Home Search
ప్రధాని నరేంద్ర మోడీ - search results
If you're not happy with the results, please do another search
గుకేశ్ దొమ్మరాజు నయా చరిత్ర
ఫిడె క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత చెస్ ఆటగాడు గ్రాండ్ మాస్టర్ గుకేశ్ దొమ్మరాజు చరిత్ర సృష్టించాడు. ఈ ప్రతిష్టాత్మక టైటిల్ కైవసం చేసుకొన్న రెండో భారత గ్రాండ్ మాస్టర్గా రికార్డు నెలకొల్పాడు....
రాష్ట్రంలో బిజెపి క్లీన్ స్వీప్
మన తెలంగాణ/ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రధాని నరేంద్ర మోడీకి హవాతో తెలంగాణలో ని అన్ని లోక్సభ స్థానాల్లో తమ పార్టీ క్లీన్స్వీ ప్ చేస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గో యల్...
వెంకయ్యనాయుడుకు పద్మవిభూషణ్
దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతిభవన్ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం కనులపండువగా పద్మ పురస్కారాల ప్రదాన కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేతుల మీదుగా వివిధ రంగాలకు , సామాజిక సేవా కార్యక్రమాల్లో...
ఎంఎస్ఎంఇలను ప్రభుత్వం నాశనం చేసింది
అలీగఢ్ మినహాయింపు ఏమీ కాదు
ప్రధాని మోడీపై కాంగ్రెస్ ఆరోపణలు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఇలను ప్రభుత్వం‘నాశనం చేసింది’ అని కాంగ్రెస్...
రైతు రుణం తీర్చుకుంటా
మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి : బిజెపి, బిఆర్ఎస్కు ఓట్లడిగే అర్హత లేదని పి సిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ భువనగిరి ఎంపి అభ్య ర్థి చామల...
ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే సిఎఎ రద్దు: చిదంబరం
తిరువనంతపురం: ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత పార్లమెంట్ తొలి సెషన్లోనే వివాదాస్పద సిఎఎను రద్దు చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఆదివారం చెప్పారు. చిదంబరం తిరువనంతపురంలో...
ఇన్సూలిన్లతో తీహార్ జైలుకు ఆప్ కార్యకర్తలు!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కార్యకర్తలు ఆదివారం ఇన్సూలిన్ లతో తీహార్ జైలు వద్దకు వెళ్లారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవల్స్ 300 మార్క్ ను దాటిందని వారంటున్నారు. ‘‘మేము ఆప్...
ఓట్ల వేటలో విలువలు పతనం
కర్నాటకలో ఆరు గ్యారంటీలు ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ‘మోడీ గ్యారంటీ’ అంటూ బిజెపి ప్రచారం చేపట్టింది. ఈ ఎన్నికలలో 400 సీట్లతో తిరుగులేని విజయం సాధించాలని బిజెపి పట్టుదలతో కృషి...
తొలి దశలో మాదే గెలుపు
ఉత్తర్ ప్రదేశ్లో శుక్రవారం జరిగిన తొలి దశ లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్-సమాజ్వాది(ఎస్పి) కూటమి తుడిచి పెట్టుకు పోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ను యువరాజులుగా...
ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా
‘అత్యంత తీవ్రమైన టెస్లా ఆబ్లిగేషన్ల’ కారణంగా భారత్లో తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు అమెరికన్ టెక్ కోటీశ్వరుడు ఎలాన్ మస్క్ శనివారం వెల్లడించారు. విద్యుత్ కార్ తయారీ సంస్థ టెస్లా సిఇఒ మస్క్...
తొలి దశలో మాదే గెలుపు: అమిత్ షా
మథుర: ఉత్తర్ ప్రదేశ్లో శుక్రవారం జరిగిన తొలి దశ లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్-సమాజ్వాది(ఎస్పి) కూటమి తుడిచిపెట్టుకుపోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ను యువరాజులుగా ఆయన...
టెస్లా ప్రకంపనలు
అమెరికన్ బిలియనీర్ ఎలెన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా విద్యుత్ వాహనాలు త్వరలో భారతదేశ మార్కెట్లో ప్రవేశించబోతున్నాయనే వార్తలు దేశీయ ఆటోమొబైల్ రంగంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎప్పటి నుంచో భారతదేశ మార్కెట్పై కన్నేసి...
అతి త్వరలో మావోయిస్టుల అంతం: అమిత్ షా
అహ్మదాబాద్ : నరేంద్ర మోడీ ప్రభుత్వం అతి త్వరలోనే దేశంలో నుంచి మావోయిస్టులను తుదముట్టిస్తుందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా బుధవారం విస్పష్టంగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదానికి, మావోయిస్టులకు...
బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ఫక్కా మతపరమైన ఎజెండా: కేరళ సిఎం
త్రిస్సూర్ (కేరళ) :కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీ ఇటీవల విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో ఫక్కా మతపరమైన ఎజెండా అని, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం ధ్వజమెత్తారు. కాషాయం పార్టీ పదేళ్ల పురోగతి...
బీజేపీలోకి మాజీ బీజేడీ ఎంపి
న్యూఢిల్లీ: మాజీ బీజేడీ (బిజూ జనతాదళ్) ఎంపి ప్రభాస్ కుమార్ సింగ్ సోమవారం బీజేపీలో చేరారు. లోక్సభ ఎన్నికలు కొద్దిరోజులుండగా పార్టీ ఫిరాయించడం విశేషం. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వాన్ని ఆయన ప్రశంసిస్తూ, ఒడిశా...
14 వాగ్థానాలతో బిజెపి మేనిఫెస్టో విడుదల
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల కోసం అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ (బిజెపి) ఆదివారం తమ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి నేపథ్యంలో తమ మేనిఫెస్టోను వెలువరిస్తున్నట్లు...
మరో 5 ఏళ్లు ఉచిత రేషన్
ఇంటింటికి గ్యాస్ పైప్
కనెక్షన్ పిఎం సూర్యఘర్
ద్వారా ఉచిత విద్యుత్
ముద్ర యోజన రుణపరిమితి
రూ.20లక్షలకు పెంపు
దేశం నలుదిక్కులకు
బుల్లెట్ రైలు ఆయుష్మాన్
పరిధిలోకి ట్రాన్స్జెండర్లు
మోడీకీ గ్యారంటీ పేరిట
బిజెపి...
చేప, ఏనుగు, గుర్రం దేనినైనా తినండి.. ఎందుకు ఈ షో?
తేజస్వి యాదవ్పై రాజ్నాథ్ ఆగ్రహం
పాట్నా : జైలులో ఉండి, బెయిల్పై విడుదల అయినవారు ప్రధాని నరేంద్ర మోడీని జైలుకు పంపడం గురించి మాట్లాడుతున్నారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం విమర్శించారు....
కచ్చతీవుపై ఇప్పుడెందుకు లొల్లి!
ప్రస్తుతం భారత్లో ఎన్నికలు జరుగుతున్న వేళ కచ్చతీవు దీవుల గురించి వస్తున్న వాదనలను తాము ఊహించలేదని డగ్లస్ దేవా నంద వెల్లడించారు. 1974 లో జరిగిన భారత్ -శ్రీలంక ఒప్పందం ప్రకారం...
సార్వత్రిక సమరానికి కౌంట్డౌన్!
ఆరు రోజుల్లో వెలువడనున్న ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18 నుంచి
నామినేషన్ల స్వీకరణ..మే 13న పోలింగ్ పోలింగ్కు ఒక నెల మాత్రమే
సమయం ఉండటంతో ప్రచారంలో వేగం పెంచిన ప్రధాన పార్టీల...