Home Search
జాతీయ అవార్డుల - search results
If you're not happy with the results, please do another search
గులాబీ సైన్యం కదంతొక్కాలి
మనతెలంగాణ/హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు ముంగిట్లో ఉన్న వేళ జరగబోతున్న బిఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభ పార్టీ యంత్రాంగం మొత్తానికి ఒక గొప్ప అవకాశమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు అన్నారు....
గచ్చిబౌలిలో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ప్రారంభం..
హైదరాబాద్: కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ (“KMBL” / “బ్యాంక్”), దాని CSR అసోసియేట్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్, బ్యాడ్మింటన్లో ప్రపంచ స్థాయి శిక్షణా కేంద్రమైన “కోటక్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్...
ఇంటివద్దకే పోడు పట్టాలు
ఎల్లారెడ్డిపేట : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో గిరిజన తండాల్లో అభివృద్ధి నగరా మోగిందని ఐటి పుర పాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్ట్టం చేశారు. సమస్యల వలయంలో...
ములుగుకు నానాజి దేశ్ముఖ్ సర్వోత్తం అవార్డు
ములుగు: నానాజి దేశ్ ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం కోసం దేశంలో మూడు జిల్లాలను ఎంపిక చేయగా అందులో ములుగు జిల్లాకు రెండవ స్థానం దక్కిందని మంత్రి పేర్కొన్నారు. దేశంలోని...
వడ దెబ్బ మరణాలపై షిండే ప్రభుత్వంపై ప్రతిపక్షం దాడి!
ముంబై: మహారాష్ట్రలో వడదెబ్బకు 11 మంది మరణించారు. 600కు పైగా మంది ఆసుపత్రిపాలయ్యారు. దీనిపై ఏక్నాథ్ షిండే- దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షమైన మహా వికాస్ అఘడి(ఎంబిఎ) నిలదీసింది. ఎండలు మండుతున్న కాలంలో...
డిసెంబర్కల్లా సిద్ధం
నూతన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులు శర వేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా పవర్ ప్లాంట్ను రెడీ చేస్తున్నారు. తొలి స్టేజ్ డిసెంబర్కు, రెండో స్టేజ్ వచ్చే ఏడాది...
విషం కక్కిన ‘మోడీ’
మన తెలంగాణ/హైదరాబాద్ : ఒకరోజు రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ శనివారం హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు, విమర్శలపై రాష్ట్ర మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన చేసిన ఆరోపణల...
కేంద్రం ప్రాజెక్టులు చూసి నత్తలు కూడా సిగ్గు పడుతున్నాయ్…
హైదరాబాద్: ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చి ఏమైనా ప్రాజెక్టులు ఇస్తారనుకుంటే తిట్టి పోయారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గతంలో కేసీఆర్ పాలన ను మెచ్చుకున్నది ప్రధాని మోడీ యే కదా? కేసీఆర్...
మన పల్లెకు పట్టం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర కీర్తి కిరీటంలో మరికొన్ని అవార్డులు వచ్చి చేరాయి. జాతీయ పంచాయతీరాజ్ అవార్డుల్లో తెలంగాణ పలు పురస్కారాలు దక్కించుకుంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల్లో...
మనదిక.. ఆరోగ్య తెలంగాణ
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజారోగ్య పరిరక్షణ, వైద్యారోగ్య రంగాభివృద్ధి దిశగా రా ష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన చర్యలతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ‘ఆరోగ్య తెలంగాణ’గా అవతరించిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు....
ఆస్కార్ గ్రహీత చంద్రబోస్కు ఘన సన్మానం
చిట్యాల: ఆస్కార్ గ్రహీత చంద్రబోస్కు తమ స్వగ్రామమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్లగరిగ గ్రామంలో ఆదివారం పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. తొలుత స్వగ్రామానికి చేరుకున్న కనుకుంట్ల చంద్రబోస్ సుచిత్ర దంపతులు...
