Home Search
చైనా - search results
If you're not happy with the results, please do another search
కేరళలో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు
న్యూఢిల్లీ: కేరళలో మొట్టమొదటి కరోనా వైరస్ కేసు అధికారికంగా నమోదైంది. చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో చదువుతున్న కేరళకు చెందిన విద్యార్థికి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణైంది.ఆ విద్యార్థికి వైద్య పరీక్షలు నిర్వహించగా...
రాష్ట్రంలో కరోనా లేదు
అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం
చైనా నుంచి వచ్చిన అనుమానితుల రక్త నమూనాలు సేకరించాం
పుణె ల్యాబ్కు పంపించాం
అనుమానితులకు ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నాం
గాంధీ, ఫీవర్, ఛాతీ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశాం
పౌరులు...
కరోనాపై పోరాడే వైరస్ను రూపొందించిన ఆస్ట్రేలియా సైంటిస్టులు
మెల్బోర్న్: ప్రాణాంతకమైన కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు తోడ్పడే ఒక కొత్తరకం వైరస్ను ఆస్ట్రేలియా సైంటిస్టులు ప్రయోగశాలలో రూపొందించారు. ఇదొక ఘనవిజయం అని వారన్నారు. చైనా వెలుపల ఇలాంటి ప్రయోగం ఇదే మొదటిసారి. కచ్చితంగా...
ప్రపంచమంతా కరోనా భయం
106కు చేరిన మృతులు
న్యూఢిల్లీ : చైనాలోని హేబీ ప్రాంతంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ఉండటంతో అక్కడి నుంచి భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పాకిస్థాన్, అమెరికా...
కరోనాపై భయాలొద్దు
వదంతులు నమ్మొద్దు, కేంద్ర బృందం పరిశీలిస్తోంది
నేడు ఉన్నతస్థాయి సమీక్ష జరుపుతాం - మంత్రి ఈటల
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ ఉన్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల...
కరోనాపై అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు…
హైదరాబాద్: చైనాలో కరోనా వైరస్ మరణమృదం మోగిస్తోంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, కరోనాపై అప్రమత్తమైయ్యాయి. దీంతో కేంద్రం నుంచి ప్రత్యేక వైద్య బృందం హైదరాబాద్ కు చేరుకుంది. అయితే, నగరంలోని ఫీవర్ ఆస్పత్రిలో నలుగురు...
106కు చేరిన కరోనా మృతుల సంఖ్య…
బీజింగ్: చైనాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రస్తుతం కరోనా మృతుల సంస్థ 106కు చేరింది. దాదాపు 4వేల మందికిపైగా కరోనా వ్యాదితో బాధపడుతున్నట్టు...
ఆ నలుగురికీ సోకలేదు
కరోనా అనుమానంతో పరీక్షించిన వారిలో ఆ లక్షణాలు కనిపించలేదు : హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.శంకర్
హైదరాబాద్ : కరోనా వైరస్ రాష్ట్రంలో ఎవరికి సోకలేదని డాక్టర్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ...
హైదరాబాద్ లో మూడు ‘కరోనా వైరస్’ అనుమానిత కేసులు..
హైదరాబాద్: చైనాను వణికిస్తున్న ప్రాణాంతకరమైన కరోనా వైరస్, మరికొన్ని దేశాలల్లోనూ శరవేగంగా వ్యాపిస్తుండడంతో హై అలర్ట్ ప్రకటించాయి. ఇండియాలోనూ పలువురు ఈ వైరస్ బారిన పడ్డారు. ఇప్పడు హైదరాబాద్ కు కూడా కరోనా...
రాజస్థాన్లో కరోనా వైరస్ కలకలం
జైపూర్ : రాజస్థాన్ లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. జైపూర్ లో ఓ విద్యార్థికి కరోనా లక్షణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కాగా, అధికారులు రక్తనమూనాలను సేకరించి పూణెకు పంపారు. కాగా...
