తర్వాత దేశంలో రాజ్యాంగం గురించి వాడి, వేడిగా రాజకీయ వర్గాలలో చర్చ మొదలైనది. మొదటగా రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉన్నదని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు...
చైనా లేకితనం!
ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన రెండు దేశాలు ఇరుగు పొరుగున వుండడం విశ్వశాంతికి, పురోభివృద్ధికి దోహదం కావాలి. ఆ రెండు మహా జనశక్తుల ప్రభావంవల్ల మొత్తం ప్రపంచం ఎంతో బాగుపడడానికి అవకాశముంది. అందుకు...
కెసిఆర్ ఆత్మ అంబేద్కర్
ఆయనే నిజమైన అంబేద్కర్ వాది
ఆయన స్ఫూర్తితోనే 14ఏళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడారు
105సార్లు రాజ్యాంగాన్ని సవరించిన
వారిని ఏమంటారు, ఆ పనిచేసిన
కాంగ్రెస్, అటల్ బిహారీ వాజ్పేయిలపై
మీ...
నేడు మోడీ రాక
ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో , రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని
శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రధాని మోడీకి స్వాగతం, కార్యక్రమం అనంతరం వీడ్కోలు చెప్పనున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
శ్రీరామానగరం దివ్యక్షేత్రంలో ఏర్పాట్లను...
మీరేమీ మోరల్ సైన్స్ టీచర్ కాదు!
లోక్సభ డిప్యూటీ స్పీకర్పై టిఎంసి నేత ఆగ్రహం
న్యూఢిల్లీ: పార్లమెంట్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన ధన్యవాద తీర్మానంలో తృణమాల్ కాంగ్రెస్ పార్టీ నేత మహువా మోయిత్రా వివిధ సమస్యల పట్ల...
లారెస్ స్పోర్ట్స్ అవార్డు రేసులో నీరజ్
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. జావెలిన్ త్రో విభాగంలో పసిడి పతకం గెలిచి భారత ఖ్యాతిని...
స్వావలంబన మార్పు కోసం బడ్జెట్
ఆత్మ నిర్భర్ అర్థ వ్యవస్థ సదస్సులో మోడీ వెల్లడి
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రభావం తరువాత ప్రపంచం శిఖరాగ్రస్థాయిలో మార్సులను సంతరించుకుంటోందని, ఈ దిశలో స్వావలంబన భారత్గా దేశం అత్యంత వేగంగా మార్పు...