Home Search
మమతా బెనర్జీ - search results
If you're not happy with the results, please do another search
దేశంలోనే రిచ్ సిఎంగా జగన్..ఎడిఆర్ నివేదిక వెల్లడి..
హైదరాబాద్: దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులుగా ఉన్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారమ్స్ (ఎడిఆర్) నివేదిక ప్రకారం 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది అంటే 97 శాత...
ఈసీ నిర్ణయంపై సవాలుకు టిఎంసి సంసిద్ధత..
కోల్కతా: ఎన్నికల కమిషన్ తమ పార్టీకి జాతీయ పార్టీ హోదా రద్దు చేయడంపై సవాలు చేయడానికి తృణమూల్ కాంగ్రెస్ సంసిద్ధమౌతోంది. ఈమేరకు చట్టపరమైన అవకాశాలేమి ఉన్నాయో అన్వేషిస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఈసీ నిర్ణయం...
ఈసి నిర్ణయాన్ని సవాలుచేసేందుకు సిద్ధమవుతున్న టిఎంసి
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్కు జాతీయ పార్టీ హోదా పోయాక, ఆ పార్టీ ఎన్నికల సంఘం(ఈసి) నిర్ణయాన్ని సవాలు చేసేందుకు ఐచ్ఛికాలను(ఆప్షన్స్) వెతుకుతోందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల సంఘం సోమవారం తృణమూల్...
మహిళా నేతలకూ తప్పని వేధింపులు
స్థానిక సంస్థలలో మహిళలకు ప్రాతినిధ్యం పెద్ద సంఖ్యలో ప్రారంభమైన రెండున్నర దశాబ్దాలు అవుతున్నా ఇంకా సర్పంచులు, మున్సిపల్ చైర్ పర్సన్ల స్థానంలో వారి భర్తలు ఎందుకు పెత్తనం చేస్తున్నారు? పురుషులు కీలక పదవులలో...
రానిభాషలో రాసేదెట్ల?
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర రిజర్వ్ పోలీసు దళం (సిఆర్పిఎఫ్)లో 1.3 లక్షల కానిస్టేబుళ్ల నియామకం కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసినప్పటినుంచి అనేక రాష్ట్రాల అభ్యర్థుల్లో నిరసన జ్వాలలు...
నవమి ఘర్షణలు!
హింసాగ్ని మీద ఆజ్యం పోసే సమాజం శాంతియుతంగా బతికే అవకాశాలు ఎప్పటికీ వుండవు. హింస అనుకోకుండా సంభవిస్తే దానిని ఆర్పి అది తిరిగి రగలకుండా చూడాలి. అలా కాకుండా ఆ సమాజాన్ని నడిపిస్తున్న...
విపక్షాలపై ‘విష’ నాగులు
న్యూఢిల్లీ : సిబిఐ, ఇడి, ఐటి తదితర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాలు, ఆయా పార్టీల నేతలను లక్షంగా చేసుకుని వేధిస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీపై తాజాగా మరో...
హౌరాలో మళ్లీ అల్లర్లు: రెచ్చిపోయిన మూకలు
కోల్కత: పశ్చిమ బెంగాల్లోని హౌరాకు చెందిన శిబ్పూర్ ప్రాంతంలో శుక్రవారం వరుసగా రెండవరోజు కూడా హింసాకాండ చెలరేగింది. గురువారం సాయంత్రం శ్రీరామ నవమి ఊరేగింపుపై మూకలు దాడి చేయడంతో ఘర్షణలు చెలరేగగా శుక్రవారం...
కేంద్రానికి వ్యతిరేకంగా మమత నిరసన దీక్ష
కోల్కతా: కేంద్రప్రభుత్వం చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ నిరసన దీక్ష చేపట్టారు.బుధవారం చేపట్టిన ఈ దీక్ష రెండు రోజులపాటు కొనసాగనుంది. తమ రాష్ట్రానికి విషయంలో కేంద్ర ప్రభుత్వం...
ఏక్నాథ్ అవసరం తీరిపోయిందా!
