Friday, March 29, 2024
Home Search

ప్రపంచం - search results

If you're not happy with the results, please do another search
Kitex Company MoU with Telangana govt

కైటెక్స్‌తో ఎంఒయు

వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో రూ.2400 కోట్ల పెట్టుబడితో అపెరల్ కంపెనీలు పెట్టనున్న కైటెక్స్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కిడ్స్ అపెరల్ మాన్యుఫాక్చరింగ్ గ్రూప్ 22వేల మందికి ప్రత్యక్షంగా, 18వేల మందికి పరోక్షంగా ఉపాధి...
Subbareddy couple presenting silk garments to Kanipakam Vinayak

కాణిపాకం వినాయకుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సుబ్బారెడ్డి దంపతులు

అమరావతి: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు టిటిడి తరపున శనివారం పట్టువస్త్రాలు సమర్పించారు. కాణిపాకం అతిథి గృహం వద్దకు చేరుకున్న సుబ్బారెడ్డి...
Covid Third wave in festive season in india

పండుగల సీజన్‌లో థర్డ్‌వేవ్ పొంచి ఉంది..!

జర జాగ్రత్త , నిబంధనలు పాటించండి..!! నిపుణుల హెచ్చరిక న్యూఢిల్లీ: పండుగల సీజన్‌లో కొవిడ్19 నిబంధనలు పాటించకపోతే థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉన్నదని నిపుణులు హెచ్చరించారు. కొత్త వేరియంట్ పుట్టుకువస్తే అది సూపర్‌స్ప్రెడర్‌గా మారి వేగంగా...
Telangana accounts for 5 percent of country's GDP

10లక్షల ఉద్యోగాలు

మూడేళ్లలో రూ.30లక్షల కోట్ల ఎగుమతులు దేశ జనాభాలో 5శాతం వాటా తెలంగాణదే ప్రపంచంలోని 5 పెద్ద కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయి, ఐటి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీయే కాదు, ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కూడా, ప్రత్యేక రాష్ట్రం...

బొగ్గు కొరతపై ప్రభుత్వాన్ని హెచ్చరించిన కోల్ ఇండియా

చెన్నై: ప్రస్తుతం దేశంలో ఉన్న బొగ్గు నిల్వలు వానా కాలం అంతానికల్లా అంతరించిపోతాయాని, కనుక బొగ్గును కొనుగోలుచేయాల్సి ఉంటుందని కోల్ ఇండియా ప్రభుత్వానికి తెలపింది. ఈ మేరకు విద్యుత్ మంత్రిత్వశాఖ సలహాదారుకు తెలిపింది....
Telangana govt to regulate paddy farming

అన్నం పెట్టే రైతు నోట్లో సున్నం

దొడ్డు బియ్యంపై కేంద్రం దొడ్డ మనసు ప్రదర్శించాలి రాష్ట్రంలో కోటీ 12 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు వానా కాలం పంట వస్తే నిల్వ చేసే జాగే లేదు, ఎగుమతులు చేయాలంటే...
Chennai Doctors get American Academy of Ophthalmology Award

చెన్నై డాక్టర్లకు అమెరికన్ ఆఫ్తాల్మాలజీ అకాడమీ అవార్డు

చెన్నై: చెన్నైలోని డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులకు అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆఫ్తాల్మాలజికి చెందిన సెక్రటేరియట్ అవార్డు-2021 లభించింది. డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి గ్రూపునకు చెందిన చీఫ్...
T-Hub is ready for the start of the second phase

ప్రారంభానికి సిద్ధంగా టిహబ్- 2

దేశంలో అతిపెద్ద భవనం, ప్రపంచంలోనే రెండో పెద్ద ఇంక్యుబేటర్‌గా నిలువనుంది : మంత్రి కెటిఆర్ ట్వీట్ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ మణిహారమైన టి-హబ్ రెండో దశ ప్రారంభానికి సిద్ధం...
Telangana launches ‘Medicine from Sky’ project

‘ఔ’రా.. ఔషధ రవాణా

దేశంలో తొలిసారిగా డ్రోన్ల ద్వారా మెడిసిన్ విజయవంతం డ్రోన్ సేవల వినియోగంలో లీడర్‌గా భారత్ మూడు నెలల్లో దేశవ్యాప్తంగా విస్తరణ వైద్యరంగంలో విప్లవాత్మక మార్పు, వికారాబాద్ ప్రజల అదృష్టంగా భావించాలి ‘మెడిసన్ ఫ్రం స్కై’ సేవలు ప్రారంభిస్తూ...
Today marks 20 years since the 9/11 carnage

ఈ ఘోరానికి రెండు దశాబ్దాలు

  న్యూఢిల్లీ : 2001 సెప్టెంబర్ 11న ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నేటితో 9/11 మరణహోమానికి 20 ఏళ్లు. అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్‌ఖైదా...
India's economy recovered more strongly Says modi

