Home Search
కాంగ్రెస్కు అధికారం - search results
If you're not happy with the results, please do another search
ఉచిత విద్యుత్పై కాంగ్రెస్ విధానమేంటి?
మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయానికి తెలంగాణా ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్పై కాంగ్రెస్ పార్టీ తన విదానాన్ని బహిర్గతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి...
ఉచిత విద్యుత్పై రిఫరెండానికి వచ్చే దమ్ముందా?
హైదరాబాద్ : 24 గంటల ఉచిత కరెంట్పై రిఫరెండంతో ఎన్నికలకు వెళదాం.. మీకు దమ్ముందా? అని కాంగ్రెస్కు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. పిసిసి చీప్ రేవంత్రెడ్డిది నాలుకా? తాటిమట్టా?...
24 గంటల ఉచిత కరెంట్పై రిఫరెండంతో ఎన్నికలకు వెళదాం!.. మీకు దమ్ముందా?
కాంగ్రెస్కు మంత్రి హరీశ్రావు సవాల్
హైదరాబాద్ : 24 గంటల ఉచిత కరెంట్పై రిఫరెండంతో ఎన్నికలకు వెళదాం.. మీకు దమ్ముందా? అని కాంగ్రెస్కు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. పిసిసి చీప్...
ప్రజల సంక్షేమమే బిఆర్ఎస్ ధ్యేయం
ఆది నుంచే రైతులంటే కాంగ్రెస్కు చిన్నచూపు
రైతుల ఆర్థిక పురోభివృద్ధి నచ్చని రేవంత్ రెడ్డి
నాడు ధరణి పోర్టల్ను వ్యతిరేకించిన కాంగ్రెస్
నేడు రైతు ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు
కేవలం...
3 గంటలు.. నిరసన మంటలు
రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమన్న రైతులోకం
పిసిసి అధ్యక్షుడికి శవయాత్ర, పలుచోట్ల దిష్టిబొమ్మల దహనాలు
కాంగ్రెస్ నేతలకు ‘నోఎంట్రీ’ అంటూ పలు గ్రామాల్లో వెలిసిన బోర్డులు, ఫ్లెక్సీలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ నేతలు రోడ్లపైకి వ...
దేశ ప్రజలంతా కాంగ్రెస్ వైపు…..
దేశ ప్రజలంతా కాంగ్రెస్ వైపు.....
రాహుల్గాంధీపై అనర్హత వేటుతో లబ్ది పొందాలని బిజెపి కుట్రలు
దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర గాంధీ కుంటుంబానిదే
కార్పొరేట్ వ్యవస్థకు అండగా నిలిచే మోడీని సాగనంపే రోజులు దగ్గర పడ్డాయి
సత్యాగ్రహ...
ఉచితాలు వద్దంటున్న రేవంత్కి రైతులే తగిన బుద్ది చెప్పాలి
నల్లగొండ: వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని పిసిసి ఛీప్ రేవంతర్రెడ్డి వ్యాఖ్యలపై నిరసనగా రైతులు మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేయడంతోపాటు ఆయన...
బిజెపి, కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వాలే
మేడ్చల్ పట్టణంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
ధర్నాలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్ : కేంద్రంలో అధికారం ఉన్న బిజెపి గతంలో పాలించిన కాంగ్రెస్ రెండు...
పచ్చబడుతున్న తెలంగాణలో చిచ్చు పెడతారా…?
జగిత్యాల: ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న తెలంగాణలో కాంగ్రెస్ చిచ్చు పెట్టాలని చూస్తోందని, పిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాటల వెనుక కుట్ర దాగి ఉందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం...
రేవంత్ మాటలు చంద్రబాబు మాట్లాడించినవే
కరీంనగర్: రాష్ట్ర పిసిసి చీఫ్ రేవంత్రెడ్డి మాటాడుతున్న మాటలన్నీ చంద్రబాబు మాట్లాడిస్తున్న మాటలేనని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కరీంనగర్లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలపై...
మొదటిసారి మోడీలో కలవరపాటు
‘భయపడేవాడు కాదు ఈ మోడీ’ అంటూ చత్తీస్గఢ్లో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. ఒక విధంగా కర్ణాటక ఎన్నికలు జరిగే వరకు ఆయన చెప్పింది నిజమే....
కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలు
ఆమనగల్లు : కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాల పార్టీ అని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్యాదవ్ అన్నారు. రాహుల్ గాంధీకి కనీస రాజకీయ పరిజ్ఞానం లేదని ఆయన విమర్శించారు. మంగళవారం నగరంలోని తన...
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా మంత్రి హరీష్ రావు ఆగ్రహం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా మంత్రి హరీష్ రావు ఆగ్రహం కనబర్చారు. రాహుల్ గాంధీ గారు..దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది, అవినీతికి మారుపేరుగా మారిన పార్టీ మీది,...
ఉమ్మడి పౌర స్మృతి రాజకీయం!
ఉమ్మడి పౌర స్మృతి సహితం కొన్ని వ్యక్తిగత ఎంపికలు, సామాజిక ఆచారాలను చట్టబద్ధం చేయడానికి ప్రయత్నిస్తుంది. సమాజంలో లోతుగా పాతుకుపోయిన ఆచారాలను చట్టపరంగా మార్చే ప్రయత్నం చేయడం సామాజిక, రాజకీయ విభేదాలను మాత్రమే...
బాండ్ రాసిచ్చిన వారికే టికెట్ ?
హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. దీంతో చాలామంది వేరే పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ బాట పడుతున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో...
కాంగ్రెస్లో చేరే వారికి సరికొత్త నిబంధన !
బాండ్ రాసిచ్చిన వారికే టికెట్ ?
గెలిచిన తరువాత పార్టీ మారకుండా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం
హైకమాండ్ నిర్ణయానికి ఓకే చెప్పిన తెలంగాణ కాంగ్రెస్
హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ...
తెలంగాణ లక్ష్యాలు పదేళ్ళు అయినా నెరవేరలేదు
ఖమ్మం : కొట్లాడి కోరి తెచ్చుకున్న రాష్ట్రంలో తెలంగాణ లక్ష్యాలు నెరవేరలేని సి ఎల్ పి నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బుధవారం రాత్రి...
కెసిఆర్ స్కీముల పేరుతో మాయ: పొంగులేటి
ఢిల్లీ: ప్రాంతీయ పార్టీ పెట్టడంపై అభిప్రాయ సేకరణ చేశామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పొంగులేటీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ఎఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సమావేశామయ్యారు. అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు....
రాజగోపాల్రెడ్డిని విమర్శించిన మధుయాష్కీ
హైదరాబాద్: వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మంచిదేనని, షర్మిల కుటుంబమే కాంగ్రెస్ కుటుంబమని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్కు వాళ్లు దూరం అయ్యారు కానీ,...
రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలి
రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలి
పొంగులేటి, జూపల్లిలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాం
త్వరలోనే ఖమ్మంలో భారీ బహిరంగ సభ
ఒక్క అవకాశం ఇవ్వండి.. బతుకుల తెలంగాణ మారుస్తాం...
పొంగులేటి, జూపల్లితో భేటీ అనంతరం మీడియాతో...