Thursday, April 18, 2024
Home Search

హైదరాబాద్ - search results

If you're not happy with the results, please do another search
TS Govt declared Diwali Holiday on Oct 24

వేతన సవరణ నిర్ణయం ఉపసంహరణ

కోడ్ నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధుల వేతనాల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎంఎల్‌సి ఎన్నికల నియమావళి నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం మనతెలంగాణ/హైదరాబాద్: పట్టణ ప్రాంత స్థానిక ప్రజాప్రతినిధుల వేతనా ల పెంపు నిర్ణయాన్ని...
Stained Paddy grain with untimely rains

తడిసి ముద్ద

అకాల వర్షాలతో ధాన్యం కుప్పలు ఆగం ..ఆగం వరిరైతులు కన్నీరు ..మున్నీరు తడిసినధాన్యం కొనుగోలుకు సిద్దం రైతులకు ధైర్యం చెబుతున్న ప్రభుత్వం మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రకృతి వైపరిత్యాలు వ్యవసాయరంగాన్ని నిలువునా ముంచుతున్నాయి. అల్పపీడనాలు, అకాల వర్షాలతో ధాన్యం...
Chandrababu burst into tears due to intense emotion

విలపించిన చంద్రబాబు

నా భార్యను కించపరిచేలా దూషించారు, మళ్లీ సిఎం అయ్యేదాకా అసెంబ్లీలో అడుగుపెట్టను : ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శుక్రవారం నాడు జరిగిన పరిణామాలపై టిడిపి అధినేత...
Uninterrupted rains in Andhra Pradesh

సీమ జలవిలయం

16 మంది మృతి, 70 మంది గల్లంతు చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలలో ఎడతెరిపి లేని వర్షాలు ఆర్‌టిసి బస్సు మునిగిపోయి ముగ్గురు దుర్మరణం, కొట్టుకుపోయిన నందలూరు రాజంపేట రైల్వే ట్రాక్, హెలికాఫ్టర్...
Cold wave spell in Hyderabad

పెరిగిన చలి గాలి.. వణికిన నగరం

హైదరాబాద్: నగరంలో వాతావరణ చల్లబడింది. దీంతో పెరిగిన చలిగాలులు నగరవాసుల్లో వణుకు పుట్టించాయి. శుక్రవారం ఉదయం నుంచి నగరాన్ని మబ్బులు పూర్తిగా కమ్మివేయడమే కాకుండా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో ఉదయం...
Andhra Pradesh Governor recovers from Covid-19

కరోనా నుండి కోలుకున్న ఎపి గవర్నర్

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ఆరోగ్యం మెరుగు పడినట్లు ఎఐజి వైద్య వర్గాలు తెలిపాయి. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగానే ఈనెల 17న హైదరాబాద్‌లోని ఎఐజి హాస్పిటల్‌లో...
Transgender arrested for chain snatching

కానిస్టేబుల్ చైన్ కొట్టేసిన హిజ్రా అరెస్ట్

హైదరాబాద్: బైక్‌పై లిఫ్ట్ అడిగి కానిస్టేబుల్ చైన్‌ను కొట్టేసిన హిజ్రాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. 40 గ్రాముల బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు....

పారదర్శకంగా మద్యం దుకాణాల డ్రాలను నిర్వహించాలి

అధికారులను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశం ఆబ్కారీ శాఖ అధికారులకు అభినందనలు హైదరాబాద్: పారదర్శకంగా మద్యం దుకాణాలకు లాటరీలను నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) సోమేశ్ కుమార్ అధికారులను...
PG medical admission notification released in TS

పిజి మెడికల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

20 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్ : రాష్ట్రంలోని పిజి వైద్య విద్య కోర్సుల్లో కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ...
India Reports 3275 new corona cases

రాష్ట్రంలో కొత్తగా 137 కరోనా కేసులు

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31,054 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 137త్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. శుక్రవారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో...
Karthika Pournami Celebrations in hyderabad

కార్తీ పౌర్ణమితో నగరంలో వెల్లువిరిసిన ఆధ్యాత్మిక శోభ

హైదరాబాద్: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని నగరవాసులు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. నగరంలోని శైవ దేవాలయాలతో పాటు ప్రధాన ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. నగరమంతా ఆధ్యాత్మిక శోభ వెల్లువిరిసింది. పౌర్ణమి వెలుగులకు దివ్యల వెలుగులు...

సజ్జనార్ రాకతో సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెంపు

మరింత బాధ్యతగా విధులు నిర్వర్తిస్తున్న వైనం హైదరాబాద్ : ప్రజారవాణాలో కీలక పాత్ర పోషించే ఆర్‌టిసి బస్సులన్నా.. అందులో పని చేసే సిబ్బంది అన్నా.. అందరికి చులకనే. ఎవరికి ఆగ్రహం వచ్చినా బలయ్యేవి అవే.....
Murder of young man in Golconda

గోల్కొండలో యువకుడి హత్య

బండరాళ్లతో కొట్టి చంపిన గుర్తుతెలియని నిందితులు హైదరాబాద్ : యువకుడిని బండ రాళ్లతో కొట్టిచంపిన సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం....టోలిచౌకి గుల్షన్ కాలనీకి చెందిన మొహ్మద్...

పలు రైళ్ల దారి మళ్లింపు

హైదరాబాద్: అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో దక్షిణమధ్య రైల్వే పలు రైళ్లను దారి మళ్లీస్తోంది. నందలూరు టు-రాజంపేట మధ్య...
Madhusudhana Chary as MLC under governor quota

ఎమ్మెల్సీగా మధుసూదనాచారి నియామకం

ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ మధుసూదనాచారి హైదరాబాద్ : గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ మధుసూదనాచారిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నియమించారు. సర్క్యులేషన్ పద్దతిలో ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం.. మధుసూదనాచారి పేరును...
Power of people greater than people in power Says KTR

పవర్ ఉన్నవారి కంటే ప్రజల పవర్ ఎప్పటికీ శక్తివంతమైనదే

వ్యవసాయ చట్టాల రద్దుపై స్పందించిన కెటిఆర్ హైదరాబాద్: వ్యవసాయ చట్టాల రద్దుపై రాష్ట్ర ఐటి మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అధికారంలో ఉన్నవారి పవర్ కంటే ప్రజల పవర్ చాలా శక్తివంతమైనదని కెటిఆర్...
President plant tree in Green India challenge

మొక్కలు నాటిన అంతఃపురం కాలనీ అధ్యక్షుడు

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కార్తిక పౌర్ణమి సందర్భంగా అంతఃపురం కాలనీ అధ్యక్షుడు కోట్ల రామ్ మోహన్, డా.మార్కండేయులు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ...
Chiranjeevi

తిరుపతి వరదలపై బాధ వ్యక్తంచేసిన చిరంజీవి

హైదరాబాద్: తిరుమల, తిరుపతిలో ఇప్పుడున్న పరిస్థితిపై నటుడు చిరంజీవి ఆవేదన వ్యక్తంచేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే తనకు ఎంతగానో బాధగా ఉందని ఆయన శుక్రవారం...
Harish Rao

అంబులెన్స్ సర్వీసులు మెరుగుపరుస్తున్నాం: హరీశ్ రావు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అంబులెన్స్ సర్వీసులను మెరుగుపరుస్తున్నామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి హరీశ్ రావు గురువారం తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సిఎస్‌ఆర్) ఇన్షియేటివ్ కింద హ్యూండయ్ అందించిన అబులెన్సులను ప్రారంచినప్పుడు...
Farmers won on anti farm law

ఇది అన్నదాతల విజయం: మంత్రి పువ్వాడ

హైదరాబాద్: నూత‌న‌ సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా సాగిన ఉద్య‌మం ఫ‌లించిందని, ఇది అన్న‌దాత‌లు సాధించిన విజ‌యంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభివ‌ర్ణించారు. ప్ర‌జాస్వామ్య ప‌ద్ధతిలో రైతులు...

Latest News