Friday, March 29, 2024
Home Search

పెట్రోల్, డీజిల్ - search results

If you're not happy with the results, please do another search

ఆ భారమంతా కేంద్ర ప్రభుత్వానిదే

ఇంధన ధరల తగ్గింపుపై కేంద్ర మంతి నిర్మలా సీతారామన్ స్పష్టత న్యూఢిల్లీ: పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించడంలో భాగంగా ఎక్సైజ్ సుంకం తగ్గించడం ద్వారా పడే భారాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్ర...
KTR tweet on Fuel rate

మోడీ స్ట్రోక్.. పెంచింది కొండంత.. తగ్గించింది పిసరంత…

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ మన తెలంగాణ/హైదరాబాద్ : రికార్డు స్థాయిలో ధరలను పెంచిన కేంద్రం కంటితుడుపు చర్యగా పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంటగ్యాస్ ధరలను స్వల్పంగా...
Tamil Nadu FM thiagarajan comments on petrol

పెట్రో ధరలు పెంచినప్పుడు అడిగారా ?

రాష్ట్రాలు పన్నులు తగ్గించాలనడాన్ని తప్పుబట్టిన తమిళనాడు చెన్నై : పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం.... రాష్ట్రాలు కూడా పన్నులను తగ్గించాలని కోరడాన్ని తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ విమర్శించారు. ధరలు...

పెంచింది బారాణా.. తగ్గించింది చారాణా: మంత్రి హరీశ్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై పెట్రోల్ పై బారాణా... చారాణా తగ్గించిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎలాంటి పన్నులు పెంచలేదన్నారు....
LPG Gas Cylinder Price Hiked by Rs 101

మళ్లీ రూ. 3.50 పెరిగిన వంటగ్యాస్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారం వంట గ్యాస్(ఎల్‌పిజి) ధరను సిలిండర్‌కు రూ. 3.50 పెంచింది. ఈ నెలలో ఎల్‌పిజి ధరను పెంచడం ఇది రెండవసారి. దేశ రాజధాని ఢిల్లీలో సబ్సిడీ రహిత 14.2...
New Sri Lanka Prime Minister to Sell Airline

అమ్మకానికి శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్

ప్రధాని విక్రమసింఘె ప్రకటన కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి చేపట్టిన చర్యలలో భాగంగా ప్రభుత్వ యాజమాన్యంలోని జాతీయ ఎయిర్‌లైన్స్‌ను విక్రమించాలని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం యోచిస్తోంది. శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌ను ప్రైవేటుపరం చేయాలని తమ...
Minister Harish distributed cheques worth Rs 4.61 crore

రూ.4.61 కోట్ల చెక్కులను పంపిణీ చేసిన మంత్రి హరీశ్

  సిద్దిపేట: ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన చెక్కులను రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం పంపిణీ చేశారు. మండల, గ్రామ సమాఖ్య సంఘాలకు కమీషన్లు చెల్లించారు. ఈ నేపథ్యంలో రూ.4.61...

అబద్ధాల బాద్‌షా అమిత్ షా

దమ్ముంటే లోక్‌సభకు ముందస్తు పెట్టండి ఎన్నికలొస్తే మోడీ సర్కారును చెత్తబుట్టలో వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ముందుస్తు ఎన్నికలపై బిజెపికి ఉబలాటం ఉందేమో కానీ టిఆర్‌ఎస్‌కు లేదు రాష్ట్రంలో ఎన్నికలు గడువు ప్రకారమే జరుగుతాయి...
Bandi Sanjay visit Peddamma Temple

ఉచిత విద్య, వైద్యం హామీకి కట్టుబడి ఉన్నాం: బండి సంజయ్

హైదరాబాద్: ఉచిత విద్య, వైద్యం హామీకి కట్టుబడి ఉన్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఉదయం బండి సంజయ్ కుమార్ కామెంట్స్ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మతల్లి  దర్వించుకున్నారు....
GST compensation period should be extended for another three years

జిఎస్‌టి పరిహారం కాలపరిమితి మరో మూడేళ్లు పొడిగించాలి

కాంగ్రెస్ డిమాండ్ ఆర్థిక విధానాలను మార్చాల్సిన అవసరం ఉంది మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఉదయ్‌పూర్: రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మున్నెడూ లేనంతగా బలహీనపడిందని, దీనికి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్...
Rupee depriciation

