Thursday, March 28, 2024
Home Search

స్టాలిన్ - search results

If you're not happy with the results, please do another search

తమిళ గవర్నర్ మరో అతిక్రమణ!

హద్దులు మీరడం అలవాటైపోయిన తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి మరొక సారి అదే పనికి పాల్పడ్డారు. గతంలో శాసన సభ వేదిక మీది నుంచి ప్రభుత్వం తరపున చదవవలసిన ప్రసంగ పాఠంలో సొంత...

రాజుకున్న బర్తరఫ్ వివాదం

చెన్నై : తమిళనాడులో కీలక మంత్రి సెంథిల్ బాలాజీని గవర్నర్ ఆర్‌ఎన్ రవి బర్తరప్ చేసిన ఉదంతం తీవ్రస్థాయి రాజకీయ దుమారానికి దారితీసింది. గవర్నర్ రవి , సిఎం స్టాలిన్ మధ్య పరస్పర...

తమిళ గవర్నర్ తీవ్ర చర్య

చెన్నై : తమిళనాడు రాష్ట్ర మంత్రి వి సెంథిల్ బాలాజీని రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి రాష్ట్ర మంత్రి మండలి నుంచి బర్తరఫ్ చేశారు. ఇటీవలి కాలంలో ఎప్పుడూలేని విధంగా అత్యంత అరుదు...
Congress will come to Power in Karnataka: Sharad Pawar

జులై 13-14 తేదీలలో బెంగళూరులో ప్రతిపక్షాల రెండవ ఐక్య సమావేశం

ముంబై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సమైక్యంగా పోటీ చేసి అధికారంలోకి రావాలన్న లక్షంతో ఏర్పాటు చేస్తున్న బిజెపియేతర ప్రతిపక్షాల రెండవ సమావేశం జులై 13--14 తేదీలలో బెంగళూరులో జరగనున్నది. గతంలో నిర్ణయించినట్లు సిమ్లాలో...

అందరికీ అర్చక వృత్తి

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పటి దేశ నేతలు ఎంతో బాధ్యతతో, అవగాహనతో ప్రతిష్టించిన రాజ్యాంగం అన్ని మతాల, కులాల మధ్య సమానత్వా న్ని, శాంతియుత సహజీవనాన్ని లక్ష్యంగా చేసుకొన్నది. అయితే దాని నిర్దేశాలకు...
MK Stalin's Party Slams PM On Uniform Civil Code

ముందు హిందువులకు అమలు చేయండి

చెన్నై: ఉమ్మడి పౌరస్మృతిపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్, ఆ పార్టీ భాగస్వామ్య పక్షమైన డిఎంకె ఆక్షేపించాయి. ఉమ్మడి పౌరస్మృతిని ముందుగా హిందువులకు వర్తింపజేయాలని స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె డిమాండ్ చేసింది....
Struggle for scientific education and equal society: K. Sambahshiv Rao

శాస్త్రీయ విద్యా విధానం కోసం, సమసమాజ స్థాపనకై విద్యార్థులు పోరాడాలి

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హైదరాబాద్ : విద్యార్థులు తమ తరగతి పుస్తకాలతో పాటు, సమాజాన్ని కూడా చదవి, అనేక రుగ్మతలపై పోరాడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విద్యార్థులకు పిలుపునిచ్చారు. సోమవారం...
Solve the issues in education field: SFI

విద్యా రంగంలో ఉన్న సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలి: ఎస్‌ఎఫ్‌ఐ

హైదరాబాద్: విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని భారత విద్యార్ధి ఫెడరేషన్(ఎస్‌ఎఫ్‌ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లా కలెక్టర్లను ముట్టడి చేపట్టి ఈసంఘం అధ్యక్షులు ఆర్.ఎల్. మూర్తి,...

ప్రతిపక్షాల పాట్నా సమావేశం ముగింపు..తదుపరి సమావేశం సిమ్లాలో

  పాట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నిటినీ సమైక్యం చేసేందుకు చేపట్టిన చర్యలలో భాగంగా శుక్రవారం ఉదయం పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఐక్యతా సమావేశంసాయంత్రానికి ముగిసింది....

