Home Search
బంగారాన్ని - search results
If you're not happy with the results, please do another search
విజయవాడలో భారీగా బంగారం పట్టివేత…
అమరావతి: విజయవాడలో భారీగా బంగారం పట్టుబడింది. ముంబై నుంచి కార్గో కొరియన్ ద్వారా గురువారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న 20కేజీల బంగారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిఎస్టి, ఇతర పన్నులు...
శంషాబాద్లో 1725 గ్రాముల బంగారం పట్టివేత
మనతెలంగాణ/హైదరాబాద్:శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణీకులు ఓ మిక్సీలో బంగారం అమర్చుకుని వస్తుండగా బుధవారం డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికుడి దగ్గర 1725 గ్రాముల బంగారాన్ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం...
శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
2.5కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు
హైదరాబాద్ : శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. జెడ్డా నుంచి వచ్చిన నలుగురు...
రాష్ట్రాన్ని సల్లంగ సూడాలె
సమ్మక్క, సారలమ్మలను వేడుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్
అమ్మల దీవెనలు రాష్ట్రంలోని ప్రతి బిడ్డపై ఉండాలని కోరుకుంటూ మేడారంలో మొక్కులు చెల్లించిన సిఎం
అమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పణ
కెసిఆర్తో పాటే దేవతలను సందర్శించుకున్న...
కనువిందు చేసిన జనమేడారం
హైదరాబాద్, వరంగల్ : వరంగల్ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్త జనసందోహం పోటెత్తింది. ఆదివారం కావడంతో జాతరకు హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ నుంచి భక్తులు మేడారానికి చేరుకొని జంపన్న...
33.29 కిలోల బంగారం స్వాధీనం
హైదరాబాద్ : గడచిన మూడు రోజుల్లో చెన్నై, విజయవాడ, హైదరాబాద్, వరంగల్ రైల్వేస్టేషన్లలో డిఆర్ఐ అధికారులు నిర్వహించిన తనిఖీలలో 33.29 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డిఆర్ఐ అదనపు డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు....
శంషాబాద్లో 4 కిలోల బంగారం పట్టివేత
మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ మస్కట్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి దాదాపు 4 కిలోల బంగారాన్ని శుక్రవారం డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల...