Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
వరంగల్కు 100% స్మార్ట్ సిటీ నిధుల విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం జూన్ 2015లో స్మార్ట్ సిటీ మిషన్ను ప్రారంభించిందని, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు మే 2016లో స్మార్ట్ సిటీ జాబితాలో చోటు దక్కిందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్...
ఏప్రిల్లో ఇంటర్ పరీక్షలు…?
ఏప్రిల్లో ఇంటర్ పరీక్షలు...?
సిబిఎస్ఇ పరీక్షల కంటే ముందే నిర్వహణ
విద్యార్థులకు ఎక్కువ ఛాయిస్ ఉండేలా ప్రశ్నాపత్రం
70 శాతం సిలబస్కే పరీక్షలు..మిగతా 30 శాతానికి అసైన్మెంట్లు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ వార్షిక పరీక్షలు సిబిఎస్ఇ పరీక్షల కంటే...
గర్భిణీ ఉద్యోగినులకు ‘వర్క్ ఫ్రమ్ హోం’
గర్భిణీ ఉద్యోగినులు ఇంటి నుంచే విధుల నిర్వహించేందుకు అనుమతి
ఉత్తర్వులు జారీ చేసిన ఇంటర్ విద్యాశాఖ
మనతెలంగాణ/హైదరాబాద్: ఇంటర్ విద్యాశాఖలో గర్భిణీలైన మహిళా ఉద్యోగినులు కాలేజీకి వెళ్లకుండా ఇంటినుంచే విధులు నిర్వర్తించేందుకు అనుమతిస్తూ ఇంటర్...
రాజ్భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం
హైదరాబాద్: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజ్భవన్ పరిసరాల్లో గురువారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ పోలీస్...
అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
హైదరాబాద్ : దేశంలోని పలు రాష్ట్రాల్లో మళ్లీ బర్డ్ ఫ్లూ ఘటికలు మ్రోగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, కేరళ, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో చాలా పక్షలు చనిపోతున్నాయి. ఇందులో వలసపక్షులు కూడా ఉన్నాయి. వాటి...
సిఎస్ అధ్యక్షతన రాష్ట్ర బ్రాడ్ బ్యాండ్ కమిటీ రెండవ సమావేశం
హైదరాబాద్: సిఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్షతన తెలంగాణ బ్రాడ్ బ్యాండ్ కమిటీ రెండవ సమావేశం బుధవారం బిఆర్కెఆర్ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24,961 సెల్ టవర్లు ఉన్నాయి....
అందుకే భూమి అప్పగింతలో ఆలస్యం: ఎర్రబెల్లి
వరంగల్: ఎండోమెంట్ భూమి కావడం వల్ల అప్పగింతలో ఆలస్యమైందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీకి భూములను తెలంగాణ ప్రభుత్వం సేకరించింది. రైల్వే అధికారులకు...
వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం 150.05 ఎకరాల భూమి సేకరణ…
వరంగల్: కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీకి భూములను తెలంగాణ ప్రభుత్వం సేకరించింది. రైల్వే అధికారులకు భూముల పత్రాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందజేశారు. వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం 150.05 ఎకరాల భూముల సేకరించింది....
భారత్ లో కొత్తగా 18088 కరోనా కేసులు…
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా కొత్తగా 18088 కరోనా కేసులు నమోదుకాగా 264 మంది మృత్యువాతపడ్డారు. కరోనా కేసులు సంఖ్య1.03 కోట్లకు చేరుకోగా 1.5 లక్షల మంది మృత్యువాతపడ్డారు. మంగళవారం ఒక్క రోజే కరోనా...
త్వరలో 50వేల ఉద్యోగాల భర్తీ
అవసరమైన చర్యలను ఆర్థికశాఖ తీసుకుంటున్నది
గత ఆరున్నర ఏళ్లలో రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 15లక్షల ఉద్యోగాలు కల్పించాం
ఫలిస్తున్న టిఎస్ ఐపాస్ విధానం
కెసిఆర్ పాలనలో పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగింది: ఆర్థిక మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/హైదరాబాద్:...