‘మిషన్ 2024’ దిశగా మరో ముందడుగు

పాట్నా: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ను ఎదుర్కొనేందుకు వ్యూహ రచనను రూపొందించేందుకు ప్రతిపక్షాలు శుక్రవారం ఇక్కడ సమావేశం కానున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ...

నేటి నుంచి 500 మద్యం దుకాణాలు మూసివేత

చెన్నై : తమిళనాడులో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలు 5329 లో 500 రిటైల్ షాపులను గురువారం (జూన్ 22) నుంచి మూసివేస్తున్నారు. రాష్ట్ర ఎక్సైజ్ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీ...

ప్రతిపక్షాల సమావేశ ఏర్పాట్లలో నితీశ్ కుమార్ బిజీ బిజీ

పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో జూన్ 23న జరగనున్న 17 ప్రతిపక్ష పార్టీల మెగా సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లును బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సమావేశానికి వచ్చే విఐపిలు బసచేయనున్న రాష్ట్ర...

ఖుష్బూపై అనుచిత వ్యాఖ్యలు..

చెన్నై : తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి బీజేపీ నాయకురాలు ఖుష్బూపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డిఎంకెపార్టీ నేత శివాజీ కృష్ణమూర్తిపై ఆ పార్టీ అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి...

జాతీయ విద్యావిధానంతో పేదలకు విద్యను దూరం చేసే కుట్ర

మహబూబ్‌నగర్: జాతీయ విద్యావిధానం పేరుతో బడగు, బలహీన వర్గాల పిల్లలను చదువుకు దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని,ఈ విధానానికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రజాస్వామిక వాదులంతా పోరాడాలని...
Civil Remembrance Act

శ్రుతిమించిన దాడులు!

సిబిఐని పంజరంలోని చిలుకగా సుప్రీంకోర్టు వర్ణించింది. అప్పటికి అదొక్కటే పంజరంలోని చిలుక. ఇప్పుడు దాని స్థానాన్ని ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్) ఆక్రమించుకొన్నది. సిబిఐకి ఒకటొకటిగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తలుపులు మూసేస్తున్నాయి. అందుచేత...
Tamil Nadu Minister Arrested

మనీలాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి అరెస్టు

చెన్నై: మనీలాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి, డిఎంకె నేత సెంథిల్ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలోని ఆయన కార్యాలయంతోపాటు చెన్నై లోని నివాసంలో...

తమిళనాడు మంత్రికి 14 రోజుల జుడిషియల్ రిమాండ్

చెన్నై: మనీ లాండరింగ్ కేసులో బుధవారం తెల్లవారుజామున ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులు అరెస్టు చేసిన తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని జూన్ 28 వరకు జుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ...

ఇడి కస్టడీలో తమిళనాడు మంత్రి: ఆస్పత్రి వద్ద మంత్రి రోదన

చెన్నై: మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి, డిఎంకె నాయకుడు వి సెంథిల్ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించేందుకు బుధవారం తెల్లవారుజామున ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద...
OBC reservation in india

ఒబిసి కోటాయే ఎజెండా కావాలి

కర్ణాటక ఎన్నికల ఫలితాలు రిజర్వేషన్లపై ఆసక్తికరమైన చర్చకు తెరతీశాయి. కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి అక్కడ రాజకీయ ప్రాబల్య వర్గాలైన లింగాయత్, వొక్కలిగలకు బిజెపి ప్రభుత్వం పంపిణీ చేసింది. ఎన్నికలకు 3...

ఒకే వేదిక పైకి కాంగ్రెస్, ఎస్‌పి, టిఎంసి నేతలు

న్యూఢిల్లీ : చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రతిపక్ష నేతల భేటీ ఈ నెల 23 న పాట్నాలో జరుగుతుంది. చిరకాల ప్రత్యర్థులు ఈ వేదికపై ఒకచోట కలువనున్నారు. ఈ నెల 12న ముందుగా...

Latest News