80కి చేరిన కరోనా వైరస్ మృతుల సంఖ్య…
బీజింగ్: చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకు 80 మంది మృతి చెందారు. చైనాలో మొత్తం 2,744 మంది బాధితులు ఈ వైరస్ బారినపడి,...
వాంగ్ సంచలనం
మెల్బోర్న్: సాఫీగా సాగిపోతున్న ఆస్ట్రేలియా ఓపెన్లో శుక్రవారం సంచలన ఫలితాలు నమోదయ్యాయి. టైటిల్ ఫేవరెట్లుగా భావిస్తున్న సెరెనా విలియమ్స్ (అమెరికా), నవోమి ఒసాకా (జపాన్)లు మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. 8వ సీడ్...
కరోనా వైరస్ సోకి భారతీయురాలి పరిస్థితి విషమం.. వైద్యానికి రూ.కోటీ కావాలి..
బీజింగ్: ప్రాణాంతకమైన నోవల్ కరోనా వైరస్ చైనాని వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ సోకి 25 మంది చనిపోగా.. మరో 830 మంది ఈ వైరస్ కు గురైనట్టు ధ్రువీకరించారు. తాజాగా చైనాలోని...
సంతే పరిణయ వేదిక
కొన్ని పనులు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి చైనాలో పెళ్లిళ్ల సంతలా... ఆ సంతలో నిత్యావసర వస్తువులు కొనుక్కునే బదులు జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు. షాంఘై మ్యారేజ్ మార్కెట్ చైనాలో 2005 నుంచి కొనసాగుతుంది....
జకోవిచ్, ఒసాకా ముందంజ
మూడో రౌండ్లో సెరెనా, ఫెదరర్, బార్టీ గెలుపు, ఆస్ట్రేలియా ఓపెన్
మెల్బోర్న్: ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా), టాప్ సీడ్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా)...
ఇంటర్నెట్పై అసమగ్ర తీర్పు!
నెట్ సేవలను విస్తృతం చేయడంలో ప్రభుత్వ అసమర్థత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దానిని విరివిగా ఉపయోగించుకోవాలని చెప్పే ప్రభుత్వమే ఆ సామర్థ్యాన్ని మాత్రం పెంచడం లేదు. రెండు కారణాలవల్ల ప్రభుత్వం పదే పదే ఇంటర్నెట్...
బెంగళూరులో స్వైప్ చేస్తే న్యూయార్క్ లో రూ.4 లక్షలు మాయం
కర్నాటక: బెంగళూరులోని ఓ హోటల్లో కస్టమర్ కార్డు స్వైస్ చేస్తే.. అతడి ఎకౌంట్ నుంచి న్యూయార్క్ లో నాలుగు లక్షల రూపాయలు మాయమయ్యాయి. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కోరమంగళ్...
సామాజిక చైతన్యంలో అట్టడుగున భారత్
82 దేశాల జాబితాలో 76వ స్థానం
అగ్రస్థానంలో స్కాండినేవియా దేశాలు
దావోస్: ప్రతి మనిషీ అతని సామాజిక, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా జీవితంలో తన పూర్తి సామర్థాన్ని నెరవేర్చుకోవడానికి తగిన అవకాశాలు ఉండే సమాజాలను...
మధ్యంతర డివిడెండ్పై భేటీ
ప్రభుత్వ ఆదాయం తగ్గిన నేపథ్యంలో వచ్చే ఆర్బిఐ బోర్డు సమావేంలో చర్చ
న్యూఢిల్లీ: వచ్చే ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) సమావేశంలో మధ్యంతర డివిడెండ్ అంశంపై చర్చించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదాయం...
దావోస్లో కెటిఆర్
నేటి నుంచి 24 వరకు జరిగే 50వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొననున్న మంత్రి
సదస్సును ప్రారంభించనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
ప్రిన్స్ చార్లెస్, జర్మనీ చాన్స్లర్ ఎంజెలా...