ఆసుపత్రుల్లో గాలిలోనూ కరోనా
ఆసుపత్రుల్లో గాలిలోనూ కరోనా.. రెండు మీటర్ల వరకు వ్యాప్తి
రోగుల గదుల్లో ఎసి, ఫ్యాన్లు లేకపోతే వ్యాపించదు
హైదరాబాద్లో 3, చండీగఢ్లో 3 ఆసుపత్రుల్లో జరిపిన అధ్యయనంలో వెల్లడి : సిసిఎంబి డైరెక్టర్ రాకేశ్మిశ్రా
మన తెలంగాణ/హైదరాబాద్:...
నిరుపేద కాలేయ రోగిని ఆదుకున్న కెసిఆర్
నిరుపేద కాలేయ రోగిని ఆదుకున్న కెసిఆర్
గజ్వేల్కు చెందిన పశుల మహేష్కు రూ.10లక్షల చెక్కు అందజేసిన మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/హైదరాబాద్: ఆనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువకుడికి ఆర్ధిక సాయం చేసి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్...
కెటిఆర్కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావుకు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించనున్న ప్రపంచ టెక్నాలజీ గవర్నెన్స్ సదస్సు 2021లో పాల్గొనా ల్సిందిగా...
దొంగతుర్తిలో సిఆర్పిఎఫ్ జవాన్ అంత్యక్రియలు….
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
మృతుడి కుటుంబానికి ఫోన్ చేసి హామీ ఇచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్
మనతెలంగాణ/ధర్మారం : మధ్యప్రదేశ్లో సోమవారం తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సిఆర్పిఎఫ్ జవాన్ లైశెట్టి శ్రీనివాస్ మృతదేహానికి...
ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి
మనతెలంగాణ/చేగుంట. బురుదలో దిగబడిన ట్రాక్టర్ను బయటకు తీయబోయి అదే వాహనం కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట పోలీస్స్టేషన్ పరిదిలోని నాగ్సాన్పల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు, కుటుంబ...
కాబోయే వరుడు రోడ్డు ప్రమాదంలో మృతి
మనతెలంగాణ/కాసిపేట: కాబోయే వరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ గ్రామంలో జరిగింది. దీంతో పెండ్లి ఇంట్లో విషాదాచాయలు అలుముకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవాపూర్...
కరోనాపై ఇంకా జాగ్రత్తలు అవసరం..
కష్టకాలంలో సేవలు అందించినందుకు కరోనా వారియర్స్కు సన్మానం: సిఐ
మనతెలంగాణ/సిర్పూర్ యు: ప్రజలు ఇంకా కరోనా పట్ల జాగ్రత్తలు అనుసరించాల్సిన అవసరం ఎంతైన ఉందని జైనూర్ సిఐ హనోక్, సిర్పూర్యు తహసిల్దార్ భుజంగ్రావులు అన్నారు....
వ్యాక్సిన్పై అపోహలు వద్దు: శ్రీనివాస రావు
హైదరాబాద్: తెలంగాణలో 1200 కేంద్రాల్లో డ్రై రన్ ఏర్పాటు చేశామని, ప్రతీ సెంటర్లో 25 మంది వాలంటీర్లు ఉంటారని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. గురువారం, శుక్రవారం కరోనా వ్యాక్సిన్ డ్రై...
ప్రైవేట్ ఉద్యోగుల పోరాటం మరువలేనిది: హరీష్ రావు
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ప్రైవేట్ ఉద్యోగుల పోరాటం మరువలేనిదని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ భవన్లో ప్రైవేట్ ఉద్యోగుల సంఘం డైరీని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. డైరీ ఆవిష్కరణలు...
ప్రభుత్వ బడుల పిల్లలూ ఆవిష్కర్తలే
ప్రభుత్వ బడుల పిల్లలూ ఆవిష్కర్తలే
ఆవిష్కరణలు ఎవరి గుత్త సొత్తు కాదు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు గొప్ప ఆవిష్కరణలు తీసుకువచ్చారు
విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించాలి
మనదేశ జనాభాలో అధిక శాతంలో యువత ఉంది
వారి తెలివితేటలకు సరిగ్గా...