Home Search
లోక్సభ ఎన్నికలు - search results
If you're not happy with the results, please do another search
ఇంటింటికి ఇందిరమ్మ
ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ
కార్యక్రమాలను చేర్చడానికి
ప్రత్యేక కమిటీలు ఇందిరమ్మ
కమిటీ సభ్యులకు రూ.6వేల
గౌరవ వేతనం జూన్ మొదటి
వారంలో స్థానిక ఎన్నికలు
మిగిలిన నాలుగేళ్లు అభివృద్ధిపైనే
దృష్టి భువనగిరి, నల్లగొండ
పార్లమెంట్ నియోజకవర్గాల
సమీక్షలో సిఎం రేవంత్రెడ్డి
12 నుంచి ప్రజల్లోకి...
ప్రచారం ఉధృతం...
సిఎంకు ప్రత్యేక హక్కుల్లేవ్.. కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు
ముఖ్యమంత్రికో న్యాయం..సామాన్యుడికో న్యాయం ఉండదు
విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పాల్సిన అవసరం లేదు
నిందితుడి వీలును బట్టి విచారణ సాగదు
ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. పిటిషన్ను కొట్టివేసిన న్యాయస్థానం
కేజ్రీవాల్ అరెస్టు చట్టబద్ధమే సబబే..రిమాండ్ను...
మే 20న మార్కెట్లకు సెలవు
2024 మే 20న సెలవు రోజు కావడంతో స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఎలాంటి ట్రేడింగ్ ఉండదని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రకటించింది. మే 20న ముంబైలో లోక్సభ ఎన్నికలకు ఓటింగ్ జరగనుంది. ఈ రోజు...
సభలు.. ప్రచారాలు, ఓటింగ్ కష్టమే
ఎన్నికలు పైగా వడదడల ఎండాకాలం
వెదర్ బులెటిన్లను బట్టే బ్యాలెట్ ప్రక్రియ
కేంద్రానికి వాతావరణ శాఖ కీలక సూచన
న్యూఢిల్లీ : ఎన్నికల ప్రక్రియ ఏ విధమైనదైనప్పటికీ దేశంలో వాతావరణం, ఎండా వానాల సూచనలను...
బెంగాల్లో మమతకు మైనార్టీలే బలం
30 శాతం ఓటర్ల మొగ్గు టిఎంసివైపే?
బిజెపిపై అయిష్టత, లెఫ్ట్ కాంగ్రెస్పై అపనమ్మకం
మసీదుల నుంచే ఇమామ్ల పిలుపు కీలకం
కొల్కతా : పశ్చిమ బెంగాల్లో అధికార టిఎంసికి, మమతకు మైనార్టీలే పెట్టనికోటలు అవుతున్నారు....
కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ శ్రీగణేష్
హైదరాబాద్: భారత జాతీయ కాంగ్రెస్ జి లాస్య నందిత విషాద మరణంతో ఖాళీ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు నారాయణ్ శ్రీ గణేష్ను తన అభ్యర్థిగా శనివారం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ...
మరోసారి ఇవిఎంల వివాదం
ఇవిఎంల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన 1982 నుంచి వివాదాలు కొనసాగుతూనే వున్నాయి. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన నోటీసుపై మరోసారి...
నాకు సంబంధం లేదు: కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యా పింగ్ వ్యవహారాలతో నాకు ఎలాంటి సంబంధం లేదని, తప్పుడు ఆరోపణలు చే స్తే మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయి నా న్యాయపరంగా ఎదుర్కొంటామని బి ఆర్ఎస్ వర్కింగ్...
పదేళ్లలో వందేళ్ల విధ్వంసం: సిఎం రేవంత్రెడ్డి
పదేళ్లలో వందేళ్ల విధ్వంసం జరిగింది
రాష్ట్రం వందేళ్లు కోలుకోలేనంత ధ్వంసం అయ్యింది
పదేళ్ల తర్వాత మాజీ సిఎం కెసిఆర్ పొలం బాట పట్టడం సంతోషకరం
కవిత బెయిల్ కోసం కెసిఆర్ కుటుంబం ప్రధాని మోడీ కాళ్లు పట్టుకుంది
కెసిఆర్...