కరోనా ప్రభావంకన్నా బలంగా కోలుకున్న ఆర్థిక వ్యవస్థ

ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడి అహ్మదాబాద్: కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రభావంకన్నా వేగంగా దేశ ఆర్థిక వ్యవస్థ మరితం బలంగా పుంజుకుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు....
Taliban victory may embolden other groups across world: UN chief

తాలిబన్లతో ఉగ్ర బలోపేతమే: ఐరాస

  న్యూయార్క్ : అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అధికార స్థాపనతో ప్రపంచస్థాయిలో ఉగ్రవాదం బలోపేతమవుతుందని ఐక్యరాజ్య సమితి అధినేత ఆంటోనియో గుట్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో పలు చోట్ల నిద్రాణంగా ఉంటూ వచ్చిన ఉగ్రశక్తులు...
Global COVID-19 Summit Live Updates

మానవతా బంధంతోనే ఉగ్రవాదం ఆటకట్టు

భారతీయ విలువలతో సవ్య పరిష్కారం 9/11 ఘటన హేయమైన అమానుషం సర్దార్‌ధామ్ భవన్ సభలో ప్రధాని మోడీ అహ్మదాబాద్ : 20 ఏళ్ల నాటి 9/11 ఘటన మానవతపై జరిగిన పెనుదాడి అని, ప్రామాణిక...
MP Shashi Tharoor visits Hyderabad T-HubMP Shashi Tharoor visits Hyderabad T-Hub

వినూత్న ఇంక్యుబేటర్ల సృష్టికర్తలు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టం ప్రతిరూపాలైన టి..హబ్, తెలంగాణ డేటా సెంటర్, టి..వర్క్ వంటి వినూత్న ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు ప్రశంసల జల్లు...
Tourism effect on the Environment

పర్యావరణం మీద పర్యాటక కత్తి!

  కొందరిలో భ్రమణ కాంక్ష అధికంగా ఉంటుంది. రకరకాల ప్రదేశాలు చూడాలనీ, కొత్త మనుషులని కలవాలనీ, సరికొత్త అనుభూతులను పోగుచేసుకోవాలనీ ఒక చోట ఉండలేక ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. లాక్‌డౌన్ సవరణల తర్వాత ఇన్నాళ్ళూ...
Telugu Sahitya Summit on Sept 25 in Canada

సెప్టెంబర్ 25, 26 తేదీల్లో టొరంటోలో ‘తెలుగు సాహితీ సదస్సు’

టొరంటో: సెప్టెంబర్ 25, 26(శనివారం, ఆదివారం) తేదీల్లో కెనడాలోని టొరంటోలో ‘మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు, 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు’ ప్రత్యేక తెలుగు భాషా, సాహిత్య సమావేశాలు ఆన్‌లైన్‌లో...
Biopharma Hub to come up at Hyderabad

బయో ఫార్మా హబ్

హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీకి అదనంగా 15 నెలల్లో నిర్మాణం లక్ష చ.అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు దీనితో హైదరాబాద్ కేంద్రంగా మరిన్ని ఫార్మా ఉత్పత్తులు టిఎస్‌ఐఐటి, తెలంగాణ లైఫ్ సెన్సెస్ భాగస్వామ్యంతో నిర్మాణం బయో ఫార్మాస్యూటికల్స్...
BJP MLA blames Taliban for fuel prices hike

తాలిబన్లతోనే గ్యాస్ మంట

కర్నాటక బిజెపి ఎమ్మెల్యే స్పందన బెంగళూరు: దేశంలో వంటగ్యాసు, డీజిల్, పెట్రోలు ధరలు పెరగడానికి కారణం తాలిబన్లు , అఫ్ఘనిస్థాన్ సంక్షోభం అని కర్నాటక బిజెపి ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ తెలిపారు. ధరలు...
We have right to raise our voice for Kashmir Muslims:Taliban

కశ్మీరీ ముస్లింలపైనా మాట్లాడుతాం

తమ హక్కు అన్న తాలిబన్లు ఇస్లామాబాద్ : కశ్మీర్‌తో పాటు ప్రపంచంలో ఏ మూల ఉన్న ముస్లింల పక్షాన అయినా తాము గళమెత్తుతామని తాలిబన్లు ప్రకటించారు. ఇది తమ హక్కు అని, దీనిని ఎవరూ...

కశ్మీర్‌నూ విడిపించుకుంటాం

అల్‌ఖైదా ప్రకటన ప్రకటన వెనుక పాక్ హస్తముందని కేంద్రం అనుమానం న్యూఢిల్లీ: ఆఫ్ఘన్‌నుంచి మంగళవారం రాత్రి అమెరికా చిట్టచివరి సైనికుడు వెళ్లిపోయిన వెంటనే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖౌదా తాలిబన్లకు కంగ్రాట్స్ చెప్పింది. ఇలాగే...

Latest News