Home Search
లోక్సభ ఎన్నికలు - search results
If you're not happy with the results, please do another search
గుజరాత్లో పోటీ నుంచి తప్పుకున్న బిజెపి అభ్యర్థులు
అహ్మదాబాద్: గుజరాత్కు చెందిన ఇద్దరు బిజెపి లోక్సభ అభ్యర్తులు వ్యక్తిగత కారణాలతో తాము పోటీ చేయలేమని శనివారం ప్రకటించారు. వడోదర, సబర్కాంత నియోజకవర్గాలకు చెందిన బిజెపి అభ్యర్తులు తమ నిరాసక్తతను వెల్లడించారు. వడోదర...
వారు వీరవుతున్నారు
మనతెలంగాణ/హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఖరారు కావటంతో రానున్న రోజుల్లో వలసలు పెరిగే ఆవకాశాలు కనిపిస్తున్నాయి....
ఎన్నికల్లో అభ్యర్థుల లావాదేవీలపై నిరంతరం నిఘా పెట్టాలి
రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు
మన తెలంగాణ/హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో డబ్బు ప్రభావానికి అడ్డుకట్ట వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుల నుంచి రూ.లక్ష దాటిన...
ప్రచారానికి నిధుల్లేవ్
కాంగ్రెస్ను ఆర్థికంగా దెబ్బతీసిన మోడీ
మా బ్యాంకు ఖాతాల స్తంభన క్రిమినల్ చర్య
ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం : రాహుల్ ఫైర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా...
మోగింది ఎన్నికల నగారా
భారత్, అమెరికా సహా ప్రపంచం మొత్తంలో సగం జనాభా గల 50 కంటే ఎక్కువ దేశాలలో 2024లో ఎన్నికలు జరుగబోతుండడం విశేషం. భారత ఎన్నికల కమిషన్ సమాచారం ప్రకారం 2019 సార్వత్రిక ఎన్నికల...
ఇసిల నియామకంపై స్టేకు సుప్రీం నిరాకరణ
ఈ దశలో నిలిపివేస్తే గందరగోళం
సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల ముందు ఈసీల నియామకం అంశం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం కొత్తగా...
వ్యతిరేకించే కుటుంబాల తోనే బిజెపికి సమస్య : ఒమర్ అబ్దుల్లా
వంశరాజకీయాలతో బీజేపీకి సమస్యలేదని, ఆ పార్టీని వ్యతిరేకించే కుటుంబాలతోనే సమస్యలని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా గురువారం వ్యాఖ్యానించారు. బీహార్లో చిరాగ్ పాశ్వాన్తో బీజేపీ పొత్తుపెట్టుకుందని, మహారాష్ట్రలో పొత్తు కోసం రాజ్థాకరేతో...
ఈసీల నియామకంపై స్టేకు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల ముందు ఈసీల నియామకం అంశం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం కొత్తగా తీసుకొచ్చిన ఈ చట్టాన్ని నిలిపివేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు...
కంటోన్మెంట్లో పోటీకే కాంగ్రెస్ నిర్ణయం
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉపఎన్నిక కూడా జరగనుంది. ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదంలో చనిపోవడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమయింది. లోక్ సభతో పాటే ఉపఎన్నిక...
బెంగాల్ కొత్త డిజిపిగా వివేక్ సహాయ్
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కొత్త డిజిపిగా వివేక్ సహాయ్ను సోమవారం నియమించిందని అధికార వర్గాలు వెల్లడించాయి.డిజిపి పదవిలో నుంచి రాజీవ్ కుమార్ను ఎన్నికల కమిషన్ (ఇసి) తొలగించిన కొన్ని గంటల తరువాత ఈ...
100 రోజులు..తప్పులు
పదేళ్ల తరువాత రైతులకు తిప్పలు
నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి మోసం చేసిన ‘అబద్ధాల హస్తం’
వంద రోజుల కాంగ్రెస్ పాలనపై ఎక్స్ వేదికగా
వంద ప్రశ్నలు సంధించిన బిఆర్ఎస్
మనతెలంగాణ/హైదరాబాద్ : 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో...
ఈసీ కీలక నిర్ణయం.. ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ తేదీ మార్పు..
న్యూఢిల్లీ: జూన్ 4 నుండి జూన్ 2 వరకు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని సవరిస్తూ భారత ఎన్నికల సంఘం (ECI) ఆదివారం సవరించిన షెడ్యూల్ను విడుదల...
7 దశలలో పోలింగ్.. జూన్ 4న లోక్ సభ ఫలితాలు
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశలలో పోలింగ్
జూన్ 4న ఓట్ల లెక్కింపు..ఫలితాల వెల్లడి
ఆంధ్రప్రదేశ్లో మే 13న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు
సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా అసెంబ్లీలకూ ఎన్నికలు
ఎన్నికల షెడ్యూల్...
సార్వత్రిక సైరన్
ఏడు విడతలుగా లోక్ సభ ఎన్నికలు
లోక్సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశలలో పోలింగ్
జూన్ 4న ఓట్ల లెక్కింపు..ఫలితాల...
మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఢిల్లీ: శనివారం 18వ లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానుంది. లోక్సభతో పాటు ఏపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్...
షెడ్యూల్కు వేళాయే..
నేటి మ. 3 గంటలకు లోక్సభ, 5 రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనున్న ఇసి
కొత్త ఎన్నికల కమిషనర్లు రావడంతో షెడ్యూల్ ప్రకటనలో జాప్యం
న్యూఢిల్లీ : లోక్సభ, కొన్ని రాష్ట్రాలకు...
శనివారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ విడుదల
లోక్సభ, కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం(ఇసి) శనివారం సాయంత్రం 3 గంటలకు ప్రకటించనున్నది. కొత్తగా నియమితులైన ఇద్దరు ఎన్నికల కిషనర్లతో ప్రధాన ఎన్నికల కమిషనర్ శుక్రవారం సమావేశమైన అనంతరం...
జమిలికి జై
కేంద్రానికి కోవింద్ కమిట్ సిఫార్సు
న్యూఢిల్లీ: ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలోని అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటయి న ఉన్నతస్థాయి కమిటీ...
కేంద్రం ముందు మరో సవాలు
దేశంలోని లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికల జరపాలన్న ప్రతిపాదనపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన 15 పార్టీలతో పాటు ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకున్న మాజీ అధికారులు, సీనియర్...
ఇది చరిత్రాత్మక దినం:అమిత్షా
లోక్సభ, రాష్ట్రాల శాసన సభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటూ మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేయడం దేశప్రజాస్వామ్య వ్యవస్థకు‘ ఒక చరిత్రాత్మక దినం’గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా...