Home Search
తుదిశ్వాస - search results
If you're not happy with the results, please do another search
మాజీ మంత్రి కమతం మృతి పట్ల సిఎం సంతాపం
హైదరాబాద్: మాజీ మంత్రి కమతం రాంరెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం తెలిపారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత...
మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూత
హైదరాబాద్: మాజీ మంత్రి, టిఆర్ఎస్ సీనియర్ నేత, కమతం రాంరెడ్డి(82)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇవాళ సాయంత్రం ఆయన అంత్రక్రియలు మహబూబ్నగర్...
ఎంఎల్ఎ నోముల ఇకలేరు..
శ్వాసకోశ ఇబ్బందితో అపోలోలో కన్నుమూత
సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ తదితరుల దిగ్భ్రాంతి, సంతాపం
నాగార్జునసాగర్ ఎంఎల్ఎ నోముల నర్సింహ్మయ్య మంగళవారం ఉదయం 5.30 గంటలకు కన్నుమూశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండగా...
నోముల ఇకలేరు
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల ఇకలేరు
* కామ్రేడ్ ఎర్ర గులాబీ కన్నుమూత
* దివికేగిన ధృవతార
* హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన నోముల
* ఈ నెల 3 ( గురువారం) న నకిరేకల్ మండలం...
టిఆర్ఎస్ ఎంఎల్ఎ నోముల ఇకలేరు
హైదరాబాద్: నాగార్జునసాగర్ టిఆర్ఎస్ ఎంఎల్ఎ నోముల నర్సింహయ్య(64) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో నోములు తుదిశ్వాస విడిచారు. 1956 జనవరి 9న నల్గొండ...
‘అల్లూరి’ అనుచరుడి మృతి
ఎపిలో 111 ఏళ్ల బాలుదొర మృతి
మనతెలంగాణ/హైదరాబాద్: మన్నెం వీరుడు, విప్లవ కారుడు అల్లూరి సీతారామరాజు ముఖ్య అనుచరుడు బీరబోయిన బాలుదొర (111)ఆదివారం నాడు కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లి...
కవి దేవీప్రియ మృతి పట్ల సిఎం సంతాపం
హైదరాబాద్: ప్రముఖ కవి దేవీప్రియ(షేక్ ఖ్వాజా హుస్సేన్) మృతి పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం తెలిపారు. కవి, రచయిత, కార్టూనిస్టుగా సామాజిక చైతన్యానికి కృషి చేశారని కెసిఆర్ పేర్కొన్నారు. దేవీప్రియ సాహిత్య ప్రతిభకు...
కొత్తగా మరో 1015 కరోనా కేసులు
జిహెచ్ఎంసి పరిధిలో 172, జిల్లాల్లో 843 కేసులు నమోదు
వైరస్ దాడిలో ముగ్గురు మృతి
2,54,666కి చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
కొవిడ్ దాడిలో టాలీవుడ్ యువ రచయిత మరణం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో...
బహ్రెయిన్ ప్రధాని షేక్ ఖలీఫా కన్నుమూత
మనమ: బహ్రెయిన్ ప్రధాన మంత్రి షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా(84) కన్నుమూశారు. ఆయన మృతి చెందిన విషయాన్ని ఆ దేశ రాజభవనం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గత కొన్ని రోజులుగా...
కరోనాకు ఓ లాయర్ కుటుంబం బలి
విజయవాడ: కరోనా మహమ్మారి అంతకంతకు వ్యాపిస్తూ కల్లోలం సృష్టిస్తోంది. కరోనా నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు వ్యాక్సిన్ ఇంత వరకు రాలేదు....
శోభానాయుడు మృతిపట్ల సిఎం సంతాపం
హైదరాబాద్: ప్రముఖ కూచిపూడి కళాకారిణి, నృత్య అధ్యాపకురాలు పద్మశ్రీ అవార్డు గ్రహీత శోభానాయుడు (64) బుధవారం ఉదయం కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్న ఆమె ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస...
కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూత
న్యూఢిల్లీ /పాట్నా: కేంద్ర సీనియర్ మంత్రి, లోక్జనశక్తి పార్టీ(ఎల్జెపి) అధినేత రాంవిలాస్ పాశ్వాన్ గురువారం కన్నుమూశారు. పలువురు ప్రధానుల టీంలో కేంద్ర మంత్రిగా పనిచేసి, రాజకీయ వైజ్ఞానిక్గా పేరొందిన పాశ్వాన్ తమ 74వ...
అమెరికా అధ్యక్షుల ఆరోగ్యం ఎప్పుడూ రహస్యమే!
గతంలో అనేక సందర్భాల్లో వాస్తవాలు దాచిపెట్టిన వైట్హౌస్
విల్సన్నుంచి ట్రంప్ దాకా ఇదే తీరంటున్న విశ్లేషకులు
వాషింగ్టన్: కరోనా వైరస్ బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా...
బాలీవుడ్ నటి మిస్టీ ముఖర్జీ మృతి
ముంబై: బాలీవుడ్ నటి మిష్టీ ముఖర్జీ కిడ్నీ వ్యాధితో కన్నుమూశారు. ఆమె ఐటెం సాంగ్స్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో...
బిజెడి సిట్టింగ్ ఎంఎల్ఎ కన్నుమూత
ఒడిశా: బిజెడి సిట్టింగ్ ఎంఎల్ఎ ప్రదీప్ మహారధి (65) కన్నుమూశారు. సెప్టెంబర్ 14న ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన భువనేశ్వర్ లోని సమ్ అల్టిమేట్ మెడికల్ ఆస్పత్రిలో చేరారు....
సిఎం జగన్ ఇంట విషాదం
అమరావతి: ఎపి సిఎం వైఎస్ జగన్ ఇంట విషాదం నెలకొంది. జగన్ మామ, ఆయన భార్య వైఎస్ భారతి తండ్రి అయిన ప్రముఖ వైద్యుడు ఇసి గంగిరెడ్డి మృతి చెందారు. గత కొన్ని...
కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత
ఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ (82) ఆదివారం ఉదయం కన్నుమూశారు. జశ్వంత్సింగ్ అనారోగ్యంతో ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఐదు సార్లు రాజ్యసభ...
మిస్ యు బాలు: రజినీకాంత్ (వీడియో)
చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. సినీపరిశ్రమకు తీరని లోటు అంటూ ట్వీట్లు చేస్తున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బాలు మృతిపై విచారం వ్యక్తం చేశారు....
సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే: తారక్
హైదరాబాద్: ప్రముఖ గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఆవేదన వ్యక్తం చేశాడు. ''తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు...
ఎస్పీ బాలు ఇకలేరు…
చెన్నై: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం(74) కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. గత 50 రోజుల క్రితం కరోనా వైరస్ సోకడంతో చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. బాలుకు శ్వాస సమస్య...