Home Search
కార్ పార్కింగ్ - search results
If you're not happy with the results, please do another search
ముస్తాబైన ‘మొతెరా’
సరికొత్త హంగులతో సర్దార్ పటేల్ స్టేడియం
ముస్తాబైన మొతెరా..
సామర్థం లక్ష పదివేలు
నిర్మాణ వ్యయం రూ.678 కోట్లు
నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి
స్టేడియం విస్తీర్ణం 63 ఎకరాలు
అవుట్ ఫీల్డ్ పరిమాణం 180 x 150 గజాలు
ఇండోర్...
నల్గొండ చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఉత్సవాలకు సిద్ధ్దమైన చెర్వుగట్టు
నేటి నుంచి ఆరు రోజుల పాటు
జాతర ఉత్సవాలు
జాతర ఏర్పాట్లను పరిశీలించిన
చిరుమర్తి,
కలెక్టర్, ఆర్డిఓ
అన్ని శాఖల అధికారులు
పని చేయాలని
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ
ప్రత్యేక ఏర్పాట్లు
తొమ్మిది లక్షల మంది భక్తులు
జాతరకు వస్తారని
మన తెలంగాణ/కట్టంగూర్(నార్కట్ పల్లి) :...
ఆటోమోబైల్స్ దొంగల అరెస్ట్
హైదరాబాద్: బైక్లను దొంగతనం చేస్తున్న గ్యాంగ్ను సౌత్జోన్ టాస్క్ఫోర్స్, చిక్కడపల్లి పోలీసులు కలిసి అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేయగా, ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 38 బైక్లు,...
మల్లన్న నామస్మరణతో మార్మోగిన కొమురవెల్లి
కొమురవెళ్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు, మల్లన్న పట్నం వారం ఆదివారం ప్రారంభమైంది. మొదటి వారం ప్రారంభం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కొమురవెళ్లి మల్లన్న నామస్మరణ, శివసత్తుల...
శాటిలైట్ బస్ టెర్మినల్ కు భూమిపూజ చేయనున్న కెటిఆర్
హైదరాబాద్: వనస్థలిపురంలో శాటిలైట్ బస్ టెర్మినల్ కు రేపు మంత్రి కెటిఆర్ భూమిపూజ చేయనున్నారు. మధ్యాహ్నం 1.15 గంటలకు భూమిపూజలో కెటిఆర్ పాల్గొనున్నారు. వనస్థలిపురం జింకల పార్కు సమీపంలో బస్ టెర్మినల్ ఏర్పాటు...
ఇక ఎయిర్ బ్యాగులు తప్పనిసరి
కొత్త కార్లకు ఏప్రిల్ 31, ఇప్పటికే వాడుతున్న కార్లకు జూన్ 1 గడువు
ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ
పెరగనున్న కార్ల ధరలు?
న్యూఢిల్లీ: కార్లు తదితర ప్యాసింజర్ వాహనాల ముందు...
మంచు చంపేస్తుంది….
తెల్లవారుజామున వరుస ప్రమాదాలతో గాలీలో కలుస్తున్న ప్రాణాలు
ఉదయం ఎనిమిది గంటల వరకు వదలని మంచుదుప్పటి
రోడ్లపై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని దుస్థితి
జాగ్రత్తలు పాటిస్తే మంచిది
మన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మం చుతెరలు...
అంతరాష్ట్ర ఎటిఎం దొంగల ముఠా అరెస్ట్
హైదరాబాద్: వరసగా ఎటిఎంలలో చోరీలు చేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి లారీ, టాటా సుమో, పల్సర్ బైక్, గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ కట్టర్,...
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ట్రాఫిక్ మళ్లింపు
ఉత్తర్వులు జారీ చేసిన ట్రాఫిక్ సిపి అనిల్
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ అనిల్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు....
