Friday, March 29, 2024
Home Search

ఆంధ్రప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search
Indian Railways cancels 273 trains on 19 March

దేశంలో 273 రైళ్లు రద్దు

న్యూఢిల్లీ : దేశంలో శనివారం అనేక కారణాల వల్ల 273 రైళ్లను రద్దు చేశారు. నిర్వహణ, ఆపరేషన్ సమస్యలతో 253 సర్వీసులు రద్దు కాగా, మరో 20 రైళ్లను పాక్షికంగా రద్దు చేశామని...
Mamata Benerjee

పెగాసస్ స్పైవేర్‌ను కొన్న చంద్రబాబు సర్కార్

మమతా బెనర్జీ వెల్లడి కోల్‌కతా: వివాదాస్పద పెగాసస్ స్పైవేర్‌ను నాలుగైదేళ్ల క్రితమే నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు....

పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలే నెరవేరకపోతే ఎలా….?

చట్టసభలపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే అవకాశం రాజ్యసభలో ప్రశ్నించిన టిఆర్‌ఎస్ ఎంపి సురేశ్‌రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర విభజన జరిగి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా ...కేంద్రం ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరకపోవడం విచారకరమని టిఆర్‌ఎస్...
Bullet train Hyderabad to Vijayawada

విజయవాడ – హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్

విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని ఎంపి ఉత్తమ్ డిమాండ్ మన తెలంగాణ/హైదరాబాద్: పార్లమెంట్ వేదికగా తెలుగు రాష్ట్రాల కోసం మరోసారి బుల్లెట్ ట్రైన్ ప్రస్తావన వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలైన హైదరాబాదవిజయవాడ మధ్య బుల్లెట్...
Orders were issued to take over IPS officer Abhishek Mohanty

ఐపిఎస్ అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ

  మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఐపిఎస్ అధికారి అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో అతన్ని విధుల్లోకి తీసుకుంటున్న జివొ నం. 583 జారీ...
Do not accept Godavari-Cauvery river connection:Harish Rao

గోదావరిపై మా ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చేవరకు నదుల లింకుకు నో

రాష్ట్రానికి నిర్దిష్టమైన కేటాయింపులు జరిపేవరకూ గోదావరి-కావేరి నదుల అనుసంధానానికి అంగీకరించం శాసనసభలో స్పష్టం చేసిన మంత్రి హరీశ్‌రావు మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చేంత వరకూ,...
Skull hang tree in chittoor

చెట్టుకు వేలాడుతూ కనిపించిన మహిళ పుర్రె

అమరావతి: అటవీ ప్రాంతంలో మహిళ పుర్రె చెట్టుకు వెలాడుతూ కనిపించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా నగరి ప్రాంతం డివిఆర్ కండ్రిగ గామ్ర శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం........
Passengers injured in Bus-lorry collided in East godawari

బస్సు-లారీ ఢీ…. గాయపడిన ప్రయాణికులు…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి-చింతూరు ఘాటు రోడ్డులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లి-చింతూరు ఘాటు రోడ్డులో ఆర్ టిసి బస్సు లారీ ఢీకొనడంతో ప్రయాణికులు...
MP GVL meet with UP CM Yogi

యుపి సిఎం యోగీతో ఎంపి జివిఎల్ భేటీ

  లక్నో: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో విజయభేరీ మోగించి అద్వితీయ విజయాన్ని కైవసం చేసుకొని ఢిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ను ఎంపి జివిఎల్ నరసింహారావు కలిసి అభినందించారు. ఈ ఎన్నికల...
Five city dwellers killed in Road accident At AP

ఎపిలో రోడ్డు ప్రమాదం

నగర వాసులు ఐదుగురు మృతి కృష్ణా : ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు మృతిచెందారు. హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన హుడా కాలనీకి చెందిన కుటుంబరావు, ఆయన...
AAP To Launch Membership Drive

దక్షిణాదిలో పాదయాత్రలు, సభ్యత్వాలు

న్యూఢిల్లీ : పంజాబ్‌లో విజయం దశలో ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) దక్షిణాది రాష్ట్రాలలో పార్టీ పటిష్టత దిశలో చర్యలకు దిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో...
Wife strike for Husband missing in chitturu

ప్రేమ పెళ్లి…. భర్త కనిపించడం లేదని అత్తింటి ముందు భార్య ధర్నా

అమరావతి: ప్రేమి పెళ్లి... మూడు రోజుల నుంచి భర్త కనిపించకపోవడంతో భార్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ మండలంలో జరిగింది. భర్త...
CM KCR announces 80039 govt jobs

జాబ్స్ జాతర

80,039 కొలువులు భారీ నియామక ప్రక్రియ ఒకేసారి ప్రారంభం శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్ చరిత్రాత్మక ప్రకటన ఉప్పొంగిన నిరుద్యోగ యువత అటెండర్ నుంచి ఆర్‌డిఒ వరకు 95% స్థానికులకే గరిష్ఠ వయోపరిమితి 10ఏళ్లు పెంపు...
Krishna Board Tripartite Committee to meet tomorrow

రేపు కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటీ

హైదరాబాద్: కృష్ణానదీయాజమాన్య బోర్డు త్రిసభ్యకమిటి సమావేశం గురువారం జరగనుంది.జలసౌధలో సాయంత్రం జరగనున్న ఈ సమావేశానికి తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి నీటిపారుదల శాఖల అధికారులు పాల్గొననున్నారు.రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులపై ఈ...
Chiranjeevi played key role in solving film industry problems

చిరంజీవే మాకు పెద్ద

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఇచ్చిన జీఓ సంతృప్తికరంగా ఉందంటూ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులు తెలియజేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
Petition in High Court over BJP MLAs Suspension

‘అసెంబ్లీ’ సస్పెన్షన్‌పై హైకోర్టులో బిజెపి పిటిషన్..

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ బిజెపి మంగళవారం హైకోర్టును ఆశ్రయించింది. అదేవిధంగా బిజెపి ఎంఎల్‌ఎలు రఘునందన్, రాజాసింగ్, ఈటల రవీందర్‌ల సస్పెషన్‌పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్...

పోలీసుల వేధింపులు…. టిడిపి కార్యకర్త ఆత్మహత్య

అమరావతి: పోలీసుల వేధింపులు తాళలేక టిడిపి కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సోషల్ మీడియాలో అధికార...
Young man murder women over Sexual desire

కామవాంఛ తీర్చలేదని కత్తెరతో మెడపై పొడిచి….

అమరావతి: కామవాంఛ తీర్చలేదని మహిళను ఓ వ్యక్తి కత్తెరతో పలుమార్లు పొడిచి హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా ఆముదావలస ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోకర్లపల్లి...
Minister Harish Rao introduced budget in Legislative Assembly

‘సంక్షేమం’గా ‘సాగు’దాం

కేంద్రం తీరు కాళ్లల్ల ప్రగతిశీల రాష్ట్రాలను నిరుత్సాహ పరుస్తోంది : మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర పెట్టుబడి          రూ.2,56,958.51 కోట్లు రెవెన్యూ వ్యయం      రూ.1,89,274.82 కోట్లు పెట్టుబడి వ్యయం   ...
AP Govt to release new GO soon on movie tickets

సినీ టికెట్ ధరల ఫైల్‌పై జగన్ సంతకం!

అమరావతి: సినిమా టికెట్ ధరల గురించి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. సినీ పెద్దలు జగన్‌ను కలవడమేకాక, ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు తమ నివేదికను ప్రభుత్వానికి...

Latest News