Home Search
అపార్ట్మెంట్ - search results
If you're not happy with the results, please do another search
తమిళనాడులో జూన్ 14వరకు లాక్డౌన్ కొనసాగింపు
చెన్నై: కొవిడ్-19 కేసులు పెరిగిన కారణంగా తమిళనాడులో అమలు చేస్తున్న లాక్డౌన్ను మరో వారం పాటు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ శనివారం ప్రకటించారు. వచ్చే సోమవారం(జూన్ 8)తో ముగియవలసి ఉన్న...
వందల రాకెట్లతో విరుచుకుపడ్డ హమాస్
ఐరన్డోమ్తో పేల్చేసిన ఇజ్రాయెల్
పాలస్తీనా నగరాలపై వైమానిక దాడులు
54కు చేరిన మృతులు, వందలాది క్షతగాత్రులు
జెరూసలెం: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య పోరు భీకర రూపం తీసుకుంటోంది. బుధవారం ఉదయం ఈ రెండు దేశాల...
కొవిడ్లో ముంబైకి మంచి సారథ్యం
భారత దేశం మొత్తం మీద కరోనా మహమ్మారి తీవ్ర కల్లోలం రేపింది ప్రధానంగా రెండు నగరాలలో. ఒకటి దేశ ఆర్ధిక రాజధాని ముంబై అయితే, మరొకటి దేశ రాజకీయ రాజధాని ఢిల్లీ. అయితే...
జీవన హక్కు
విశాఖపట్నం నగరంలో, ఆ పరిసర ప్రాంతంలో మూడు రోజుల క్రితం సంభవించిన రెండు బహుళ హత్యల ఘటనలు, అంతకు ముందు మదనపల్లిలో విద్యావంతులైన తలిదండ్రులే మూఢ విశ్వాసాల ప్రభావంతో తమ ఇద్దరు ఆడ...
ప్రీ లాంచ్ ఆఫర్ల గందరగోళం
ఈ రోజుల్లో సొంత ఇంటి కోసం తపించని వారుండరు. ఎవరైనా వారి ఆర్థిక స్తోమతను బట్టి చిన్నదో. పెద్దదో నివాసాన్ని సమకూర్చుకునే పనిలో ఉంటారు. ఎందుకంటే ఆదాయంలో ఇంటి కిరాయి సింహభాగమై జీతం...
రాష్ట్రంలో ఫంక్షన్లపై కరోనా ఆంక్షలు
కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు
హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడి, నియంత్రణలో భాగంగా శుభ, అశుభ కార్యక్రమాలపై విధించిన ఆంక్షలను మరింత కఠినతరం చేయనున్నట్లు పోలీసు బాసులు తెలిపారు. నగరంలో ఇటీవల కాలంలో...
ఒకే రోజు మూడు హత్యలు
కార్మికనగర్లో చంపి ఫ్రిజ్లో పెట్టిన వైనం..
మిగతా ఇద్దరిని కత్తులతో పొడిచి హత్య
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు యువకులు ఒకేరోజు హత్యకు గురయ్యారు. పోలీసుల...
తల్లిదండ్రులతో సహా నలుగురిని చంపి ఆత్మహత్య చేసుకున్న యువకుడు
మేరీల్యాండ్(అమెరికా): మేరీల్యాండ్లోని సూపర్ మార్కెట్లో ముగ్గురిపై కాల్పులు జరిపిన అనుమానితుడు తన తల్లిదండ్రులను కూడా కాల్చివేసి తన అపార్ట్మెంట్కు నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు బాల్టిమోర్ కౌంటీ పోలీసులు ఆదివారం వెల్లడించారు. రాయల్ ఫార్మ్...
పెరుగుతున్న అద్దెలు
హైదరాబాద్లో 2014 నుంచి ఏటా 3 నుంచి 6 శాతం పెరుగుతున్న ఇళ్ల కిరాయిలు
ఈ సంవత్సరం 3% నుంచి 7% పెరిగే అవకాశం
హైదరాబాద్: రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పెరిగింది. ఇళ్లకు డిమాండ్...
వాళ్లకు సాయం చేయడం చేతకాదు: కెటిఆర్
హైదరాబాద్: ఆరున్నర ఏళ్లలో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించామని మంత్రి కెటిఆర్ తెలిపారు. సికింద్రాబాద్లో టిఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎంఎల్సి అభ్యర్థి వాణీదేవికి మద్దతుగా ప్రైవేట్ కాలేజెస్ అండ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్...
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ప్రేమోన్మాది కత్తితో దాడి..
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ప్రేమోన్మాది కత్తితో దాడి..