ఎన్నికలకు కేంద్ర బలగాలు
22,000తో భారీ భద్రత
167 హైపర్ సెన్సిటివ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత
4,979 పోలింగ్ కేంద్రాలు
29బార్డర్ చెక్పోస్టులు, 293 పికెట్లు
రూ.1.45కోట్లు స్వాధీనం, 4,187గన్స్ స్వాధీనం
పోలింగ్ స్టేషన్లకు జియో ట్యాగింగ్
నగర సిపి అంజనీకుమార్
మనతెలంగాణ, హైదరాబాద్ :...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సిఎం కెసిఆర్ శనివారం నిర్వహించే బహిరంగ సభ సందర్భంగా మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించబడ్డాయి. మధ్యాహ్నం 3గంటల నుంచి ఎల్బీ...
యాదాద్రిలో ఆధ్యాత్మిక బస్సు టెర్మినల్
150 బస్సులు పార్కింగ్ చేసేలా డిపోల నిర్మాణం
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : యాదాద్రికి దేశ, విదేశాల నుంచి లక్షలాదిగా దర్శనానికి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా...
33వేల చదరపు అడుగులు పెరిగిన నూతన సచివాలయ విస్తీర్ణం..
ప్రాంగణం విస్తీర్ణం 26.29 ఎకరాల నుంచి 28.05 ఎకరాలకు పెంపు
రోడ్ల వెడల్పు కార్యక్రమానికి అదనంగా 7,122 చ.మీ. స్థలం
రాష్ట్ర పర్యావరణ నిపుణుల మదింపు కమిటీకి రోడ్లు భవనాల శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ల ప్రతిపాదన...
బార్లు, క్లబ్లూ ఓపెన్
వైన్షాపుల్లో పర్మిట్ రూంలపై నిషేధం కొనసాగింపు
కొవిడ్ నిబంధనలు తప్పనిసరి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బార్లు, క్లబ్బులు, టూరిజం క్లబ్బులు తెరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
మూడు దశల్లో సైక్లింగ్ ట్రాక్లు
స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు
ముందుగా పైలెట్ ప్రాజెక్టు కింద ఖైరతాబాద్ జోన్లో అమలు
హైదరాబాద్: గ్రీన్ సిటీ లక్షంగా జిహెచ్ఎంసిలో పరిధిలో సైకిళ్ల వినియోగానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు...
దారులన్నీ ట్యాంక్ బండ్ వైపే
నిరాడంబరంగా వేడుకలు ముగించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు
హుస్సేన్సాగర్ చుట్టూ 18 క్రేన్లు
ఈపాటికే ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
గణేష్ విగ్రహాలకు ప్రత్యేక రూట్మ్యాప్
నేడే వినాయక విగ్రహాల నిమజ్జనం
మన తెలంగాణ/సిటీ బ్యూరో: వినాయక నిమజ్ఞనం ఈ ఏడాది నిరాడంబరంగా...
రూ.400 కోట్లు మంజూరు
సచివాలయ నిర్మాణానికి రూ.400 కోట్లు మంజూరు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేయనున్న ఆర్ అండ్ బి
ఒకటి, రెండు రోజుల్లో టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయనున్న అధికారులు
ఆర్కిటెకట్స్ ఆస్కార్, పొన్ని...
ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణాన్ని అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్దే: కర్నె
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి సమావేశాల్లోనే కాంగ్రెస్ నేతలు శాసన సభలో గందరగోళం సృష్టించారని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. కర్నె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల కోసం...
సకల సౌకర్యాల పాలనాసౌధం
గతంలో మాదిరిగా అక్కడొకరు, ఇక్కడొకరు విసిరేసినట్లు ఉండొద్దు
ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు అంతా ఒకే చోట విధులు నిర్వర్తించేలా ఉండాలి
తెలంగాణ ప్రతిష్టను ఇనుమడింప చేసే విధంగా నూతన సచివాలయం
కొత్త సెక్రటేరియెట్ నిర్మాణంపై సిఎం కెసిఆర్...
తెలంగాణలో కరోనా విజృంభణ.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్ః రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం...