Home Search
తెలంగాణ డిజిపి - search results
If you're not happy with the results, please do another search
కంటి వెలుగు-2 ప్రారంభం
మన తెలంగాణ/ఖమ్మం: రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్సింగ్ మాన్తో పాటు యూపి మాజీ సిఎం...
బాబు, పవన్ భాయీభాయీ
మన తెలంగాణ/హైదరాబాద్: పొత్తులపై మాట్లాడేందుకు ఇంకా సమయం ఉందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఏది ఎప్పుడు చేయాలో రాజకీయ పార్టీలకు వ్యూహలుంటాయన్నారు. ఆ విధంగా ముందుకు సాగుతాయన్నారు. కేవలం ఎన్నికలు గడువు...
ఆత్మీయ స్వాగతం
హైదరాబాద్ : శీతాకాల విడిది కోసం సోమవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి...
సిఎం కెసిఆర్కు రేవంత్ లేఖ
హైదరాబాద్ : సిఎం కెసిఆర్కు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్ల బిఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు తీవ్ర నిరాశ మిగిలిందని ఆరోపించారు. పోలీసు విభాగంలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల...
రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు : సిఎస్
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఈ నెల 26వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో...
గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ లో కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ను సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ డిజిపి కార్యాలయం వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు,...
బెబ్బులిలా లేస్తాం
మన తెలంగాణ/హైదరాబాద్: మోడీ...ఇదే అరాచకం! మీ ప్రభుత్వాన్ని (కేంద్రం) ప్రశ్నిస్తే... రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొడుతారా? ఇదేక్కడి ప్రజాస్వామ్యమని నిలదీశారు. ఒక ప్రధాన మంత్రి చేయాల్సిన పనులేనా? రాష్ట్రాలను పడగొట్టడమే మీ ధ్యేయమా? అని...
లైంగిక వేధింపులకు పాల్పడితే పథకాలు కట్
మన తెలంగాణ/హైదరాబాద్: పోలీస్ శాఖ 100 టోల్ ఫ్రీ నెంబర్పై అవగాహన ఉన్నట్లుగానే ఇకపై 1930 టోల్ ప్రీ నెంబర్పైనా ప్రతి ఒక్కరికీ అవగాహన రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి...
ప్రజా రవాణా పటిష్టం
నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం
రానున్న రోజుల్లో ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్ కీలకం
నగర ప్రజల జీవితాల్లో ఇది భాగం కానుంది...
మెట్రో రైల్ రెండో దశ విస్తరణ నేపథ్యంలో నగర మంత్రులు,...
షర్మిల అరెస్ట్పై గవర్నర్ తమిళిసై ఆందోళన
హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అరెస్ట్పై గవర్నర్ తమిళిసై ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె కారులో ఉండగానే లాగుతున్న దృశ్యాలు కలవరపెట్టాయని తెలిపారు. ఈ విషయంపై పిఎంఒ, డిజిపికి గవర్నర్...
శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేత
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం చెక్కును రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపుడి గ్రామంలో సోమవారం దివంగత ఎఫ్ఆర్వో...
అర్వింద్ ఇంటిపై దాడి
అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం గవర్నర్ తమిళిసై సీరియస్ నివేదిక ఇవ్వాలంటూ డిజిపికి ఆదేశం
టిఆర్ఎస్ శ్రేణులపై అర్వింద్ తల్లి ఫిర్యాదు ఎనిమిది మంది కవిత అనుచరులపై
నాన్ బెయిలబుల్ వారెంట్ బాధ్యులపై చర్యలు తీసుకుంటాం :...
పురుషులు, మహిళలతో పోటీ పడలేం
తమకు ప్రత్యేకంగా ఈవెంట్లు నిర్వహించాలి
డిజిపి పేరిట ట్రాన్స్ జెండర్ల వినతిపత్రం
హైదరాబాద్: కానిస్టేబుల్ పరీక్షకు క్వాలిఫై అయిన ఐదుగురు ట్రాన్స్ జెండార్స్ అభ్యర్థులతో కలిసి తెలంగాణ హిజ్రా అండ్ ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్ సభ్యులు...
ప్రధాని పర్యాటన ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్: అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. గురువారం బిఆర్కెఆర్ భవన్లో వివిధ శాఖల అధికారులతో ఆయన...
ఎంఎల్ఎలకు ఎర కేసు.. సిట్ దర్యాప్తు
మన తెలంగాణ/ హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టిఆర్ఎస్ ఎంఎల్ఏల కొనుగోలు కేసు దర్యాప్తు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పా టు చేస్తూ బుధవారం ఆదేశాలు...
గద్వాల్ అడిషినల్ ఎస్పీపై వేటు
మన తెలంగాణ/హైదరాబాద్: జోగులాంబ గద్వాల్ జిల్లా అడిషినల్ ఎస్పీ రాములు నాయక్పై వేటు పడింది. రాములు నాయక్ని డిజిపి ఆఫీస్కి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనికి కారణం మునుగోడు ఉప...
పోక్సో చట్టం.. మరింత కఠినంగా అమలు
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భూయాన్
హైదరాబాద్ : పోక్సో చట్టాన్నీ పటిష్టంగా అమలు చేయడానికి ప్రభుత్వంలోని వివిధ శాఖలు, న్యాయవ్యవస్థ సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్...
పోలీసుల సేవలు అజరామరం : కెసిఆర్
హైదరాబాద్ : పౌరుల భద్రత, నేర నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం తమ జీవితాలను తృణప్రాయంగా అర్పించిన పోలీసుల త్యాగం అజరామరమని సిఎం కెసిఆర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం...
సిఎస్కు సిఎం పిలుపు
హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన ఉన్నతాధికారుల బృందం
చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్,
వ్యవహారాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ
అరవింద్ కుమార్, నీటి పారుదల శాఖ స్పెషల్
చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, డిజిపి...
గ్రూప్ 1 పరీక్షకు తొలిసారి బయోమెట్రిక్ ఫీచర్
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 1019 కేంద్రాల్లో 3.8 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరవుతున్నారని, పరీక్ష సజావుగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...