Thursday, April 25, 2024
Home Search

వరదలు - search results

If you're not happy with the results, please do another search
CM KCR slams PM modi

వస్తోంది.. రైతు ఉప్పెన

మోడీ సర్కార్ కొట్టుకుపోవడం ఖాయం మిమ్మల్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు మీ విధానాలతో భారతమాత గుండె గాయపడింది 18 నెలల్లో బిజెపి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారు మోడీ ఫాసిస్టు ప్రధాని సంస్కరణ...
Telangana Minister slams Governor Tamilisai

రాజ్‌భవన్‌లో ఉంటూ రాజకీయాలా?

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె రాజ్యాంగ పరిధిని దాటి వ్యవహరిస్తున్నారంటూ ఘాటుగా విమర్శలు చేశారు. ప్రభుత్వ...
False propaganda regarding the Kaleswaram project

కాళేశ్వరం ‘ప్రాణేశ్వరం’

తెలంగాణకు ప్రతిపక్షాలే శనేశ్వరం గోదావరి వరదల్లో లక్ష కోట్ల ప్రాజెక్టు మునిగిందని దుష్ప్రచారం చేశాయి రెండు పంపులు మునిగితే ఇక నీళ్లు రావంటూ శాపనార్థాలు పెట్టాయి వరదలపై బురద రాజకీయం చేశాయి పంపుల మరమ్మతు...
Corruption projects in BJP states

బిజెపి రాష్ట్రాల్లో అవినీతి ప్రాజెక్టులు!

మధ్యప్రదేశ్‌లోని కరవ్‌ు నదిపై నిర్మించిన ప్రాజెక్టుకు గండిపడింది. ప్రాజెక్టుల నాసిరక నిర్మాణాలకు ఇది తాజా ఉదాహరణ. ఈ ప్రాజెక్టును ఇంత నాసిరకంగా నిర్మించడం వెనుక రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, ఇంజినీర్ల హస్తముందని చాలా...
Pak vendor

భారతదేశం నుండి కూరగాయల దిగుమతికి అనుమతిని కోరుతున్నలాహోర్ వ్యాపారులు

  ఇస్లామాబాద్: పాకిస్తాన్ అంతటా కొనసాగుతున్న వరదలు,  ఎడతెగని వానల మధ్య కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్న దృష్ట్యా, పొరుగున ఉన్న భారతదేశం నుండి వాఘా సరిహద్దు ద్వారా కూరగాయల దిగుమతికి అనుమతి ఇవ్వాలని లాహోర్...
Pak flood situation

పాకిస్థాన్ కు సాయం అందించేందుకు భారత్ సంసిద్ధత

  న్యూఢిల్లీ: పాకిస్థాన్ లో  వరద బీభత్సం ఘోరంగా ఉంది. 3 కోట్ల మందికి పైగా ఈ వరద ప్రభావానికి గురయ్యారు. 1000 మందికి పైగా మృత్యువాతపడ్డారు. పాకిస్థాన్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో...
Pakistan flood death toll exceeds 1,000

పాక్ వరద ప్రళయం… వెయ్యికి మించిన మృతుల సంఖ్య

ఐక్యరాజ్యసమితి, మిత్రదేశాలు సహాయానికి సంసిద్ధత ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు ముంచెత్తడంతో మృతుల సంఖ్య వెయ్యికి పైగా చేరుకుంది. వరద సంబంధిత సంఘటనల...
Pakistan floods

పాకిస్థాన్ లో అనేక ప్రాంతాలు వరదలతో అతలాకుతలం

  ఇస్లామాబాద్: పాకిస్థాన్ మునుపెన్నడూ లేనంతగా వరదలు ముంచెత్తుతుండడంతో జన జీవనం చిన్నాభిన్నం అయింది. సుమారు 3.3 కోట్ల మంది ప్రజలపై వర్షాలు, వరదల ప్రభావం పడినట్టు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా 1,456 మంది...
Farmers are worried before Amit Shah

మీటర్‌పై మాటెత్తని షా

విద్యుత్ చట్టంపై సమాధానం దాటవేత చట్టాన్ని కాదు.. ప్రభుత్వాన్ని మార్చాలని ఆదర్శ రైతులకు హోం మంత్రి సలహా బిత్తరపోయిన రైతులు పిఎం కిసాన్ యోజనను రూ.15వేలకు పెంచాలని వినతి బేగంపేటలో రైతులతో వ్యవసాయం, పంట...
Harish Rao slams Centre over Kaleshwaram Project

నచ్చితే నీతి.. నచ్చకపోతే అవినీతా?

పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరాన్ని మెచ్చుకొని ఇప్పుడు ఈ పుచ్చు మాటలెందుకు?  అవినీతి జరిగితే అనుమతులెలా ఇచ్చారు?  ప్రకృతి వైపరీత్యంలో పంప్‌హౌస్‌లు మునిగితే రాజకీయమా? కేంద్ర మంత్రులపై భగ్గుమన్న మంత్రి హరీశ్‌రావు మన తెలంగాణ/హైదరాబాద్: మీకు నచ్చితే నీతి.. అవినీతా?...
16 people died in sudden floods in China

చైనాలో ఆకస్మిక వరదలకు 16 మంది మృతి

బీజింగ్: చైనాలోని వాయువ్య ఖింఘై ప్రావిన్పులో బుధవారం రాత్రి సంభవించిన ఆకస్మిక వరదల్లో 16 మంది మరణించగా మరో 36 మంది గల్లంతయ్యారు. దతోంగ్ హు, టు స్వయంపాలిత కౌంటీలలో ఆకస్మిక వరదలు...
Magadha history in telugu

మైదానాలు

పంజాబ్ హర్యానా మైదానం పంజాబ్, హర్యానా సారవంత మైదానాలు భారత ఎడారికి ఈశాన్య దిశలో ఉన్నాయి. ఈ మైదానాలు ఈశాన్య దిశ నుండి నైరుతి దిశకు సుమారు 640 కిలోమీటర్లు వ్యాపించాయి. ఇవి పశ్చిమం నుండి తూర్పుకు...
Central government's refusal to help flood relief

ఉలుకూ పలుకూ లేదు

వరద సాయంపై నిమ్మకు నీరెత్తిన కేంద్రం వరదల నష్టం రూ.1400కోట్లు తక్షణ సాయంగా వెయ్యి కోట్లు ఇవ్వాలన్న తెలంగాణ కేంద్రం స్పందన కరవు ఇది ముమ్మాటికీ రాష్ట్రంపై కక్ష సాధింపే మన తెలంగాణ /...
New bridge sanctioned for Moosarambagh

మూసీనదిపై కొత్త బ్రిడ్జిలను నిర్మిస్తున్నాం

10 రోజుల్లో నిర్మాణ పనులను ప్రారంభిస్తాం 9 నెలల్లో పూర్తి చేస్తాం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్: మూసారాంబాగ్, చాదర్‌ఘాట్‌లలో మూసీనదిపై కొత్త బ్రిడ్జిలను నిర్మించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ...
53 Crore funds released for Moosarambagh bridge

మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జి కోసం రూ.53 కోట్ల నిధులు: తలసాని

హైదరాబాద్: మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జి కోసం రూ.53 కోట్లు నిధులు మంజూరు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మూసారాంబాగ్ బ్రిడ్జిని మంత్రులు తలసానిశ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పరిశీలించారు. ఈ...
2275 tmc water going waste from Godavari into Sea

సముద్రం పాలు

2275టి.ఎం.సి.లు వృధా సీజన్ మొదటి నెలలోనే గోదావరికి భారీవరద ప్రమాదకరంగా ప్రవహించిన ఉపనదులు పరివాహక ప్రాంతం, ఆయకట్టు మొత్తం జలమయమే మన తెలంగాణ/హైదరాబాద్: వానాకాలం సీజన్ ప్రారంభమైన మొదటి నెలన్నర రోజుల్లోనే గోదావరి నది ఉగ్రరూపం దాల్చడమే కాకుండా...
Crop loss in 11 lakh acres due to rains

11లక్షల ఎకరాల్లో పంట నష్టం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అతివృ ష్టి వానాకాల రైతుల ఆశలను మొలక దశలోనే చిదిమేసింది. భారీవర్షాలు వరదలు పంటపోలాల్లో లేతపైర్లనునీటమంచేత్తాయి. రోజుల తరబడి వరదనీరు పొలాల్లో నిల్వ ఉండడంతో పలు రకాల...
Revanth Reddy

మోడీ… గుజరాత్‌కు ఇచ్చారు… తెలంగాణ ఎందుకు ఇవ్వరు: రేవంత్

హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేయాలని టిపిసిసి ప్రెసిడెంట్ , ఎంపి రేవంత్ రెడ్డి సూచించారు.  భారీ వర్షాలు,  వరదలతో రాష్ట్రంలో 3 వేల కోట్ల...
Suspension of three TRS Rajya Sabha members

టిఆర్‌ఎస్ సభ్యులపై ‘వేటు’

ముగ్గురు టిఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు ధరాఘాతంపై చర్చకు పట్టుబట్టిన ఫలితం సమస్యలపై చర్చించాలని కోరితే సస్పెండ్ చేస్తారా? నిలదీసిన ఎంపి వద్దిరాజు రవిచంద్ర మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్ స భ్యుల నిరసనలు, ఆందోళనలతో...
Rain water in Vikarabad Collector office

కలెక్టర్ కార్యాలయంలోకి చేరిన నీరు… (వీడియో)

వికారాబాద్: గత రాత్రి భారీ వర్షాలు పడడంతో వికారాబాద్ లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలోకి వర్షపు నీరు వచ్చి చేరింది.  కలెక్టర్ కార్యాలయంలోని పలు గదుల్లోకి నీరు...

Latest News