Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
“మట్టి చిగురు” పుస్తకావిష్కరణలో సిఎం కెసిఆర్
హైదరాబాద్: మనిషి మనుగడకు మొక్కలు తప్పనిసరి అని, మానవ జీవితంలో అతిగొప్ప పని మొక్కలు నాటడమేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. మొక్కలు పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలి అన్న ఆచరణ స్ఫూర్తితో...
నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను పరిశీలించిన ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను మంత్రి ప్రశాంత్ రెడ్డి శుక్రవారం పరిశీలించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆలోచనలకు అనుగుణంగా పనుల్లో ఇంకా వేగం పెంచాలని, నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం పూర్తి...
బసవతారకం ఆస్పత్రిలో మరో మణిపూస
హైదరాబాద్: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కిరీటంలో మరొక మణిపూస వచ్చి చేరిందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉందని నటుడు, ఎంఎల్ఎ బాలకృష్ణ తెలిపారు. మన రేడియాలజీ డిపార్ట్మెంట్ లో ఇప్పటికే...
పాతబస్తీలో తమ్ముడి భార్యపై అత్యాచారం…
హైదరాబాద్: పాతబస్తీలో మరో అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. తమ్ముడి భార్యపై కిరాతకుడు అత్యాచారం చేశాడు. మూడు నెలల నుంచి తమ్ముడి భార్యపై ఇర్ఫాన్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులకు చెబితే చంపేస్తానని బెదిరించాడు....
విలీన దినోత్సవంపై రాద్ధాంతం చెయ్యొద్దు: బోడకుంటి
హైదరాబాద్: సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినోత్సవంపై ప్రతిపక్షాలు రాద్దాంతం ఎందుకు అని టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంఎల్ సి బోడకుంటి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా...
తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలి: కిషన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ప్రజలందరికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా బిజెపి నగర, రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జాతీయ...
సందేశాన్నిచ్చే చిత్రం
సంగీత దర్శకుడు, యాడ్ ఫిల్మ్ మేకర్ శశి ప్రీతమ్ దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ’లైఫ్ ఆఫ్ 3’. ఆయన కుమార్తె ఐశ్వర్య కృష్ణప్రియ నిర్మించారు. స్నేహాల్ కామత్, సంతోష్ అనంతరామన్, చిన్నికృష్ణ ప్రధాన...
కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్
తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘మరో ప్రస్థానం’. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ముస్కాన్ సేథీ...
శశిథరూర్ను గాడిద అన్న పిసిసి ‘చీప్’
ఐటి స్టాండింగ్ కమిటీ చైర్మన్గా థరూర్ తెలంగాణను మెచ్చుకున్నారు,
ప్రశంసలు కురిపించారు, రేవంత్ ఆయనను గాడిద అన్నారు, అతడో థర్డ్ రేట్ క్రిమినల్, ఇలాంటి నీచత్వాన్ని ఎండగట్టాల్సిందే
ఒక పార్టీకి మూర్ఖులు సారథ్యం వహిస్తే...
హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య
స్టేషన్ఘన్పూర్ దగ్గరి నష్కల్ రైల్వేస్టేషన్
సమీపంలో రైలు పట్టాలపై గురువారం
ఉదయం ఆత్మహత్య, బందోబస్తు నడుమ పోస్టుమార్టం, వరంగల్లో అంత్యక్రియలు పూర్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : సైదాబాద్ హత్యాచార ఘటన నిందితుడు రాజు స్టేషన్ఘన్పూర్ దగ్గరి నష్కల్ రైల్వే...
మద్యం షాపుల్లో 30% కోటా
మొదటిసారిగా వచ్చే సంవత్సరం నుంచి అమలు
గౌడ్లకు 15%, ఎస్సిలకు 10%, ఎస్టిలకు 5%
ప్రగతిభవన్లో ఆరు గంటల పాటు సాగిన మంత్రివర్గ భేటీలో నిర్ణయం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ఆమోదం,...
10లక్షల ఉద్యోగాలు
మూడేళ్లలో రూ.30లక్షల కోట్ల ఎగుమతులు
దేశ జనాభాలో 5శాతం వాటా తెలంగాణదే
ప్రపంచంలోని 5 పెద్ద కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయి, ఐటి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీయే కాదు, ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కూడా, ప్రత్యేక రాష్ట్రం...
గేమింగ్ హౌస్పై పోలీసుల దాడి
పేకాడుతున్న 13మంది అరెస్టు
హైదరాబాద్: గేమింగ్ హౌస్పై దాడి చేసి పేకాడుతున్న 13మందిని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నగదు రూ. 8,600,...
అగని ప్రైవేటు బడుల పాత బకాయిల వేట…
గత ఏడాదితో పాటు ఈసంవత్సరం ఫీజుల చెల్లించాలని వేధింపులు
లేదంటే విద్యార్థులను పై తరగతులకు అనుమతిలేదు
ఫీజుల భారంతో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు
యాజమాన్యాల బెదిరింపులో చదువులకు చిన్నారులు దూరం
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో విద్యాసంస్దలు ప్రారంభమై పక్షం...
దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో స్వచ్ఛత పక్షోత్సవాలు
సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన జిఎం గజానన్ మాల్య
మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ‘స్వచ్ఛ రైల్ స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో భాగంగా ‘స్వచ్ఛత పక్షోత్సవాల’ ప్రచార కార్యక్రమాన్ని సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్...
బడుగు, బలహీన వర్గాల ఆత్మబంధువు ముఖ్యమంత్రి కెసిఆర్
ఒయు జెఎసి వ్యవస్థాపక అధ్యక్షుడు డి.రాజారాం యాదవ్
మనతెలంగాణ/హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం దేశరాజిపల్లి గ్రామంలోని యాదవ సంఘం సభ్యులు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఓయూ జేఎసి...
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజారవాణా !
హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఉమ్టా ప్రతిపాదనలు
మనతెలంగాణ/హైదరాబాద్: అత్యాధునిక ప్రజా రవాణా సాధనంగా మెట్రో రైలును అందుబాటులో ఉండగా, అదే తరహాలో భవిష్యత్లో మరింత అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థలైన ట్రామ్ వే, రోప్వేలను ఏర్పాటు...
కెసిఆర్ ను కలిసిన చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులు
హైదరాబాద్: తెలంగాణ వీరనారి, సాయుధ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి, వర్దంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందుకు సిఎం కెసిఆర్ కు ఐలమ్మ కుటుంబ సభ్యులు...
గణేష్ శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశాం: సిఎండి రఘుమారెడ్డి
మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్లో 19న నిర్వహించే గణేష్ విగ్రహల శోభాయత్ర, నిమజ్జన కార్యక్రమాలు సజావుగా సాగేందుకు విద్యుత్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని, దక్షణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అన్ని...
‘నా భర్త నాకు కావాలి.. లేకుంటే నేనూ చచ్చిపోతా’: నిందితుడు రాజు భార్య
హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి చైత్రను దారుణంగా హత్య చేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం జనగాం జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ సమీపంలో రైలు పట్టాలపై రాజు...