KTR: సర్పంచ్ను అభినందించిన కెటిఆర్
రాజంపేట ః కామారెడ్డి జిల్లాలోని రాజంపేట గ్రామ పంచాయితీ 2021-22 సంవత్సరానికి గాను జాతీయ పంచాయితీ అవార్డు అందుకున్న సందర్బంగా శుక్రవారం హైదరాబాద్లోని జాతీయ పంచాయితీ అవార్డుల ప్రధానోత్సవంలో దిన్దయాల్ ఉపాద్యాయ పంచాయితీ...
TERI-IWA-UNDP వాటర్ సస్టెయినబిలిటీ అవార్డు గెలుచుకున్న అట్రాటెక్ సిమెంట్..
దేశంలో అతిపెద్ద సిమెంట్, ఆర్ఎంసీ కంపెనీ అలా్ట్రటెక్ సిమెంట్ లిమిటెడ్కు అత్యంత ప్రతిష్టాత్మకమైన TERI-IWA-UNDP వాటర్ సస్టెయినబిలిటీ అవార్డు 2022ను ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇనిస్టిట్యూట్ (TERI), ఇంటర్నేషనల్ వాటర్ అసోసియేషన్ (IWA),...
త్వరలో రూ.1300కోట్లు
తెలంగాణపై కేంద్రం ఆర్థిక ఆంక్షలు అమలు చేస్తూ ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా, అనేక నిధులు తగ్గించింది. మరోవైపు పనిచేస్తున్న ప్రభుత్వంగా గుర్తించి అనేక అవార్డులు,
ప్రశంసలు అందిస్తోంది. కానీ, నిధులు మాత్రం ఇవ్వడంలేదు.
- కెటిఆర్,...
కేంద్రం తెలంగాణను శత్రు దేశంగా చూస్తుంది: కెటిఆర్
సిరిసిల్ల ః తెలంగాణను కేంద్ర ప్రభుత్వం శతృదేశంగా చూస్తూ ఆర్థిక ఆంక్షలు అమలు చేస్తోందని, రాష్ట్రానికి రావాల్సిన గ్రామీణ ఉపాధి హమీ నిధులు రూ.లు 1200 కోట్లు ఇవ్వడం లేదని ఐటి, పురపాలక,...
రైతుల గురించి మాట్లాడే అర్హత బిజెపికి లేదు: హరీశ్రావు
సంగారెడ్డి : తెలంగాణలో ఫసల్ భీమా ఎందుకు అమలు చేయడం లేదని బిజెపి నాయకులు అడుగుతున్నారని, మొదలు ప్రధాన మంత్రి సొంత రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి...
మిల్లెట్ మ్యాన్ పివి సతీశ్ కన్నుమూత
మనతెలంగాణ/హైదరాబాద్ : దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు తెలంగాణ మిల్లెట్ మ్యాన్గా పేరుగాంచిన పి.వి సతీశ్ (77)కన్నుమూశారు. ఆనారోగ్యంతో చికిత్సపొందుతూ అపోలో ఆస్పత్రిలో ఆదివారం తెల్లవారు ఝామున తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా మూత్ర...
దక్షిణాసియాలోనే బెస్ట్ రీజనల్ ఎయిర్పోర్టుగా ఆర్జీఐఏ
మనతెలంగాణ/హైదరాబాద్ : శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దక్షిణాసియాలోనే బెస్ట్ రీజనల్ ఎయిర్పోర్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్టు అవార్డును ఆర్జీఐఏ, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అందుకుంది. ఈ విషయాన్ని...
సింగపూర్ ఛాంగీ ఎయిర్పోర్టు నెంబరు 1
లండన్ : ప్రపంచస్థాయిలో అత్యుత్తమ విమానాశ్రయంగా సింగపూర్లోని చాంగీ ఎయిర్పోర్టు నిలిచింది. ఇప్పటివరకూ రెండేళ్లుగా ఈ టాప్ ఒన్ స్థానంలో ఉన్న దోహా హమాద్ ఎయిర్పోర్టు ఈసారి రెండో స్థానంలోకివెళ్లింది. 2023 సంవత్సరానికి...
ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ బృందానికి భారీ నజరానా
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రపంచ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ద ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం బృందానికి తమిళనాడు సర్కార్ భారీ నజరానా ప్రకటించింది. మొత్తం 91...