Home Search
రాత పరీక్షలు - search results
If you're not happy with the results, please do another search
ఆర్టి-పిసిఆర్, క్వారంటైన్ తప్పనిసరి
‘ఒమిక్రాన్’ కలకలంతో అప్రమత్తమైన మహారాష్ట్ర, గుజరాత్
ఢిల్లీ, కేరళలో ముందస్తు జాగ్రత్తలు
ముంబయి: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దేశాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి...
కొత్త వేరియెంట్పై అప్రమత్తం
ఇజ్రాయెల్, హాంకాంగ్,బోట్స్వానాలు సహా మరికొన్ని ఆఫ్రికన్ దేశాలకు వ్యాప్తి, అప్రమత్తమైన ప్రపంచ దేశాలు, దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ బి.1.1.529, స్పైక్ ప్రోటీన్లో 30కిపైగా మ్యుటేషన్లు, వ్యాప్తిరేట్ అధికంగా ఉన్నట్టు గుర్తింపు వ్యాక్సిన్లను తప్పించుకుంటున్నదని...
సర్కార్ దవాఖానాలో కలెక్టర్ భార్య ప్రసవం
భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ భార్య మాధవి
అభినందిస్తూ మంత్రి హరీశ్రావు ట్వీట్
మనతెలంగాణ/హైదరాబాద్ : భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఏరియా ప్రభుత్వ దవాఖానలో జిల్లా...
సర్కారు దవాఖానలో కలెక్టర్ సతీమణికి ప్రసవం
ట్విట్టర్ వేదికగా మంత్రి హరీశ్రావు అభినందనలు
హైదరాబాద్ : భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఏరియా ప్రభుత్వ దవాఖానలో జిల్లా కలెక్టర్ అనుదీప్ సతీమణి మాధవి పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం కోసం...
ర్యాపిడ్ టెస్టులకు జనం బారులు
జలుబు, దగ్గు, జ్వరంతో ఆరోగ్య కేంద్రాలకు
చలి తీవ్రతో సీజనల్ వ్యాధుల విజృంభణ
రోజుకు 30నుంచి 40 మందికి పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు తప్పదంటున్న జిల్లా వైద్యాధికారులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో...
8 నుంచి అమెరికా ప్రయాణాలకు వీలు
ఆంక్షల ఎత్తివేతతో తాజా మార్గదర్శకాలు
పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ తప్పనిసరి
టూర్కు ముందు టెస్టుతోనే అనుమతి
నిర్థారిత వ్యాక్సిన్ల వారికే గుర్తింపు
వాషింగ్టన్ /న్యూఢిల్లీ : ఈ నెల 8 నుంచి అమెరికా తమదేశంలో అన్ని...
రజనీకాంత్ ఆరోగ్యంగా ఉన్నారు
ఆయన మెదడుకు రక్తం తీసుకెళ్లే రక్త నాళంలో అడ్డంకులు
దాన్ని సరిచేశాం, త్వరలోనే డిశ్చార్జి అవుతారు
కావేరి హాస్పిటల్ వైద్యుల వెల్లడి
చెన్నై: తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ గురువారం రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన...
దినం లోని వేళల బట్టి కొవిడ్ వైరస్ పరీక్ష ఫలితాలు
అమెరికా వాండెర్బిల్ట్ వర్శిటీ పరిశోధకుల అధ్యయనం
వాషింగ్టన్ : కొవిడ్ వైరస్ పరీక్షల తీవ్రత దినం లోని వేళలు , మన శరీర జీవ గడియారం ఆధారంగా ఉంటుందని అమెరికా వాండెర్బిల్డ్ వర్శిటీ...
పసిపాపకు ఎంత కష్టమెచ్చింది
శ్వాస అందదు, శరీరంలో కదలికలు లేవు, అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతోన్న 14నెలల పాప, పాప బ్రతకాలంటే 16 కోట్ల ఖరీదు చేసే ఇంజక్షన్ అవసరం, ఆదుకోవడానికి దాతలు, ప్రభుత్వాలు ముందుకు రావాలని...
సీజనల్ వ్యాధులతో ర్యాపిడ్ టెస్టులకు జనం బారులు
జలుబు,దగ్గు, జ్వరంతో బస్తీ దవఖానలకు పరుగులు
ఇటీవల కురిసిన వానలకు విజృంభిస్తున్న వ్యాధులు
రోజుకు 60నుంచి 70 మందికి పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు తప్పదంటున్న జిల్లా వైద్యాధికారులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో...