నిందితుడిని వెంటాడి పట్టుకున్న అపార్ట్మెంట్ వాసులు
చికిత్స నిమిత్తం లంగర్హౌస్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు
యువతి పరిస్థితి విషమం
మనతెలంగాణ/హైదరాబాద్: ఓ ప్రేమోన్మాది సాఫ్ట్వేర్ ఇంజనీర్పై కత్తితో దాడి చేసిన ఘటన...
షేట్ బషీరాబాద్లో కంటైనర్ బోల్తా: ముగ్గురు మృతి
షేట్ బషీరాబాద్: మేడ్చల్ జిల్లా షేట్ బషీరాబాద్ అపార్ట్మెంట్లో మంగళవారం ఉదయం సెల్లార్లో ప్రమాదం జరిగింది. స్టీల్ లోడుతో ఉన్న కంటైనర్ బోల్తా పడడంతో ముగ్గురు కార్మికులు చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు...
మంచుతో లాక్ డౌన్.. అమెరికా టెక్సాస్ హోం అరెస్టు
మంచుతో లాక్ డౌన్.. అమెరికా టెక్సాస్ హోం అరెస్టు
మంచినీటికి కటకట, మూసుకుపోయిన దారులు
విద్యుత్ లేక విలవిల, ధైర్యవంతులకే బతికే ఛాన్సన్న మేయర్
డల్లాస్(అమెరికా): మంచినీటి పైపులలో మంచుపేరుకుపోయింది. గడ్డకట్టించే చలిని తరిమివేసేందుకు ఏర్పాటు...
ఒకే అపార్టుమెంట్లో 103 మందికి కరోనా
బెంగళూరు: ఒకే అపార్టుమెంట్లో 103 మంది కరోనా వైరస్ సోకిన సంఘటన కర్నాటకలోని బెంగళూరులో జరిగింది. ఫిబ్రవరి 6న ఓ అపార్ట్మెంట్లో విందు జరిగింది. ఈ విందులో దాదాపుగా 45 మంది పాల్గొన్నారు....
కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అత్త కిరణ్మయి పాత్ర
భార్గవ్ రామ్ కోసం వేట
సూత్రధారి బౌన్సర్ల సరఫరాదారు సిద్ధార్థ, పోలీసుల అదుపులో మరి 12 మంది
మనతెలంగాణ/హైదరాబాద్: సంచలనం రేపిన బోయిన్పల్లి ప్రవీణ్రావు సోదరుల అపహరణ కేసులో అఖిల ప్రియ అత్త...
కిడ్నాప్ కేసు.. ముగిసిన అఖిలప్రియ కస్టడి
ముగిసిన అఖిలప్రియ కస్టడి
మూడు రోజుల్లో 300 ప్రశ్నలు
కీలక ప్రశ్నలకు మౌనంగా నిందితురాలు
బెంగళూరులో కిడ్నాప్ పథకం..మధ్యవర్తిత్వం బెడిసికొట్టడంతో అపహరణకు ప్లాన్
మనతెలంగాణ/హైదరాబాద్: బోయినపల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలు, మాజీ మంత్రి అఖిలప్రియకు పోలీసు కస్టడీ...
అంబరాన్నంటిన సంక్రాంతి సంబురాలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. భోగి వేడుకల్లో సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా పాల్గొన్నారు. చార్మినార్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన భోగి సంబురాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత...
ఉచిత జలక్రాంతి
జిహెచ్ఎంసిలో ఎన్నికల్లో మాట
ఇచ్చాం... ఇప్పుడు నిలుపుకున్నాం
ఇదే కెసిఆర్ ప్రభుత్వ పనితీరుకు గీటురాయి
రాష్ట్ర ఆదాయన్ని పెంచుతున్నాం.. ప్రజలకు పంచుతున్నాం
ఇప్పటి వరకు ప్రజలపై పన్నుల భారం మోపలేదు... ఉన్న పన్నులు తగ్గించాం
ఉచిత మంచినీటి పథకం...
నివాస భవనాన్ని హోటల్గా మార్చేశారు
సోనూ సూద్పై పోలీసులకు బిఎంసి ఫిర్యాదు
ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్పై బృహన్ముంబయి మునిసిపల్ కార్పొరేషన్(బిఎంసి) పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమతి లేకుండా జుహులోని తన ఆరంతస్తుల నివాస భవనాన్ని హుటల్గా...
కోతిని కొట్టబోయి ప్రాణాలను పోగొట్టుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి
హైదరాబాద్: 2020 సంవత్సరం వెళుతూ.. వెళుతూ ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో పడేసింది. కుటుంబానికి అండగా ఉన్న యువకుడు తన పని చేసుకుంటూ ఉండగా ఇంట్లోకి ప్రవేశించిన కోతిని అదిలించబోయి కుటుంబసభ్యుల ముందే...