బిజెపి అండతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏక్నాథ్ షిండే శివసేన గుర్తు, జెండానైతే ఎన్నికల కమిషన్ ద్వారా సంపాదించగలిగినా శివ సైనికుల విశ్వాసాన్ని పొందలేకపోతున్నారు. మరోవంక బిజెపితో బాంధవ్యం ఎటువైపు పోతుందో తేల్చుకోలేకపోతున్నారు....
ఇంత కక్షా?
రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీసుకొన్న చర్య దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. ప్రతిపక్షంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మోపిన ఉక్కు పాదానికి ఈ చర్య నిదర్శనం...
కుమారస్వామితో మమత భేటీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం తన నివాసంలో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జెడి(ఎస్) నేత హెచ్డి కుమారస్వామితో సమావేశమయ్యారు. అంతకు ముందు నగరానికి చేరుకున్న...
సుందర్బన్ అడవులకు ముప్పు
ప్రపంచం మొత్తం మీద భారీ నదీ డెల్టా ప్రాంతం కలిగిన సుందర్బన్ దీవుల జీవావరణంలో మడ అడవుల మొత్తం విస్తీర్ణం 10,200 చదరపు కిలో మీటర్లు కాగా, అందులో భారత్లో 4200 చదరపు...
కేంద్రం నియంతృత్వంపై రెండ్రోజుల నిరసన: మమత
కోల్కతా: కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరిని ఎండగట్టేందుకు తాను రెండ్రోజుల పాటు నిరసన చేపట్టనున్నట్టు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. పశ్చిమబెంగాల్ పట్ల కేంద్ర వివక్షాపూరిత వైఖరిని ప్రదర్శిస్తోందని ఆమె ఆరోపించారు....
ప్రాంతీయ శక్తులతోనే బిజెపికి పాతర
కోల్కతా: 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపిని ఓడించేందుకు ప్రతిపక్షాల కూటమి రూపుదిద్దుకుంటుందన్న ఆశాభావాన్ని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధినేత అ ఖిలేశ్ యాదవ్ వ్యక్తం...
కాంగ్రెస్ లేని విపక్ష కూటమి అసాధ్యం
కాంగ్రెస్ లేని విపక్ష కూటమి అసాధ్యం
కూటమి ఏర్పడితే దానిలో కాంగ్రెస్ కీలక పాత్ర
ఇప్పుడు పార్టీ దృష్టంతా రాష్టారల్లో ఎన్నికలపైనే
ఆ తర్వాతే కూటమిపై ఆలోచిస్తాం
కాంగ్రెస్ నేత జై రాం రమేశ్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: బిజెపిని ఎదుర్కోవడానికి...
ప్రతిపక్ష కూడిక – తీసివేత!
సంపాదకీయం: 2024 లోక్సభ ఎన్నికలు ఎవరెవరి మధ్య జరుగుతాయో ఇంకా స్పష్టమైన యుద్ధ రేఖ కనిపించడం లేదు. ప్రతిపక్షాలన్నీ ఒక్క శక్తిగా కలిసి నడిచే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ అటువంటి కూటమి వివరంగా రూపు...
ఉపరాష్ట్రపతి అపవ్యాఖ్యలు
మంచి గతమున కొంచెమేనోయ్ అని గురజాడ అన్నట్టు మానవ విజ్ఞానం, సత్యశోధన బలం పుంజుకొని నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు మెరుగ్గా వుండడానికి దోహదపడతాయి. కాని అరుదైన సందర్భాల్లో ఇది...
పశ్చిమ బెంగాల్లో గసగసాల సాగుకు అనుమతించాలి: మమత
కోల్కతా: గసగసాల సాగును అనుమతించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరారు. బెంగాలీ వంటకాలలో గసగసాలు వాడడం, రుచికరమైన వంటకాలు తయారుచేయడం అంతర్భాగమని ఆమె అన్నారు. కొన్ని రాష్ట్రాలలోనే పండిస్తున్నందున...
రాయ్పూర్ డిక్లరేషన్ ఫలిస్తుందా?
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమై చాలా కాలమైంది. 2019 లోక్సభ ఎన్నికల్ల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాడి కింద పడేశారు. అకస్మాత్తుగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా...