Home Search
ఎసిబి - search results
If you're not happy with the results, please do another search
బిజెపికి ఏజెంట్గా సిబిఐ
హైదరాబాద్ : సిబిఐ, ఈడీ, ఐటి తదితర కేంద్ర సంస్థలన్నీ బిజెపికి ఏజెంట్గా పని చేస్తున్నాయని, వీరంతా రాజ్యాంగ పరిధిలో కాకుండా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఏది చెబితే...
హత్య కేసును ఛేధించిన పోలీసులు
వేల్పూరు మండలంలోని అంక్సాపూర్ గ్రామానికి చెందిన రంజిత్ కుమార్ ఇంట్లో గొడవ పడి వెళ్లిపోయి కనబడడం లేదని భార్య జమున ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన వేల్పూరు పోలీసులు ఎట్టకేలకు నిందితులను...
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య..
ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలంలో చోటుచేసుకుంది. హత్య చేసిన అనంతరం.. ఇంట్లో గొడవ పడి తన భర్త ఎక్కడికో...
ఎంఎల్ఎలకు ఎర కేసులో ఎ4 సంతోష్
రెండో నోటీస్ జారీ ఎ7గా శ్రీనివాస్
ఎసిబి కోర్టుకు మెమో దాఖలు చేసిన సిట్
26 లేదా 28న హాజరు కావాలని ఆదేశం
లాయర్ శ్రీనివాస్కు మరోసారి నోటీసులు, వైసిపి ఎంపి రఘురామ కృష్ణంరాజుకు...
బిజెపి పెద్దలపై లుక్అవుట్ నోటీసులు
మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్ఎస్ ఎంఎల్ఎల కొనుగోలు కేసులో సిట్ అధినేత సివి ఆనంద్ నేతృత్వంలోని సిట్ బృందం దూకుడు పెంచింది. విచారణకు హాజరవ్వని బిఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలకు లుక్ అవుట్...
సిట్కు స్వేచ్ఛ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్ఎల కొనుగోలు కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది. విచారణ దశలో ఈ అంశంపై తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ కేసులో నిందితులు దాఖలు...
ఎంఎల్ఎల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్ తిరస్కరణ
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్ఎల కొనుగోలు కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ను నాంపల్లి ఎసిబి కోర్టు తిరస్కరించింది. నిందితులు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పోలీసుల తరఫున...
ఫోరెన్సిక్ లాబ్ కు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులు..
హైదరాబాద్: ఎమ్మెల్యే కొనుగోలులో పట్టుబడిన నిందితులను పోలీసులు నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబ్ కు తరలించారు. ఆడియో, వీడియోలో మాట్లాడిన వ్యక్తుల వాయిస్ ఒకటేనా? కాదా? అన్న పరీక్షల నిమితం నిందితులను పోలీసులు...
ఎంఎల్ఎలకు ఎర కేసు.. సిట్ దర్యాప్తు
మన తెలంగాణ/ హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టిఆర్ఎస్ ఎంఎల్ఏల కొనుగోలు కేసు దర్యాప్తు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పా టు చేస్తూ బుధవారం ఆదేశాలు...
మీ బండారం బయటపెడతా
టిఎన్జిఒ నేతల అక్రమ
ఆస్తుల చిట్టా విప్పుతా
క్షమాపణలు చెప్పేదేలేదు
ఉద్యోగుల జీవితాలను
నాశనం చేస్తున్న
కొందరు నేతలు
ఉద్యోగ సంఘాల
నాయకులకు కోట్లు..
ఉద్యోగులకు పాట్లు
తగ్గేదేలే...అంటూ
బండి బూతు పురాణం
మన తెలంగాణ/హైదరాబాద్ : టిఎన్జిఒ...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టు విచారణ చేపట్టింది. కొనుగోలు కేసులో అరెస్టు చేసిన ముగ్గురు నిందితుల రీమాండ్ రీజెక్ట్ రివిజన్ పిటిషన్ పై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఎసిబి...
‘ఢిల్లీదే’ డీల్
ఆడియోల్లో అమిత్ షా,
బిఎల్ సంతోష్, తుషార్ల పేర్లు
10మంది ఎంఎల్ఎలే టార్గెట్
నెం.1, 2లే సూత్రధారులు
హస్తినను తాకిన ఆడియో ప్రకంపనలు
సంచలనం
సృష్టిస్తున్న
బిజెపి దూతలు,
రోహిత్ రెడ్డి
సంభాషణ
ఆడియో 1, 2లలో కుట్ర మొదటి...
మల్కాజ్ గిరి సబ్ రిజిస్ట్రార్ పళని ఇంట్లో సోదాలు
హైదరాబాద్: మల్కాజ్ గిరి సబ్ రిజిస్ట్రార్ పళని ఇంట్లో ఎసిబి డిఎస్పీ శ్రీనివాస్ బృందం సోదాలు జరుపుతున్నారు. హయత్ నగర్ లోని వినాయక నగర్ లో ఉన్న పళని ఇంట్లో ఉదయం నుంచి సోదాలు...
గుండెపోటుతో ఎంఆర్ఒ సుజాత మృతి
హైదరాబాద్: మహిళ ఎమ్మార్వో సుజాత మృతి చెందారు. శుక్రవారం అర్థ రాత్రి గుండె పోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతు ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహం...
ఎపి హైకోర్టులో ఎబివి పిటిషన్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన సమయంలో భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో 2021 మార్చిలో ఎసిబి తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ సీనియర్ ఐపిఎస్ అధికారి...
4శాఖల్లో త్వరలో బదిలీలు?
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రెవెన్యూ
2017 తర్వాత స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో ఇదే తొలిసారి డివిజన్ల సర్దుబాటు వల్ల
ఎక్సైజ్ శాఖలో ఐదేళ్ల కన్నా ఎక్కువగా ఒకే ఉన్నవారికి...
ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సిఐలు
అమరావతి: ఇద్దరు సిఐలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రేమ్ కుమార్...
రాష్ట్ర పోలీసులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు
పోలీసు మెడల్స్ ప్రదానోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ ఆలీ
హైదరాబాద్: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్న తెలంగాణా పోలీసులకు దేశ వ్యాప్త ప్రశంసలు లభిస్తున్నాయని హోం మంత్రి మహమ్మద్ మమామూడ్...
9,168 గ్రూప్-4 పోస్టులు
భర్తీకి సన్నాహాలు, అధికారులతో సిఎస్ సమీక్ష.. టిఎస్పిఎస్సికి 29లోగా వివరాలు ఇవ్వాలని ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటికే గ్రూప్- 1, పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడగా, తాజాగా గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ప్రభుత్వం...
గ్రూప్ 4 నోటిఫికేషన్ పై సన్నాహక సమావేశం నిర్వహించిన సోమేశ్ కుమార్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4 పోస్టుల నోటిఫికేషన్ జారీ పై నేడు బీఆర్కే భవన్ లో ఉన్నత స్థాయి అధికారుల సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ కుమార్...