Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
కెఆర్ఎంబి మార్గదర్శకాలు.. బచావత్కు విరుద్ధం
కెఆర్ఎంబి చైర్మన్కు ఇరిగేషన్ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్కుమార్ లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మార్గదర్శకాలు బచావత్ ట్రైబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కృష్ణానది నిర్వహణ...
పరీక్షలు రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్
మనతెలంగాణ/హైదరాబాద్ : మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని హైకోర్టులో గురువారం నాడు పిటిషన్ దాఖలైంది. ప్రమోట్ అయి న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించొద్దంటూ తల్లి దండ్రుల సంఘం ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం...
వ్యాక్సినేషన్లో నూతన చరిత్ర
ప్రధాని మోడీ గురువారం నాడు న్యూఢిల్లీ రాం మనోహర్ లోహియా ఆసుపత్రిని సందర్శించి అక్కడ వైద్య సిబ్బందిని ఆశీర్వదిస్తున్న దృశ్యం
100 కోట్ల డోసుల మైలురాయి దాటినందుకు డబ్లూహెచ్ఒ అభినందనలు
ప్రత్యేక...
టిఆర్ఎస్కు సాటిలేదు
సిఎం కెసిఆర్ శ్రమ, పార్టీ శ్రేణులు అంకితభావంతో చేసిన కృషి ఫలితం
జాతీయ పార్టీలు సైతం టిఆర్ఎస్ దరిదాపుల్లో
నిలబడలేవు పార్టీ పటిష్టంగా ఉన్నప్పుడే ఎవరికైనా
రాజకీయ భవిష్యత్తు ఈ విషయాన్ని...
‘ఇవాంటి’ విస్తరణ
మన తెలంగాణ/హైదరాబాద్: సైబర్ సెక్యూరిటీ విధానం కోసం ఇవాంటి వంటి సంస్థలతో కలిసి దేశానికే ఆదర్శవంతమైన పాలిసీని రూపొందిస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. సైబర్...
ఫస్టియర్ పరీక్షలకు 1768 కేంద్రాలు
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా 25 నుంచి 3 వరకు ఇంటర్ పరీక్షలు, 1,768 పరీక్షలు కేంద్రాలు.. ఐసోలేషన్ గదుల ఏర్పాటు, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికావొద్దు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్ పరీక్షల...
దళితబంధు నిలిపివేతపై పిల్
హుజూరాబాద్లో పథకం అమలు నిలిపివేయడంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసిన సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్మయ్య
మనతెలంగాణ/హైదరాబాద్: హుజూరాబాద్లో దళిత బంధు నిలిపివేతపై ఇసి ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయాలని, దళితబంధు యథావిధిగా కొనసాగేలా...
రాష్ట్రంలో కొత్తగా 183 కరోనా కేసులు
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 41,363 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 183 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. గురువారం నమోదైన కేసులతో మొత్తం...
100 కోట్ల వ్యాక్సినేషన్ మార్కు దాటడంపై గవర్నర్ తమిళ్ ఇసై హర్షం
హైదరాబాద్: దేశంలో కరోనా మహమ్మారి నివారణకు దేశవ్యాప్తంగా 100 కోట్ల వ్యాక్సినేషన్ మార్కును చేరినందుకు తెలంగాణ గవర్నర్ తమిళ్ ఇసై హర్షాన్ని వ్యక్తంచేశారు. ఈ ఘనతను సాధించండంలో మన డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది,...
ప్రజల కోసం రాజీనామా చేయలేదు… ఈటెలకు ఎందుకు ఓటెయ్యాలి: వినోద్ కుమార్
ప్రజల కోసం కాకుండా సొంత అజెండాతో రాజీనామా చేసిన ఈటలకు ఎందుకు ఓటేయాలి?
ఎందుకు రాజీనామా చేశారో ఇప్పటికి ఈటెల చెప్పనేలేదు
ఐదు నెలలు నుంచి ఒక్కరోజు కూడా ప్రజల సమస్యలు ప్రస్తావించని ఈటెల
అలాంటప్పుడు ప్రజలు...
సమంత పిటిషన్… విచారించనున్న కూకట్ పల్లి కోర్టు…
హైదరాబాద్: తన విడాకులపై అసత్య ప్రచారాలు చేసిన మూడు యూట్యూబ్ ఛానెల్స్ పై నటి సమంత పరువు నష్ట దావా పిటిషన్ వేసింది. డాక్టర్ వెంకట్ రావు తో పాటు మరో రెండు...
అమర పోలీసుల స్ఫూర్తితో మిగతా వారూ పని చేయాలి: కెసిఆర్
ఇవాళ పోలీసు అమరవీరుల దినోత్సవం
రాష్ట్రవ్యాప్తంగా స్మరించుకున్న పోలీస్ శాఖ
వారి త్యాగాన్ని ఎన్నటికీ మరువరాదన్న కెసిఆర్
హైదరాబాద్ : శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమరవీరులను ఎన్నటికీ మరువరాదని తెలంగాణ...
పోలీస్ అమరవీరుల సేవలు శ్లాఘనీయం: పువ్వాడ
హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘన నివాళులు అర్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం( 21- అక్టోబర్) సందర్భంగా వారి...
అమరుల సేవలు మరువం: ఎర్రబెల్లి
హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘన నివాళులు అర్పించారు. అమరుల త్యాగాలు నిత్యం...
ప్రారంభమైన ‘సీతామనోహర శ్రీరాఘవ’
విరాట్ రాజ్ హీరోగా రూపొందుతున్న ‘సీతామనోహర శ్రీరాఘవ‘ చిత్రం హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖులు,ఆత్మీయులు సమక్షంలో వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ...
గంజాయి అంతుచూద్దాం
సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలి
రాష్ట్రంలో దాని విత్తనం కూడా కనపడరాదు
గంజాయి నిరోధానికి డిజి స్థాయి
అధికారిని నియమించి ప్రత్యేక సెల్
ఏర్పాటు చేయాలి తెలంగాణ పోలీస్కు
బెస్ట్ పోలీస్ అనే పేరుంది...దాన్ని...
దేశ దేశాల పెట్టుబడుల గమ్యం తెలంగాణ
టిఎస్ఐపాస్ పట్ల ప్రశంసల వర్షం, ఇప్పటికే ఐటి లైఫ్సైన్సెస్, ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి 14రంగాల్లో రాష్ట్రం ముందంజ
యూరప్ దేశాల పెట్టుబడులకు తెలంగాణ
ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంది...
యాదాద్రికి భారీగా స్వర్ణ విరాళాలు
మెగా ఇంజనీరింగ్ 6 కిలోలు
ప్రణీత్ గ్రూప్ 2 కిలోలు కెఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఎండి
కామిడి నర్సింహారెడ్డి 2 కిలోలు జలవిహార్ ఎండి 1 కిలో
బంగారం విరాళంగా ఇస్తామని ప్రకటన
మనతెలంగాణ/హైదరాబాద్ :...
యాసంగిలో శనగ
వాతావరణ అనుకూలతతో శనగ పంట వైపు మొగ్గుతున్న రైతులు
రాష్ట్రంలో శనగ సాధారణ సాగు 2.48 లక్షల ఎకరాలు
201920లో విస్తీర్ణం 2.99లక్షల ఎ.
202021లో 3.55లక్షల ఎ. అక్టోబర్, నవంబర్లు పంటకు...
నేటి నుంచి గురుకులాలు ప్రారంభం
హైకోర్టు ఉత్తర్వుల మేరకు విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గురుకుల విద్యాసంస్థలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో వెంటనే ప్రారంభించేందుకు ఆయా సొసైటీల అధికారులు...