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 10 మంది మావోలు హతం
రాయపూర్: ఛత్తీస్గఢ్లో నక్సల్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో మంగళవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో 10 మంది నక్సలైట్లు మరణించారు. వీరిలో ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నారు. బస్తర్ లోక్సభ నియోజకవర్గం...
రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకుల నియామకం
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనుండడంతో రాష్ట్రాల్లో నిఘా పెంచడంతోపాటు పరిపాలన, భద్రత, అభ్యర్థుల వ్యయాన్ని పరిశీలించడానికి ప్రత్యేక ఎన్నికల పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం...
మోడీ మ్యాచ్ ఫిక్సింగ్
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ మ్యాచ్ పాల్పడుతున్నారని, మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా 400సీట్ల నినాదం సాధ్యం కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహు ల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘంలో బిజెపి...
మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడుతున్న ప్రధాని మోడీ: రాహుల్
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ మ్యాచ్ పాల్పడుతున్నారని, మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా 400సీట్ల నినాదం సాధ్యం కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంపైర్లను ఒత్తిడి చేసి, ఆటగాళ్లను కొనుగోలు...
జెఎన్యు గుణ‘పాఠం’
ప్రస్తుత ఎన్నికల్లో 400కు పైగా లోక్సభ సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ నిత్యం ప్రచారం చేస్తున్నా క్షేత్ర స్థాయి వాస్తవాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. నాలుగైదు సీట్లకు మించి...
జాతీయ కాంగ్రెస్ శంఖారావం
14 ఎంపి స్థానాల్లో గెలుద్దాం..
సోనియమ్మకు కానుకగా ఇద్దాం
సర్వేలు, అభిప్రాయాల తర్వాతే
అభ్యర్థుల ఎంపిక పదేళ్లలో
తెలంగాణకు మోడీ ఏంచేశారో
చెప్పాలి కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే
మనకు ప్రత్యేక నిధులొస్తాయి
సమన్వయ కమిటీలు వేసుకోండి.....
అసెంబ్లీ ఉప ఎన్నికలకు బిజెపి అభ్యర్థులు ఖరారు
హిమాచల్లో ఆరుగురు కాంగ్రెస్ రెబల్స్కు టికెట్లు
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు బిజెపి తన అభ్యర్థులను మంగళవారం ప్రకటిచంఇంది. అనర్హతకు గురై కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ను వీడి...
టిడిపి-బిజెపి-జెఎస్పీ కూటమికి విజయసాయిరెడ్డి సవాల్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని తమ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇవ్వాలని టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు.
త్రైపాక్షిక కూటమికి...
గుజరాత్లో పోటీ నుంచి తప్పుకున్న బిజెపి అభ్యర్థులు
అహ్మదాబాద్: గుజరాత్కు చెందిన ఇద్దరు బిజెపి లోక్సభ అభ్యర్తులు వ్యక్తిగత కారణాలతో తాము పోటీ చేయలేమని శనివారం ప్రకటించారు. వడోదర, సబర్కాంత నియోజకవర్గాలకు చెందిన బిజెపి అభ్యర్తులు తమ నిరాసక్తతను వెల్లడించారు. వడోదర...
వారు వీరవుతున్నారు
మనతెలంగాణ/హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఖరారు కావటంతో రానున్న రోజుల్లో వలసలు పెరిగే ఆవకాశాలు కనిపిస్తున్నాయి....
ఎన్నికల్లో అభ్యర్థుల లావాదేవీలపై నిరంతరం నిఘా పెట్టాలి
రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు
మన తెలంగాణ/హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో డబ్బు ప్రభావానికి అడ్డుకట్ట వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుల నుంచి రూ.లక్ష దాటిన...