రూపాయి స్వల్పంగా రికవరీ

జీవితకాల కనిష్టం తర్వాత 12 పైసలు పెరిగింది.. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 77.31   ముంబై : భారతీయ కరెన్సీ రూపాయి మంగళవారం స్వల్పంగా 12 పైసలు రికవరీ అయింది. రూపాయి సోమవారం జీవితకాల కనిష్టం...
Rahul is concerned about China's intrusion

ఇప్పుడు ఒక సిలిండర్ ధరకు అప్పట్లో రెండు వచ్చేవి: రాహుల్

ఇంధన ధరల పెంపుపై మండిపడ్డ కాంగ్రెస్ నేత న్యూఢిల్లీ : దేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
MLA Balka Suman slams Congress Party

జాతీయ పార్టీలు తెలంగాణపై దండయాత్ర చేస్తున్నాయి..

హైదరాబాద్: జాతీయ పార్టీలు తెలంగాణ మీద దండయాత్ర చేస్తున్నాయని ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాల్క సుమన్.. ''దాదాపు ఏడు దశాబ్దాలు కాంగ్రెస్, బీజేపీలు...
P Chidambaram Responded on CBI searches

మోడీని ఇరుకున పెట్టిన ఆర్థిక శాఖ ప్రకటన

కాంగ్రెస్ నేత చిదంబరం వ్యాఖ్య న్యూఢిల్లీ: జిఎస్‌టి పరిహారంగా రాష్ట్రాలకు రూ. 78,704 కోట్లు కేంద్రం బకాయిపడినట్లు కేద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించడం పట్ల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం విస్మయం వ్యక్తం...
Rahul Gandhi was questioned by ED officials

ప్రధాని వ్యాఖ్యలను తప్పుబట్టిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ పన్నులను తగ్గించనందుకు రాష్ట్రాలపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గురువారం తప్పుబట్టారు. మొత్తం ఇంధన పన్నులలో 68% కేంద్రం తీసుకుంటుందన్నారు. అధిక ఇంధన...
PM Modi to stay in Novotel

పెట్రోలుపై ఆ రాష్ట్రాలు పన్ను తగ్గించట్లేదు

ఇంధన ధరలపై తొలిసారి స్పందించిన మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో నాలుగోవేవ్ భయాలపై సూచనలు న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పాలిత...
Cement prices are likely to rise by 6 to 13 per cent

సిమెంట్ మంటలు

భారీగా 6 నుంచి 13 శాతం పెరగొచ్చు ఉక్రెయిన్ష్య్రా సంక్షోభమే కారణం ముంబై : దేశ వ్యాప్తంగా సిమెంట్ ధరలు 6 నుంచి 13 శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యాఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో దిగుమతి...
KTR launches bahadurpura flyover

బహదూర్‌పుర ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కెటిఆర్

హైదరాబాద్: పారిశుద్ధ్య కార్మికుల జీతాలను రూ.8 వేల నుంచి 17 వేలకు పెంచామని ఐటి మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. పాతబస్తీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కెటిఆర్ శ్రీకారం...
New pensions coming soon:Harish rao

త్వరలో కొత్త పింఛన్లు

అదనంగా మరి 10లక్షల మందికి.. సంక్షేమం పంచేవారు కావాలో.. పన్నులు పెంచేవారు కావాలో ప్రజలే తేల్చుకోవాలి వంద అబద్ధాలాడైనా అధికారంలోకి రావాలని బిజెపి చూస్తోంది దానికి ప్రజలు గుణపాఠం చెప్పాలి సంగారెడ్డి సభలో మంత్రి హరీశ్‌రావు మన...
Electra Electric Tipper Trials

ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ టిప్పర్ ట్రయల్స్ సక్సెస్

భారత్‌లో మొట్ట మొదటి హెవీ డ్యూటీ టిప్పర్ త్వరలో హైద్రాబాద్ యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభం మనతెలంగాణ/ హైదరాబాద్ : ఓలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ తన ఉత్పత్తులను ట్రక్ విభాగంలోకి విస్తరించే ప్రయత్నంలో భాగంగా 6...

Latest News