అశిష్ మిశ్రాకు 14రోజుల రిమాండ్
లఖీంపూర్ ఘటన పరిణామం. పోలీసు కస్టడీపై నేడు విచారణ
లఖీంపూర్ ఖేరీ : ఉత్తరప్రదేశ్లో లఖీంపూర్ హింసాత్మక ఘటనలకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రాకు 14 రోజుల జుడిషియల్...
ఆశిష్ మిశ్రాకు జ్యుడీషియల్ కస్టడీ!
లక్నో: లఖీంపూర్ ఖేరి హింసాత్మక ఘటనలో నిందితుడుగా భావిస్తున్న కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు జడ్జీ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. శనివారం పోలీసులు...
వరల్డ్కప్ ముందు ఇంగ్లండ్కు షాక్..
లండన్: ట్వంటీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందే ఇంగ్లండ్కు గట్టి షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ ఆల్రౌండర్ శామ్ కరన్ టోర్నమెంట్కు దూరమయ్యాడు. ఐపిఎల్లో చెన్నైకి ప్రాతినిథ్యం వహిస్తున్న శామ్ కరన్ కొంత...
‘గులాబ్’ దెబ్బ
రాష్ట్రమంతటా వర్ష బీభత్సం
హైదరాబాద్లో ఎడతెరిపిలేని వాన
నేడు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు
ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలు, పిఇ సెట్ వాయిదా
14 జిల్లాలకు రెడ్అలర్ట్ జారీ రాష్ట్ర వ్యాప్తంగా దంచికొడుతున్న...
గ్రేటర్లో డెంగ్యూ కేసులు అధికం
రెండు నెల వ్యవధిలో 960 దాటిన రోగులు
కరోనా కంటే డేంజర్గా మారిన సీజనల్ వ్యాధులు
దోమల దండయాత్రతో జ్వరాలతో ఆసుపత్రుల బాట
రోగులతో రద్దీగా మారిన ప్రభుత్వ దవఖానలు
ప్రజలు దోమల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్న...
నవంబర్ నుంచి అమెరికాకు
కొవిడ్ ప్రయాణ నిషేధం ఎత్తివేసే అవకాశం
వాషింగ్టన్ : నవంబర్ నుంచి అన్ని రకాల ప్రయాణ ఆంక్షలను తొలిగించే వీలుందని అమెరికా అధికారికంగా సోమవారం తెలిపింది. ప్రపంచవ్యాప్త బెడద కోవిడ్తో పలు దేశాలు విదేశీయుల...
పారిశుద్ధ్య కార్మికురాలికి జిహెచ్ఎంసిలో అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్గా ఉద్యోగం
ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామక పత్రాన్ని అందించిన మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎమ్మెస్సీ ఫస్ట్ క్లాస్ చదివి జీహెచ్ఎంసిలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న రజనీ సోమవారం ఐటి శాఖ మంత్రి కెటిఆర్ను కలిసింది. ఎమ్మెస్సీ...
ఎపిలో పెరిగిన కరోనా కేసులు
ఈనెల 30వరకు రాత్రి కర్ఫ్యూ
అమరావతి: ఎపిలో కరోనా కేసులు పెరిగినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1337 కరోనా కేసులు నమోదయ్యాయి....
హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య
స్టేషన్ఘన్పూర్ దగ్గరి నష్కల్ రైల్వేస్టేషన్
సమీపంలో రైలు పట్టాలపై గురువారం
ఉదయం ఆత్మహత్య, బందోబస్తు నడుమ పోస్టుమార్టం, వరంగల్లో అంత్యక్రియలు పూర్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : సైదాబాద్ హత్యాచార ఘటన నిందితుడు రాజు స్టేషన్ఘన్పూర్ దగ్గరి నష్కల్ రైల్వే...
జెఇఇ మెయిన్లో తెలంగాణ ఘనత
కొమ్మ శరణ్య, జోస్యుల వెంకటాదిత్యకు మొదటి ర్యాంకు
రాష్ట్రంలో ఏడుగురికి వంద పర్సంటైల్, మొత్తం మీద 18 మందికి ఫస్ట్ ర్యాంకు
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది....